ఢిల్లీ తెలుగు అకాడమీ నాగరాజు ఇకలేరు

ఢిల్లీ తెలుగు అకాడమీ నాగరాజు ఇకలేరు

November 18, 2020

ఢిల్లీ తెలుగు అకాడమీ వ్యవస్థాపకులు శ్రీ ఎన్.వి.ఎల్.నాగరాజు (70) ఇక లేరు! 13 రోజులుగా కరోనా తో పోరాడుతూ సన్ షైన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం కనుమూశారు! వారం క్రితమే వారి అమ్మ గారు(90) కూడా అదే ఆసుపత్రి లో కరోనా కు చికిత్స పొందుతూ చనిపోయారు! ఇది సాంస్కృతిక రంగం లో కోలుకోలేని పెద్ద…