విజయవాడలో జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన

విజయవాడలో జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన

January 20, 2020

విజయవాడలో సోమవారం సాయంత్రం వస్త్ర ప్రదర్శనను మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ప్రారంభించారు. (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సౌజన్యముతో జనవరి 20 నుండి ఫిబ్రవరి 2 వరకు కొనసాగుతుంది) భారత దేశంలో చేనేత పరిశ్రమ 38.46 లక్షల చేనేత మగ్గములమీద సుమారు (130) లక్షల చేనేత కార్మికులకు ప్రత్యక్షంగాను మరియు పరోక్షంగాను ఉపాధి కల్పిస్తుంది. వ్యవసాయము తరువాత ఎక్కువ…