ఆంధ్ర చిత్రకళారంగంలో ధృవతార – దామెర్ల

ఆంధ్ర చిత్రకళారంగంలో ధృవతార – దామెర్ల

March 4, 2022

మార్చి 8 న దామెర్ల రామారావు 125 వ జయంతి సందర్భంగా …. ఒకనాడు ఆంధ్ర చిత్రకళ ఉన్నత స్థానానికి చేరింది. అజంతా గుహలోని కుడ్య చిత్రాల్ని ఆంధ్ర చిత్రకళాకారులే చిత్రీకరించారు. ఆ క్షీణించిన చిత్రకళలకు ఆంధ్రదేశంలో ఆధునీకరణ తెచ్చిన కళాకారుడు దామెర్ల రామారావు, చిన్నతనం నుండి గీసిన గీతలు పిచ్చిగీతలు కావు అని, అతనిలోని చిత్రకారుడిని వెలికి…