ప్రపంచ మలేరియా దినోత్సవం

ప్రపంచ మలేరియా దినోత్సవం

April 25, 2020

“ఏప్రియల్ 25″న ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్యదేశాలన్ని కలిసి 2007లో ఈ ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఏర్పాటుచేశాయి. ప్రజలలో ఈ వ్యాధి పట్ల అవగాహనా కలిపించడం, మలేరియా వ్యాధి నిర్మూలన ఈ దినోత్సవ ముఖ్యోద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా, 106 దేశాల్లో 3.3 బిలియన్ ప్రజలు మలేరియా బారిన పడుతున్నారు. 2012లో, మలేరియా వలన 6,27,000 మంది మరణించారు. మరణించినవారిలో ఎక్కువగా…

నట కంఠీరవుడు – కన్నడ ప్రేక్షక దేవుడు

నట కంఠీరవుడు – కన్నడ ప్రేక్షక దేవుడు

April 25, 2020

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో…

ప్రజల మనిషి కామ్రేడ్ లెనిన్

ప్రజల మనిషి కామ్రేడ్ లెనిన్

April 22, 2020

లెనిన్ 150 జయంతి సందర్భంగా… 20వ శతాబ్దంలో వచ్చిన పెద్ద మార్పు రష్యా విప్లవం. అందులో పెద్ద పాత్రధారి లెనిన్. లెనిన్ రష్యా విప్లవ నాయకుడు, కమ్యూనిస్ట్ రాజకీయ వేత్త. ఇతడు 1917లో జరిగిన అక్టోబర్ విప్లవం ప్రధాన నాయకుడు. రష్యన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ లేదా ‘బోల్షెవిస్ట్ రష్యా’ దేశానికి మొదటి అధినేత. 1922వరకు ఆ పదవిలో…

లాక్డౌన్ ‌తర్వాత మన పరిస్థితి ఏమిటి ?

లాక్డౌన్ ‌తర్వాత మన పరిస్థితి ఏమిటి ?

April 21, 2020

మే నెల తరువాత లాక్డౌన్ తీసేస్తారు అని చంకలు గుద్దుకోవాల్సిన పనిలేదు…ఎందుకంటే అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. ఇప్పటిదాకా ఇంట్లోనే ఉండండి బాబులు, అమ్మలూ అంటూ గడ్డం పుచ్చుకుని బ్రతిమిలాడి చాలావరకూ మన ప్రధాని గారు దేశాన్ని కాపాడగలిగారు. కానీ మే 3 తర్వాత మనల్ని మనమే పరిరక్షించుకోవాలి. ఒక్కసారి ఇంటినుండి అడుగు బైట పెడితే ప్రతీదీ సమస్యే….

హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి:వర్థంతి

హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి:వర్థంతి

April 21, 2020

శకుంతలా దేవి గారిని అందరూ మానవ గణన యంత్రము అని పిలుస్తారు. ఈమె ప్రపంచ వ్యాప్తంగా అనేక గణితావధానములు నిర్వహించి గణన యంత్రము కంటే వేగంగా పలు సమస్యలను పరిష్కరించారు. పలు పుస్తకాలను కూడా రచించారు ప్రపంచంలో అతి వేగంగా గణనలు చేయుటలో గిన్నిస్ వరల్డ్ రికార్డును స్వంతం చేసుకున్న ఘనురాలు. 1977లో అమెరికాలో ఓ కంప్యూటర్తో శకుంతలా…

సామాజిక సేవలో “పెన్ “జర్నలిస్టులు

సామాజిక సేవలో “పెన్ “జర్నలిస్టులు

April 19, 2020

600 మందికి భోజనం ఏర్పాట్లు చేసిన జర్నలిస్ట్స్ అసోసియేషన్ కరోనా వ్యాప్తిని కట్టడి చేసేదానిలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేస్తున్న నేపధ్యలో విజయవాడ నగరపాలక సంస్థ నిర్వాసితులను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన పలు పునరావాస కేంద్రాల్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అఫ్ ఆంధ్రప్రదేశ్ (పెన్) భోజన ఏర్పాట్లు…

కోవిడ్-19 పై ఆన్లైన్ పెయింటింగ్ పోటీలు

కోవిడ్-19 పై ఆన్లైన్ పెయింటింగ్ పోటీలు

April 17, 2020

కోవిడ్-19 గురించి అవగాహన కల్పించేందుకు ఆల్ ఇండియా ఆన్లైన్ పెయింటింగ్ కాంపిటేషను నిర్వహించనున్నారు. హైదరాబాద్ సద్గురు ది స్కూల్ ఆఫ్ ఆర్ట్స్, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్, ది హేన్స్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పోటీల్లో వివిధ కేటగిరిల్లో టాపిక్ వైస్ నిర్వహించనున్నారు. ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులకు వారు నచ్చిన అంశంలో డ్రాయింగ్ వేసి పంపవచ్చు. 1,…

భారతీయరైల్వే పుట్టినరోజు నేడు …

భారతీయరైల్వే పుట్టినరోజు నేడు …

April 16, 2020

భారతీయరైల్వే ప్రారంభించిన రోజు ఏప్రిల్16 1853 … 167 ఏళ్ళ చరిత్ర కలిగిన భారతీయరైల్వే గురించి సరదా కబుర్లు… మిత్రులారా నన్ను గుర్తుపట్టారా….? ఇవాళ నా పుట్టినరోజు. సరిగ్గా ఇదే రోజు ఏప్రిల్16, 1853 లో నేను పుట్టాను. పుట్టింది మొదలు నిరంతరాయంగా భారతజాతికి సేవలు అందిస్తూనే ఉన్నాను. కాలక్రమేణా నేను రూపాంతరం చెందుతూ మీ కోసం పని…

ఆధునికాంధ్ర సమాజ పితామహుడు

ఆధునికాంధ్ర సమాజ పితామహుడు

April 15, 2020

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో…

మే 3వ తేదీ వరకు పొడిగింపు …

మే 3వ తేదీ వరకు పొడిగింపు …

April 14, 2020

కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు, కేంద్ర ప్రభుత్వం తొలుత ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్ గడువు ఇవాల్టితో పూర్తవుతుంది. ఈ లాక్‌ డౌన్‌ను మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే … కరోనావైరస్ మహమ్మారిపై భారత్ పోరాటం బలంగా కొనసాగుతోంది. మీరు కష్టాలకు ఓర్చుకుని, దేశాన్ని కాపాడారు….