కవి ప్రతిభా పురస్కారాలు-2020

కవి ప్రతిభా పురస్కారాలు-2020

July 7, 2021

రావి రంగారావు సాహిత్య పీఠం పక్షాన ఆరేళ్ళ నుండి ఏటా జన రంజక కవిత్వ గ్రంథాలకిస్తున్న పురస్కారాలు ప్రకటిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలోనే పురస్కారాల ప్రదానం చేసేవారు. కరోనా కారణంగా ఈ సంవత్సరం జులైలో ప్రకటించారు. 2016 నుండి 2020 వరకు ప్రచురించిన కవిత్వ గ్రంథాలను పోటీకి ఆహ్వానించారు. ఇందులో పది కవిత్వ గ్రంథాలకు పురస్కారాలు ప్రకటించారు. ఈ…