జీవనసరళిని మార్చే గొప్ప సాధనం’పుస్తకం’

జీవనసరళిని మార్చే గొప్ప సాధనం’పుస్తకం’

September 16, 2022

‘పుస్తకం చదవడం వ్యాపకం కాదు… అది మన జీవన సరళిని మార్చే గొప్ప సాధనం’ అన్నారు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి. విజయవాడ, బందరురోడ్డులో గల రాగూర్ స్మారక గ్రంథాలయంలో శుక్రవారం(16-9-22) సాయంత్రం 5 గంటలకు మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ రచన సత్యశోధన-ఆత్మకథ’ పుస్తకం మూడు వేల ప్రతులను రాష్ట్ర గ్రంథాలయాలకు వితరణ చేశారు. ఈ…