‘రైతు ఆక్రందన’ అంశంపై ఆర్ట్ కాంటెస్ట్

ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్,విజయవాడ- జాషువా సాంస్కృతిక వేదిక సంయుక్త ఆధ్వర్యంలో రైతు ఆక్రందన @ మిచౌంగ్ తుపాను అంశంపై ఆర్ట్ కాంటెస్ట్ నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్రాలలోని చిత్రకారులను ఈ పోటీలో పాల్గొనవలసినదిగా ఆహ్వానిస్తున్నారు. పూర్తి వివరాలకు క్రింది పోస్టర్ చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap