కలంకారి కళలో కాశిరెడ్డి ప్రతిభ

కలంకారి కళలో కాశిరెడ్డి ప్రతిభ

చిత్రకళపై ఆశక్తితో చిన్ననాడే ఇళ్లు వదిలి వెళ్లిన ఆ బాలుడు…నేడు దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన కళంకారీ కళాకారుడిగా గుర్తింపు పొందారు. కలంకారీలో మన రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపును తెచ్చారు. రామాయణం, భాగవతం ఘట్టాలతో కూడిన మాస్టర్ కలంకారీ వస్త్రాన్ని రూపొందించి లిమ్కాబుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించిన కాశిరెడ్డి శివప్రసాద్ రెడ్డి గురించి … తెలుసుకుందాం… ఆంధ్రరాష్ట్రంలో చిత్తూరు జిల్లాలోని…

వడ్డాది పాపయ్య కు స్నేహితులు లేరా!

వడ్డాది పాపయ్య కు స్నేహితులు లేరా!

డిశంబరు 30 న వడ్డాదిపాపయ్య గారి 26 వ వర్ధంతి సందర్భంగా వారి స్నేహితులలో ముఖ్యులు సుంకర చలపతిరావుగారు తెలిపిన కొన్ని ముఖ్య విషయాలు మీకోసం… వ.పా., పావనం, వడ్డాదిపాపయ్య అనేపేరు తెలుగు చిత్రకళారంగంతో పరిచయం వున్న వారికీ, పత్రికా పాఠకులకీ సుపరిచితం. 1940-90ల మధ్య కాలంలో పిల్లల పత్రిక ‘చందమామ’, పెద్దల పత్రిక ‘యువ’ తర్వాత స్వాతి…

పుస్తకం వారసత్వం కావాలి

పుస్తకం వారసత్వం కావాలి

(హైదరాబాద్ లో డిసెంబర్ 15 నుండి 25 వరకు పుస్తకప్రదర్శన జరుగుతున్న సందర్బంగా ప్రత్యేక వ్యాసం) మనిషికి తెలిసింది చాలా స్వల్పం. తెలుసుకోవాల్సింది అత్యధికం. తల్లి సుద్దులు చెబుతుంది. తండ్రి మార్గం చూపిస్తాడు. గురువు ఇంగితం నేర్పిస్తాడు. ఏకకాలంలో ఈ మూడు ధర్మాలను స్నేహనిష్ఠతో నిర్వర్తించేది మాత్రం ఈ లోకంలో పుస్తకాలే” అన్నారు మన సర్వేపల్లి రాధాకృష్ణన్‌. ”పుస్తకాల…

బహుముఖీన సాహిత్య సృజన-ఇనాక్

బహుముఖీన సాహిత్య సృజన-ఇనాక్

(కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు – 2018కు కొలకలూరి ఇనాక్ ఎంపికైన సందర్భంగా ప్రత్యేక వ్యాసం) స్వాతంత్య్రానంతర సాహిత్యపు తొలితరం కలంయోధుడు ఆచార్య కొలకలూరి ఇనాక్, కలంతో ఆరుదశాబ్దాలకు పైగా అలుపెరుగని సాహితీ సేద్యం చేస్తున్న కృషీవలుడు. ఇనాక్ కంటే ముందు సంఘసంస్కరణ దృక్పధంతో సాగిన సామాజిక ప్రయత్నాలు, వెలువడిన సాహిత్యం ఈ దేశపు ఆంటరానివాడల వరకు వ్యాపించలేకపోయాయి….

2018 ఎక్ష్-రే పురస్కార విజేతలు

2018 ఎక్ష్-రే పురస్కార విజేతలు

2018 ఎక్ష్ రే విజేతలు “ప్రపంచమొక పద్మవ్యూహం, కవిత్వమొక తీరని దాహం” అన్న మహాకవి శ్రీశ్రీ భావాలతో మమేకమై గత 38 సం.లుగా నిరంతరంగా నిర్వహిస్తున్న ‘ఎక్ష్ రే’ అవార్డులకు కవుల స్పందన మరింత ప్రోత్సాహాన్ని ఇస్తున్నది. సమాజ ముఖచిత్రం నుండి రగులుతున్న భారతం వరకు, శ్రమజీవికి వందనం నుండి మట్టిబంధం వరకూ. కాదేదీ కవితకు అనర్హం అన్న…

కొంటె బొమ్మల బాపు

కొంటె బొమ్మల బాపు

సముద్రాన్ని సీసాలో బంధించాలి అన్న ఆలోచన ఎంత హాస్యాస్పదమో, బాపు అను రెండక్షరాల కళాప్రపంచాన్ని ఒక చిన్న వ్యాసంలో చెప్పాలనుకోవడం కూడా అంతే హాస్యాస్పదమౌతుంది. కారణం ఆది అంతాలు అగుపించని మహా సముద్రమంతటి కళాసామ్రాజ్యాన్ని కృషితో, పట్టుదలతో ఏర్పరుచుకున్న అతని కళా ప్రపంచపు సరిహద్దులు కూడా కూడా అంతే విశాలంగా మారిపోయాయి. ఇలస్ట్రేషన్స్, కేరికేచర్, కార్టూన్స్ మరియు సినిమా…

అంతరిక్షం నిజంగా అద్భుతమే…. !

అంతరిక్షం నిజంగా అద్భుతమే…. !

వరుణ్ తేజ్, అదితీరావు హైదరి, లావణ్య త్రిపాఠి, సత్యదేవ్, రాజా, శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతోన్న చిత్రం “అంతరిక్షం 9000 KMPH. క్రిష్ జాగర్లమూడి సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో క్రిష్ జాగర్లమూడి, సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మాతగా ఈ చిత్రం రూపొందింది. డిసెంబర్…

మూగబోయిన పాంచజన్య

మూగబోయిన పాంచజన్య

శ్రీకృష్ణభగవానుడు పూరించే శంఖం పాంచజన్య. ఆ శంఖం శబ్దం వింటేనే శత్రువుల గుండెల్లో భయాందోళనలు మొదలయ్యేవి. తమకు మరణం తప్పదని వణికిపోయేవారు. రాక్షసత్వం పై విజయానికి సంకేతంగా చెప్పే పాంచజన్యాన్ని తన కలం పేరుగా నాలుగుదశాబ్దాల క్రితం – ఒక జర్నలిస్ట్ అవతరించాడు. అతడే పాంచజన్య. ముఖ దినపత్రికకు, కంటి బ్యూటర్గా జర్నలిస్ట్ జీవితం ఆరంభించి, ‘పాంచజన్య’గా పాప్యు…

‘పద్మశ్రీ’ పొందిన తొలికళాదర్శకుడు తోటతరణి

‘పద్మశ్రీ’ పొందిన తొలికళాదర్శకుడు తోటతరణి

ఆయన మండుటెండల్లో మంచుపర్వతాలను సృష్టిస్తాడు. స్వర్గలోకాన్ని దివినుంచి భువికి దింపుతాడు. ముంబాయ్ వీధులను చెన్నై స్టూడియోలోకి తీసుకొస్తాడు పగలే వెన్నెలను కురిపిస్తాడు. సృష్టికి ప్రతి సృష్టి చేయడంలో ‘రీల్‘ విశ్వామిత్రుడిగా పేరొందిన ఆయనే సుప్రసిద్ద కళాదర్శకుడు ‘పద్మశ్రీ తోటతరణి. సినిమా అంటే హీరోహీరోయిన్లు, దర్శకుడి గురించి మాత్రమే మాట్లాడుకునే సగటు ప్రేక్షకుడు సైతం తోటతరణి పేరు చూసి సినిమాకు వెళ్లే…

కన్నుమూసిన నఖచిత్రకారుడు శిష్ట్లా రామకృష్ణారావు

కన్నుమూసిన నఖచిత్రకారుడు శిష్ట్లా రామకృష్ణారావు

‘ ఆస్కా ‘ గౌరవ అద్యక్షులుగా పనిచేసిన రామకృష్ణారావు నఖ చిత్రకళకు జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చారు. కేవలం నఖ చిత్రాలు గీయడమే కాకుండా వాటిని పుస్తకరూపం లో అందించారు. 2004 లో ఆంద్రకళాదర్శిని పుస్తక ఆవిష్కరణ సమయంలో తన నఖ చిత్రాల తో కూడిన సంపూర్ణ రామాయణం పుస్తకాన్ని సభకు వచ్చిన వారికి బహూకరించారు. వీరి రూపం…