తెలుగు మృత భాషకాకుండా జాగ్రత్త పడాలి

తెలుగు మృత భాషకాకుండా జాగ్రత్త పడాలి

February 21, 2023

(తెలుగు మృత భాషకాకుండా జాగ్రత్త పడాలి -మండలి బుద్ధ ప్రసాద్)తెలుగు భాషోద్యమానికి యువత నడుం కట్టాలని తెలుగు సమాఖ్య అధ్యక్షలు, అమ్మనుడి సంపాదకులు డాక్టర్ సామల రమేష్ పిలుపిచ్చారు. భాష లేందే దేశం లేదని, ప్రతి ఒక్కరూ మాతృభాషను ప్రేమించాలన్నారు.తెలుగు భాషోద్యమ సమాఖ్య ఆధ్వర్యంలో విజయవాడ, పి.బి. సిద్ధార్ధ కళాశాల సభామందిరంలో మంగళవారం(21-02-2023) సాయంత్రం.. అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవం అత్యంత…