కళాకారులకు గుర్తింపు కార్డులు-మంత్రి రోజా

కళాకారులకు గుర్తింపు కార్డులు-మంత్రి రోజా

November 2, 2022

–విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ నెల 19, 20 తేదీలలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు –జాతీయ సాంస్కృతిక ఉత్సవాల లోగోను ఆవిష్కరించిన పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి శ్రీమతి ఆర్.కె. రోజా జగనన్న ప్రభుత్వం కవులు, కళాకారులకు పెద్దపీట వేస్తుందని, వారికి చేయూతనిస్తుందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖామాత్యులు శ్రీమతి ఆర్.కె.రోజా అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ…