వేదిక

సేవకులకు శేఖర్ కమ్ముల సాయం

కరోనా విపత్కర కాలంలో పారిశుద్ధ్య కార్మికులు ఈ ఎండలను సైతం లెక్కచేయకుండా తమ విధులనునిర్వర్తిస్తూ సమాజానికి సేవలందిస్తున్నారు. వారికి కృతజ్ఞత…

నిర్మానుష్యంగా విజయవాడ నగరం

విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసంఖ్య పరంగా రెండవ పెద్దనగరం. ఇది కృష్ణా జిల్లా లో, పడమరన ఇంద్రకీలాద్రి పర్వతంలతో, ఉత్తరాన…

జర్నలిస్టులకు మంత్రి వెలంపల్లి హామీ

ఏపీయూడబ్ల్యూజే విజయవాడ  అర్బన్ నేతలకు మంత్రి వెలంపల్లి హామీ కరోనా విపత్కర పరిస్థితుల్లో పొంచి ఉన్న ప్రమాదాన్ని లెక్క చేయకుండా…

భావాత్మక చిత్రాలే నా లక్ష్యం – గాయత్రి

సికింద్రాబాద్,ఏ.ఎస్.రావు నగర్ లో నివాసం వుంటున్న శ్రీమతి గాయత్రి కనుపర్తి క్రెడో ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ డైరక్టర్ గా చేస్తూ,…

ప్రపంచ మలేరియా దినోత్సవం

"ఏప్రియల్ 25"న ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్యదేశాలన్ని కలిసి 2007లో ఈ ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఏర్పాటుచేశాయి. ప్రజలలో ఈ…

నట కంఠీరవుడు – కన్నడ ప్రేక్షక దేవుడు

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో…

ప్రజల మనిషి కామ్రేడ్ లెనిన్

లెనిన్ 150 జయంతి సందర్భంగా... 20వ శతాబ్దంలో వచ్చిన పెద్ద మార్పు రష్యా విప్లవం. అందులో పెద్ద పాత్రధారి లెనిన్.…

లాక్డౌన్ ‌తర్వాత మన పరిస్థితి ఏమిటి ?

మే నెల తరువాత లాక్డౌన్ తీసేస్తారు అని చంకలు గుద్దుకోవాల్సిన పనిలేదు...ఎందుకంటే అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. ఇప్పటిదాకా ఇంట్లోనే…

హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి:వర్థంతి

శకుంతలా దేవి గారిని అందరూ మానవ గణన యంత్రము అని పిలుస్తారు. ఈమె ప్రపంచ వ్యాప్తంగా అనేక గణితావధానములు నిర్వహించి…

సామాజిక సేవలో “పెన్ “జర్నలిస్టులు

600 మందికి భోజనం ఏర్పాట్లు చేసిన జర్నలిస్ట్స్ అసోసియేషన్ కరోనా వ్యాప్తిని కట్టడి చేసేదానిలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు…