వ్యర్థాలకు జీవం పోస్తున్న శిల్పి   

వ్యర్థాలకు జీవం పోస్తున్న శిల్పి   

October 29, 2019

శ్రీ కాటూరి రవి చంద్ర (31) గారు, కోకావారి స్ట్రీట్, నాజర్ పేట, తెనాలి. కాటూరి వెంకటేశ్వరరావు గారి కుమారుడు. గత మూడు దశాబ్దాలుగా “సూర్య విగ్రహశాల” శిల్పకళలో ఏడో తరానికి చెందినవారు. తొలిగా బుద్ధుని జీవితచరిత్రపై ఎనిమిది పేయింటింగ్స్ వేసి, వాటిని కాలచక్ర-2006 లో ప్రదర్శించారు. దీనితో మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ‘పద్మభూషణ్’ కే.ఎల్. రావ్ వంటి ప్రముఖుల…