మువ్వన్నెలపతాకం… రెపరెపల అమృతోత్సవాలు!!

మువ్వన్నెలపతాకం… రెపరెపల అమృతోత్సవాలు!!

August 11, 2022

దాదాపు 190 ఏళ్ల బ్రిటిష్ ముష్కరుల దుష్కర దాస్య శృంఖలాలు తెంచుకుని భారతావని స్వేచ్ఛావాయువు పీల్చి ఈ ఆగస్టు 15 వ తేదీకి 75 సంవత్సరాలవుతున్న చారిత్రక సందర్భమిది. అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా ఘనత వహించిన ఈ దేశంలో అంబానీ, ఆదానీ, ఇతర పారిశ్రామిక ముఠాకీ, ఈస్టిండియా కంపెనీని మించిన వ్యాపార కూటమికీ ఉన్నంత స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు జనసామాన్యానికి…