రవీంద్రభారతి కి 60 యేళ్ళు…

రవీంద్రభారతి కి 60 యేళ్ళు…

May 11, 2020

ఎందరో కళాకారులకు పుట్టినిల్లయిన రవీంద్రభారతి హైదరాబాదు నగరం లో ఒక సాంసృతిక కళా భవనము. ప్రతీ కళాకారుడు జీవితంలో ఒక్కసారయినా ఆ వేదికపై తన పదర్శనివ్వాలని కల కంటాడు. కళలతో అనుబంధం వున్న ప్రతీ తెలుగు కళాకారుడు, కళాభిమానులు రవీంద్రభారతిని ఎదో ఒక సందర్భంలో సందర్శించి వుంటారనడంలో సందేహం లేదు. రవీంద్రభారతిలో నిత్యమూ ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమము…

ఆధునిక వేదాంతి, భారతీయ తత్త్వకాంతి 

ఆధునిక వేదాంతి, భారతీయ తత్త్వకాంతి 

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో…

కాదేది కళకు అనర్హం అంటున్న తెనాలి కుర్రాడు

కాదేది కళకు అనర్హం అంటున్న తెనాలి కుర్రాడు

May 2, 2020

కాదేది కవితకనర్హం అని శ్రీశ్రీ అన్నట్లు, ఈ పోటీ ప్రపంచంలో వస్తువుల తయారీలో కూడా వినూత్న అలోచనలతో వస్తేనే విజయం. అలాంటి ఒక కొత్త అలోచనలతో ప్రారంభించిందే ‘అల్లిక ‘ సంస్థ. గుర్రపు డెక్క గురించి మీరు వినేవుంటారు. నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడమే కాకుండా, రైతులకు నష్టం కల్గించే ఒకరకమైన కలుపుమొక్క. వీటిని తొలగించడానికి యేటా కొన్ని కోట్ల…

వినూత్నంగా కవిత్వంతో ఒక సాయంకాలం

వినూత్నంగా కవిత్వంతో ఒక సాయంకాలం

May 1, 2020

విజయవాడ సాహితీమిత్రులు సరి కొత్త ప్రయోగం … ప్రకృతి మానవ మనుగడపై ప్రశ్నలెక్కుపెట్టిన సందర్భం విధ్వంసం – చెట్టు విధ్వంసం, పిట్ట విధ్వంసం, నీరు విధ్వంసం, నేల విధ్వంసం, మనిషి విధ్వంసం ఈ విధ్వంసాల నేపథ్యంలో మనిషి అన్నింటిమీదా పట్టుసాధించానని విర్రవీగుతున్న సందర్భం. సాధించినదేదీ మనది కాదని మనల్ని మనమే ధ్వంసం చేసుకోవడమే మనం సాధించినదనీ తెలుసుకోవాల్సిన సందర్భం…

కనిపించని శత్రువుతో యుద్ధం ..!

కనిపించని శత్రువుతో యుద్ధం ..!

April 28, 2020

“భవిష్యత్తులో అసెంబ్లీలు, ఆఫీసులూ, సినిమా హల్సూ ఉండవు. పెట్రోల్ రేషన్ అవటంతో సూపర్ మర్కెట్‌లూ, మాల్సూ పోయి ఆన్‌-లైన్ అమ్మకాలే ఉంటాయి” అని పాతిక సంవత్సరాల క్రితం వ్రాసినప్పుడు అవన్నీ అభూత కల్పనలని కొంతమంది కొట్టివేశారు. నా నవల పేరేదో నాకు గుర్తులేదు గానీ రెండు రోజుల క్రితం… ఉగాండా దేశపు ప్రెసిడెంట్ ఇచ్చిన ఉపన్యాసం ఇది. పండగ…

సేవకులకు శేఖర్ కమ్ముల సాయం

సేవకులకు శేఖర్ కమ్ముల సాయం

April 28, 2020

కరోనా విపత్కర కాలంలో పారిశుద్ధ్య కార్మికులు ఈ ఎండలను సైతం లెక్కచేయకుండా తమ విధులనునిర్వర్తిస్తూ సమాజానికి సేవలందిస్తున్నారు. వారికి కృతజ్ఞత చెబుతూ ఒకనెల రోజుల పాటు వెయ్యిమంది సిబ్బందికి పాలు, మజ్జిగ అందించేందుకు ముందుకువచ్చారు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఈ కార్యక్రమాన్ని మంత్రి తలసానిశ్రీనివాస్ యాదవ్ జి.హెచ్.ఎమ్.సి. ఆధికారులతో ప్రారంభించారు శేఖర్ కమ్ముల.ప్రతి రోజూ తమ ఎరియాలో తిరిగే…

నిర్మానుష్యంగా విజయవాడ నగరం

నిర్మానుష్యంగా విజయవాడ నగరం

April 27, 2020

విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసంఖ్య పరంగా రెండవ పెద్దనగరం. ఇది కృష్ణా జిల్లా లో, పడమరన ఇంద్రకీలాద్రి పర్వతంలతో, ఉత్తరాన బుడమేరు నదితో కృష్ణా నది ఒడ్డున ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక, రాజకీయ, రవాణా, విధ్యా, సాంస్కృతిక కేంద్రంగా నిలుస్తోంది. మద్రాసు-హౌరా, మద్రాసు-ఢిల్లీ రైలు మార్గములకు విజయవాడ కూడలి. విజయవాడకు ప్రస్తుత నామము, ఇక్కడి అధిష్టాన…

జర్నలిస్టులకు మంత్రి వెలంపల్లి హామీ

జర్నలిస్టులకు మంత్రి వెలంపల్లి హామీ

April 27, 2020

ఏపీయూడబ్ల్యూజే విజయవాడ  అర్బన్ నేతలకు మంత్రి వెలంపల్లి హామీ కరోనా విపత్కర పరిస్థితుల్లో పొంచి ఉన్న ప్రమాదాన్ని లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు వివిధ విభాగాలకు అమలు చేస్తున్న 50 లక్షల రూపాయల భీమా సదుపాయాన్ని జర్నలిస్టులకు వర్తింపచేయాలని ఏపీయూడబ్ల్యూజే నేతలు మంత్రి ని కోరారు. సోమవారం ఉదయం ఏపీయూడబ్ల్యూజే విజయవాడ అర్బన్ అధ్యక్ష, కార్యదర్శులు చావా…

భావాత్మక చిత్రాలే నా లక్ష్యం – గాయత్రి

భావాత్మక చిత్రాలే నా లక్ష్యం – గాయత్రి

April 25, 2020

సికింద్రాబాద్,ఏ.ఎస్.రావు నగర్ లో నివాసం వుంటున్న శ్రీమతి గాయత్రి కనుపర్తి క్రెడో ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ డైరక్టర్ గా చేస్తూ, ప్రవృత్తి పరంగా కవయిత్రి, రచయిత్రి, మ్యూజిక్ లో వీణపై రాగాలు పలికించగలరు, ఆర్టిస్టు, మరియు కార్టూనిస్టు కూడా. అంతేకాదు సామాజిక మాధ్యమాలలో డబ్ స్మాష్, టిక్ టాక్ లలో హుషార్ గాలపాల్గొంటూ మోములో భావాలను చూపించగల బహుముఖ…

ప్రపంచ మలేరియా దినోత్సవం

ప్రపంచ మలేరియా దినోత్సవం

April 25, 2020

“ఏప్రియల్ 25″న ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్యదేశాలన్ని కలిసి 2007లో ఈ ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఏర్పాటుచేశాయి. ప్రజలలో ఈ వ్యాధి పట్ల అవగాహనా కలిపించడం, మలేరియా వ్యాధి నిర్మూలన ఈ దినోత్సవ ముఖ్యోద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా, 106 దేశాల్లో 3.3 బిలియన్ ప్రజలు మలేరియా బారిన పడుతున్నారు. 2012లో, మలేరియా వలన 6,27,000 మంది మరణించారు. మరణించినవారిలో ఎక్కువగా…