చింతామణి కి చిక్కులు…

చింతామణి కి చిక్కులు…

December 26, 2020

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో చింతామణి నాటక శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా టీవీ9 లో ఒక వార్త పునరావృతం అవుతూ వస్తోంది…అదేమంటే చింతామణి నాటకాన్ని, శతజయంతి ఉత్సవాలను నిరసిస్తూ ఆర్యవైశ్యులు ఆందోళనకు దిగారు. ఉత్సవాలు నిర్వహించిన వద్దు అంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఒక కవి రచన నూరు సంవత్సరాలుగా బ్రతికి ఉంది.నూరు సంవత్సరాల ఉత్సవాలు జరుపుకుంటున్న…

నటనలో పెట్టనికోట ‘విన్నకోట’

నటనలో పెట్టనికోట ‘విన్నకోట’

December 26, 2020

రంగస్థల, సినిమా నటులు విన్నకోట రామన్న పంతులుగారి (1920-2020) శత జయంతి సంవత్సరం సందర్భంగా… కళాకారుల కుటుంబంలో వందేళ్ళు (13-4-1920) క్రితం పట్టిన విన్నకోట రామన్న పంతులు ఈనాటి కళాకారునికి ఆదర్శప్రాయుడు. ఆయన ఉన్నత విద్యాభ్యాసం చేసే రోజుల్లోనే, బందరు నాటకరంగంలో జరిగిన నాటక ప్రదర్శనలు చూసి ప్రభావితులయ్యారు.దరిమిలా, విజయవాడలో న్యాయవాది వృత్తి చేపట్టిన తరువాత కూడా నాటకరంగాన్ని…

చరిత్రలో చిరకాలం నిలిచే కథ – చింతామణి

చరిత్రలో చిరకాలం నిలిచే కథ – చింతామణి

December 23, 2020

తెలుగు నాటకం పేరు చెప్పగానే వెంటనే తలచుకొనే కొద్దిమంది నాటక కర్తలలో మహాకవి కాళ్ళకూరి నారాయణరావు చిరస్మరణీయులు. అలాగే వందలాది తెలుగు నాటకాలలో… అందునా నూరేళ్ళకు పైగా నిలిచి ఉన్న గొప్ప నాటకాలలో చెప్పుకోదగిన “చింతామణి” నాటక రచయితగా కూడా ఆయన సుప్రసిద్ధులు. ఈ ఏటికి చింతామణి నాటకానికి నూరేళ్లు. శతవార్షికోత్సవం జరుపుకొంటున్న నాటకం చింతామణి. ఈ సందర్భంలో…

తెనాలి లో “మహాత్మా” బాలల నాటిక

తెనాలి లో “మహాత్మా” బాలల నాటిక

December 20, 2020

కరోనా నుండి ఇప్పుడిప్పుదే కోలుకుంటున్న మన రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. తొలి సారిగా తెనాలి పట్టణంలోనే నాటక ప్రదర్షన ప్రారంబమయ్యాయి.తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం లో 20-12-2020 ఆదివారం మధ్యాహ్నం 3.00 నుండి రాత్రి 8.00 వరకు ప్రఖ్య చిల్డ్రన్ ఆర్ట్స్ థియేటర్ మరియు కళల కాణాచి సంయుక్త నిర్వహణలో “మహాత్మా” బాలల నాటిక “ఎవరు” పెద్దల…

అంతర్జాల వేదికపై ‘మాయాబజార్ ‘

అంతర్జాల వేదికపై ‘మాయాబజార్ ‘

December 14, 2020

మంత్రముగ్ధులను చేసిన సెట్టింగ్లు – నాటకాభిమానులకు కనువిందు…వివాహభోజనంబు.. వింతైన వంటకంబు..వియ్యాల వారి విందు.. హహహ నాకె ముందు.. అంటూఅంతర్జాల వేదికపై అందరినీ ఆకట్టుకునేలా సాగింది మాయాబజార్ నాటకం. ఆదరణ కరువైన అలనాటి సురభి రంగస్థల పూర్వవైభవం కోసం శ్రీసాంస్కృతిక కళాసారథి సింగపూర్, ‘తెలుగుమల్లి’ ఆస్ట్రేలియా తెలుగు సాంస్కృతిక సంస్థ 12-12-20, శనివారం సింగపూర్ తెలుగు టీవీ సౌజన్యంతో దీనిని…

‘నాగాస్త్ర ‘ దిగ్విజయం కావాలి- కె.వి.రమణాచారి

‘నాగాస్త్ర ‘ దిగ్విజయం కావాలి- కె.వి.రమణాచారి

November 21, 2020

హైదరాబాద్ లో ‘నాగాస్త్ర ‘ నృత్య, నాటక కళాకారుల షో రూమ్ ప్రారంభం …నృత్య నాటక కళాకారుల ఆహార్యానికి సంబంధించిన దుస్తులు, ఆభరణాలు, అలంకరణ సామాగ్రి తో నాగాస్త్ర కళకళ లాడుతున్నదని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ డాక్టర్ కె.వి.రమణాచారి అన్నారు. కరోనా తో కుదేలయిన కళారంగం నాగాస్త్ర తో మళ్ళీ పునర్వైభవం కావాలనే…

ఎన్నదగిన ‘గళా’కారుడు – ఏడిద గోపాలరావు

ఎన్నదగిన ‘గళా’కారుడు – ఏడిద గోపాలరావు

November 18, 2020

ఏడిద గోపాలరావు పేరు వినగానే ఆకాశవాణిలో మంద్ర గంభీర స్వరంలో వార్తలు వినిపించే వ్యక్తి సాక్షాత్కరిస్తాడు. అంతేకాకుండా, అతడు రంగస్థల నటుడు, దర్శకుడు, నిర్వాహకుడు, పరోపకారి, అంతకుమించి స్నేహశీలి. నాకు మంచి మిత్రుడు. నాకే కాదు చాలామందికి మంచి స్నేహితుడు. అందరితోను కలుపుగోలుగా మాట్లాడే వ్యక్తిత్వం. అజాత శత్రువు, అతనికి విరోధులున్న విషయం నేనెప్పుడు వినలేదు. సంగీత, సాహిత్య…

“దృశ్యకావ్యధురీణ” భమిడిపాటి రాధాకృష్ణ

“దృశ్యకావ్యధురీణ” భమిడిపాటి రాధాకృష్ణ

November 14, 2020

ఆయన …వృత్తి రీత్యా…చార్టెర్డ్ అకౌంటెంట్ప్రవృత్తి రీత్యా… తొలుత నాటక రచయిత…ఆ పిదప సినీ రచయిత నాటక రచయితగా,తెలుగు నాటక రంగంలోసంచలనం సృష్టించారు.ఆయన – ఇంకెవరో కాదు, భమిడిపాటి రాధాకృష్ణ గారే!ప్రఖ్యాత హాస్య నాటక రచయిత ‘హాస్యబ్రహ్మ ‘ బిరుదాంకితులైన భమిడిపాటి కామేశ్వరరావు గారి పుత్రుడుగా, పుట్టడమే రాధాకృష్ణగారి అదృష్టమేమో! వారికి కూడా నాటక రచయితగా, చిరకీర్తి లభించింది. తండ్రి…

నాటక రంగ ‘పద్మభూషణుడు’

నాటక రంగ ‘పద్మభూషణుడు’

November 13, 2020

( నవంబర్ 13 న పద్మభూషణ్ ఎ.ఆర్. కృష్ణ గారి జయంతి సందర్భంగా) తెలుగు నాటక రంగ గుండెకాయ లాంటి వారు మా గురువు గారు పద్మభూషణ్ ఏ.ఆర్. కృష్ణ గారు. నాలుగు దశాబ్దాలు పాటు తెలుగు నాటక రంగం అన్నీ తానే అయి మమేకం అయినవాడు. ఏ.ఆర్. కృష్ణ నటుడు, దర్శకుడు, రచయిత , నిర్వాహకుడు. కృష్ణ…

తెలుగు నాటకరంగానికి ఊపిరి – ఎ.ఆర్. కృష్ణ

తెలుగు నాటకరంగానికి ఊపిరి – ఎ.ఆర్. కృష్ణ

November 12, 2020

( నవంబర్ 13 న పద్మభూషణ్ ఎ.ఆర్. కృష్ణ గారి జయంతి సందర్భంగా) 1926, నవంబర్, 13 తెలుగు నాటకరంగానికి ఊపిరిపోసిన రోజు ఈ రోజే. గుంటూరు జిల్లా పెరవలిలో జన్మించిన అడుసుమిల్లి రాధాకృష్ణశాస్త్రి (ఎ.ఆర్. కృష్ణ) నాటకరంగాన్ని ఉద్దరిస్తాడని, అనేక కళారూపాలకు కర్త, కర్మ, క్రియ అవుతాడని ఎవరూ ఊహించలేదు. నాటకోద్దరణ కోసమే ఆయన ఈ లోకంలో…