మనిషి గుర్తుల్ని బతికించుకుందాం

మనిషి గుర్తుల్ని బతికించుకుందాం

December 4, 2022

“మనిషి గుర్తుల్ని బతికించుకుందాం” కవితా సంపటి నూతన వరవడికి భాష్యం చెబుతూ ఆధునిక పోకడలకి దాసోహమై మాయమైపోతున్న మనిషి యొక్క ఆనవాళ్ళనైనా బతికించుకుందాం అంటూ ఎంతో ఆవేదనా భరితంగా ఈ నేలతల్లి సాక్షిగా చెప్పారు ఈ పుస్తక రచయిత చందలూరు నారాయణరావు గారు. సమాజంలోని పల్లె మట్టి పరిమళాల్ని, పైరగాలి విన్యాసాలు, పేదల దుర్భర జీవితం, చిన్నారుల ఆకలి…