తెలుగు నాటకానికి దుర్దినం… వై.కే.  మరణం

తెలుగు నాటకానికి దుర్దినం… వై.కే. మరణం

April 14, 2021

సాంస్కృతిక దిగ్గజం, యువకళావాహిని వ్యవస్థాపకులు లయన్ వై. కె. నాగేశ్వరరావు ఈ రోజు 14-4-21, బుధవారం సాయంత్రం హైదరాబాద్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూసారు. వారికి నివాళులర్పిస్తూ… రెండేళ్ళక్రితం 64కళలు పత్రికలో వారి గురించి ప్రచురించిన వ్యాసంతో నాటకరంగానికి వారు చేసిన సేవలను స్మరించుకుందాం…____________________________________________________________________ ఒకప్పటి నాటక కళారంగపు స్మృతులను నెమరు వేసుకోవాలంటే.. కాస్తంత ఓపిక చేసుకుని గతంలోకి…