సాహిత్యం

సోషలిజం నేటికి సఫలం కాలేదు – అరసవిల్లి

"నిద్ర నా ప్రియమైన శత్రువు కాదునిద్రలోనే కవి ఆత్మహత్యనిద్రలోనే ఎదురు కాల్పులునిద్రలోనే ఆదివాసి ధిక్కారంనిద్రపోయేదెపుడని " నిద్ర చాలక కవితలో…

కథలపోటీ ‘సోమేపల్లి పురస్కార’ విజేతలు

14వ జాతీయస్థాయి చిన్న కథలపోటీలలో 'సోమేపల్లి పురస్కార' విజేతలు ఇటీవల 'రమ్యభారతి' ఆధ్వర్యంలో నిర్వహించిన చిన్న కథలకు సోమేపల్లి సాహితీ…

అక్షర చిత్రకళా ప్రేమికుడు – శీలావీ

(జూన్ 1న శీలా వీర్రాజు గారి ప్రథమ వర్థంతి సందర్భంగా…) బహుముఖ ప్రజ్ఞాశాలురు అరుదుగా ఉంటారు. అటువంటివారిలో శీలా వీర్రాజు…

తెలుగు కథకు పెద్దదిక్కు కేతు విశ్వనాథ రెడ్డి

కేతు విశ్వనాథ రెడ్డిగారు (22-05-23) భౌతికంగా మన నుంచి దూరమయ్యారు. ఒక ఆకు రాలినట్టు తన స్థానానికి సంబంధించిన స్పష్టమైన…

ఆధునిక బాధల ఏకరువు- నాగేటి గోడు

దేశానికి కూడెట్టే రైతు గోడును నాగేటి గోడుగా వినిపించిన కర్షక కవి, బహుగ్రంథ కర్త శ్రీ కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి…

వెండితెర వేలుపు ఎన్టీఆర్ – మండలి

"కళ, రాజకీయ రంగాలల్లో తెలుగుజాతి ప్రతిభాపాటవములను, వైభవాన్ని విశ్వవ్యాప్తము చేసిన కారణజన్ముడు నందమూరి తారక రామారావు జీవితచరిత్రను చారిత్ర కోణములో…

‘మండలి’ కి ఎన్టీఆర్ భాషా పురష్కారం

ఈరోజు(26-5-23) హైదరాబాద్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వావిద్యాలయం ఎన్టీఆర్ కళాప్రాంగణంలో జరిగిన ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవాలలో కిన్నెర ఎన్టీఆర్ భాషా…

మూఢనమ్మకాలు తిరస్కరించిన బుద్ధుడు

కుల, మత, వర్ణ, వర్గ, రంగు బేధంలేకుండా అందర్నీ అన్ని జీవరాశుల్ని సమతాభావంతో చూడాలని దుఃఖంలేని సుఖవంతమైన జీవితాన్ని గడప…

తెలుగును అధికారభాషగా అమలు చేయాలి

1966 మే 14న తెలుగుభాషను అధికారభాషగా, పాలనా భాషగా, ప్రకటిస్తూ చట్టం వచ్చింది. దీన్ని పూర్తిగా పాటించడం పాలకుల విధి.…

మే 21న గ్రంథాలయ సందర్శన యాత్రకు ఆహ్వానం

గ్రంథాలయాలు మన జాతి విజ్ఞాన సంపదలు. వాటిని గుర్తించి గౌరవించడం ప్రతి ఒక్కరి విధిగా భావించిన 'ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం'…