‘నర్సిం’ కు బెస్ట్ కార్టూనిస్ట్ గా నేషనల్ అవార్డ్…
అనేక పత్రికలలో గత 35 యేళ్ళుగా కార్టూన్లు గీస్తూ, ప్రస్తుతం నవ తెలంగాణ దిన పత్రికలో కార్టూన్ ఎడిటర్ గా పనిచేస్తున్న నర్సిం కు ప్రెస్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు 2018 సంవత్సరానికి బెస్ట్ న్యూస్ పేపర్ ఆర్ట్ విభాగంలో ‘బెస్ట్ కార్టూనిస్ట్’ గా నేషనల్ అవార్డ్ ప్రకటించారు. ఇది తెలుగు కార్టూనిస్టులకు దక్కిన గౌరవంగా మనం…