జర్నలిస్టులు సమాజానికి టార్చ్  లైట్లు

జర్నలిస్టులు సమాజానికి టార్చ్ లైట్లు

April 22, 2022

శృతిలయ ఆర్ట్స్ అకాడమీ, సీల్ వెల్ కార్పొరేషన్ సంయుక్త అధ్వర్యంలో ఉత్తమ పాత్రికేయ శిరోమణి పురస్కారాలు సమాజంలో నాలుగో స్తంభం లాంటి జర్నలిస్టులు ఒక దిక్సూచిలా శ్రమిస్తుంటారని, త్యాగాలు మినహా ఆర్ధిక సంపాదన ఉండదని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య అన్నారు. జర్నలిజం వృత్తి అంటే కత్తి మీద సాము చేయడమేనని ఆయన అభివర్ణించారు.బుధవారం(20-04-22న)…