నేడు అంతర్జాతీయ  మహిళా దినోత్సవం…

నేడు అంతర్జాతీయ  మహిళా దినోత్సవం…

March 8, 2020

అమ్మను పూజించండి… భార్యను ప్రేమించండి… సోదరిని దీవించండి. ముఖ్యంగా మహిళల ప్రాధాన్యతను గుర్తించండి. ఆదివారం (08-03-2020) నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఇది మహిళలకు దక్కవలసిన ఆర్ధిక, రాజకీయ, సామాజిక గుర్తింపును గుర్తుచేసే ఉత్సవం లాంటిది. ముఖ్యంగా మహిళల మీద జరుగుతున్న అత్యాచార, లైంగిక వేధింపులను అరికట్టే కార్యాచరణకు ప్రభుత్వం నడుంబిగించాలని, వాటి నివారణ చర్యలమీద ఎటువంటి జాప్యం…

గోనబుద్ధారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన లక్ష్మీపార్వతి

గోనబుద్ధారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన లక్ష్మీపార్వతి

March 7, 2020

విజయవాడ నగరానికి చెందిన శ్రీ రాఘవేంద్ర పబ్లిషర్స్ ప్రచురించిన, ప్రముఖ చరిత్ర పరిశోధకులు, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ & అమరావతి (సిసివిఏ), సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డి సంకలనం చేసిన ‘గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణం పై పరిశోధనలు’ పుస్తకాన్ని గురువారం (5-03-20) నాడు, ఆంధ్రప్రదేశ్, తెలుగు అకాడమీ, చైర్ పర్సన్ డా.నందమూరి లక్ష్మీ పార్వతి, విజయవాడ కల్చరల్…

ఓ ధ్రువతార రాలింది …

ఓ ధ్రువతార రాలింది …

March 5, 2020

5 దశాబ్దాలపాటు జర్నలిజం రంగంలో ధ్రువతారగా వెలుగొందిన సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు (86) 5-3-2020 వ తేది కన్నుమూశారు అన్న వార్త జర్నలిస్టు ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అజాతశత్రువుగా జర్నలిజం లో పేరు ప్రఖ్యాతులు గడించిన పొత్తూరి మృతి జర్నలిజం రంగానికి తీరని లోటే. జర్నలిస్టులకు ఉపయోగపడే ఎన్నో రచనలు ఆయన కలం నుండి…

గుంటూరులో మధునాపంతుల “శత జయంతి” సభ

గుంటూరులో మధునాపంతుల “శత జయంతి” సభ

March 5, 2020

చారిత్రక కావ్యాల చక్రవర్తి మధునాపంతుల సత్యనారాయణ – డా. రాధశ్రీ చారిత్రక కావ్యాల చక్రవర్తి మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి అని “పద్య మౌళి” ప్రముఖ పద్య కవితా ఉద్యమకారుడు డా. రాధశ్రీ (హైదరాబాదు) తెలియజేసారు. బుధవారం(4-03-20) ఉదయం గుంటూరు లో “అమరావతి సాహితీమిత్రులు”, “మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి శత జయంతి సంఘం” సంయుక్త నిర్వహణలో జరిగిన “మధునాపంతుల శత జయంతి…

నాన్నకు అంకితం… రావి కొండలరావు

నాన్నకు అంకితం… రావి కొండలరావు

February 26, 2020

రావి కొండలరావు  గారి పేరిట ప్రత్యేక తపాలా స్టాంప్ విడుదల ఫిబ్రవరి 25, హైదరాబాద్ , సాయంత్రం నాలుగు గంటలకు జి‌.వి.ఎస్. రాజు గారు మైకు పుచ్చుకొని వేదిక మీదకు అతిథేయి శ్రీమతి సంధ్యారాణి గారిని తొలుత వేదికమీదకు ఆహ్వానించగా, నిర్వాహకవర్గ సభ్యురాలు పుష్పగుచ్చాన్ని అందజేసింది. తరవాత వరసగా అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శిగా సేవలందించి పదవీవిరమణ చేసిన…

పాలకొల్లులో చిత్రకళా ప్రదర్శన

పాలకొల్లులో చిత్రకళా ప్రదర్శన

February 25, 2020

ఘనంగా వపా – బాపు ఆర్ట్ అకాడెమి 5 వ వార్షికోత్సవం .. దక్షిణ భారత చిత్రకారులతో వర్కు షాప్-చిత్రకళా ప్రదర్శన .. వపా – బాపు ఆర్ట్ అకాడెమి 5 వ వార్షికోత్సవ సందర్భంగా 15 మంది చిత్రకారులతో వర్కు షాప్ మరియు చిత్రకళా ప్రదర్శన పాలకొల్లులో  మూడు రోజులపాటు నిర్వహించారు. ఎందరో సినీ నటులకు, రంగస్థల…

మాతృభాషకు పట్టం కట్టిన ధనుంజయుడు

మాతృభాషకు పట్టం కట్టిన ధనుంజయుడు

February 21, 2020

మాతృభాషకు పట్టం కట్టిన వ్యక్తి ముతురాజు ధనుంజయుడు – శాసన పరిశోధకుడు కొండా శ్రీనివాసులు ప్రజల భాషను అధికారభాషగా తొలిసారిగా ప్రకటించిన రేనాటి చోళ ప్రభువు ఎరికల్ ముతురాజు ధనుంజయున్ని తెలుగువారంతా గుర్తుంచుకోవాలని రేనాటి చోళశాసనాల పరిశోధకుడు, చరిత్రకారుడు డాక్టర్ కొండా శ్రీనివాసులు అన్నారు. మొగల్ రాజపురంలోని కల్చరల్ సెంటర్ నందు శుక్రవారం తొలి తెలుగు దివ్వె ఆధ్వర్యంలో…

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

February 21, 2020

మాతృభాష కోసం ప్రాణాలర్పించిన భాషా ప్రేమికుల భూమి బంగ్లాదేశ్. ప్రపంచానికి భాషాపరంగా ఆదర్శప్రాయమైన దేశం. భారతదేశ విభజన సమయంలో ఈనాటి బంగ్లాదేశ్ పాకిస్తాన్ లో ఒక భాగంగా ఉండేది. దాన్ని తూర్పు పాకిస్తాన్ అని పిలిచేవారు. ఉర్దూ జాతీయ భాషగా గుర్తించిన పాకిస్తాన్. బంగ్లాదేశ్ లో కూడా ఉర్దూ అధికార భాష అయింది. కానీ బెంగాలీ మాతృభాషగా గల…

విశాఖ లో రాగతిపండరి వర్ధంతి

విశాఖ లో రాగతిపండరి వర్ధంతి

February 21, 2020

విశాఖపట్నం పౌరగ్రంధాలయం లో రాగతిపండరిగారి వర్ధంతి 20 మంది కార్టూనిస్టుల కార్టూన్లతో “కార్టూన్ల ప్రదర్శన”   19-2-2020 బుధవారం సాయంత్రం నుంచీ విశాఖపట్నం పౌరగ్రంధాలయం మినీ ఏసి హాల్ ప్రాంగణం సాహితీవేత్తలతో, కార్టూనిస్టులతో, కార్టూన్ల ఇష్టులతో కళకళలాడింది. ఆ రోజు  కీ.శే రాగతిపండరిగారి వర్ధంతి సందర్భంగా ఏర్పాటుచేసిన సభ అధ్యక్షులుగా సత్యమూర్తి ఛారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకులు కార్టూనిస్టు శ్రీ మోదు…

మహిళా శిరోమణి – వీణాపాణి

మహిళా శిరోమణి – వీణాపాణి

February 21, 2020

శ్రీమతి ఇండ్ల వీణాపాణి గారు, నివాసం ఫాదర్ బాలయ్యనగర్, ఓల్డ్ ఆల్వాల్, సికింద్రాబాద్. బి.కాం. పూర్తి చేసి, ప్రస్తుతం పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో బి.ఎఫ్.ఎ చదువుతున్నారు. గతంలో ఎలక్ట్రానిక్ మీడియాలో యాంకర్ గా కళాకారులను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కళలపై మక్కువ ఏర్పడింది. తర్వాత చిత్రకళలో పార్ట్ టైమ్ కోర్సులు చేసారు. 2010 సంవత్సరం నుండి కళారంగంలో ప్రవేశం…