స‌మ‌కాలీన స్త్రీనే నా సాహిత్య కేంద్రం – పి సత్యవతి

స‌మ‌కాలీన స్త్రీనే నా సాహిత్య కేంద్రం – పి సత్యవతి

March 10, 2020

‘ఒక హిజ్రా ఆత్మకథ’  అనువాదంకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎన్నికయినారు. ”మహిళలు తమ మనోభావాలను స్వేచ్ఛగా వెల్లడించే పరిస్థితి కుటుంబంలోనే లేనప్పుడు సమాజంలో ఇంకెలా వస్తుంది?” అంటారు ప్రఖ్యాత కథారచయిత్రి పి సత్యవతి. ‘ఇంట్లో ప్రజాస్వామిక వాతావరణం ఉన్నప్పుడే మహిళలకు ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుంది. అప్పుడే ఆమె తన విముక్తి దిశగా మేల్కొంటుంద’ని చెబుతారు. సత్యవతి ……

మహిళలూ రాణించగలరు – లావణ్య

మహిళలూ రాణించగలరు – లావణ్య

March 8, 2020

శ్రీమతి మెరుగు లావణ్య గారు, సరూర్ నగర్, హైదరాబాద్. స్వతహాగా గృహిణి. ప్రవృత్తి పరంగా ఆర్టిస్ట్. “వివాహం విద్యా నాశాయ” అంటారు. ముఖ్యంగా స్త్రీల విషయంలో, పెళ్ళయితే అంతే. ఇల్లు, భర్త, పిల్లలు తప్ప వేరే ప్రపంచం తెలియదు. కొత్తగా నేర్చుకోవడం లాంటివేమీ ఉండవన్న విషయం సహజం. ఇది ఒక్కొప్పటి సంగతి.” లావణ్య గారు డిగ్రీ చదువుతుండగానే అంటే…

నేటి మహిళ సమానత్వం …

నేటి మహిళ సమానత్వం …

March 8, 2020

మార్చి 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సమానత్వం అనేది సహజంగా మనసులో కలగాల్సిన భావన. కాని ఆ భావనకు వ్యతిరేకంగా మహిళలను తక్కువచేయటం,అవకాశం దొరకగానే లైంగికంగా దోచుకోవటం జరుగుతోంది ఈ ప్రపంచంలో. ఇటువంటి అక్రమాలు నిలువరించాలని, మహ ళలకు సమానహక్కులు, సమానహోదా కుటుంబంలో, సమాజంలో, వృత్తిపరంగా, అవకాశపరంగా కావాలంటూ శతాబ్దానికి పైగా సాగిన పోరాటం ఫలించి అంతర్జాతీయ దినోత్సవం…

నేడు అంతర్జాతీయ  మహిళా దినోత్సవం…

నేడు అంతర్జాతీయ  మహిళా దినోత్సవం…

March 8, 2020

అమ్మను పూజించండి… భార్యను ప్రేమించండి… సోదరిని దీవించండి. ముఖ్యంగా మహిళల ప్రాధాన్యతను గుర్తించండి. ఆదివారం (08-03-2020) నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఇది మహిళలకు దక్కవలసిన ఆర్ధిక, రాజకీయ, సామాజిక గుర్తింపును గుర్తుచేసే ఉత్సవం లాంటిది. ముఖ్యంగా మహిళల మీద జరుగుతున్న అత్యాచార, లైంగిక వేధింపులను అరికట్టే కార్యాచరణకు ప్రభుత్వం నడుంబిగించాలని, వాటి నివారణ చర్యలమీద ఎటువంటి జాప్యం…

గోనబుద్ధారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన లక్ష్మీపార్వతి

గోనబుద్ధారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన లక్ష్మీపార్వతి

March 7, 2020

విజయవాడ నగరానికి చెందిన శ్రీ రాఘవేంద్ర పబ్లిషర్స్ ప్రచురించిన, ప్రముఖ చరిత్ర పరిశోధకులు, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ & అమరావతి (సిసివిఏ), సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డి సంకలనం చేసిన ‘గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణం పై పరిశోధనలు’ పుస్తకాన్ని గురువారం (5-03-20) నాడు, ఆంధ్రప్రదేశ్, తెలుగు అకాడమీ, చైర్ పర్సన్ డా.నందమూరి లక్ష్మీ పార్వతి, విజయవాడ కల్చరల్…

ఓ ధ్రువతార రాలింది …

ఓ ధ్రువతార రాలింది …

March 5, 2020

5 దశాబ్దాలపాటు జర్నలిజం రంగంలో ధ్రువతారగా వెలుగొందిన సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు (86) 5-3-2020 వ తేది కన్నుమూశారు అన్న వార్త జర్నలిస్టు ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అజాతశత్రువుగా జర్నలిజం లో పేరు ప్రఖ్యాతులు గడించిన పొత్తూరి మృతి జర్నలిజం రంగానికి తీరని లోటే. జర్నలిస్టులకు ఉపయోగపడే ఎన్నో రచనలు ఆయన కలం నుండి…

గుంటూరులో మధునాపంతుల “శత జయంతి” సభ

గుంటూరులో మధునాపంతుల “శత జయంతి” సభ

March 5, 2020

చారిత్రక కావ్యాల చక్రవర్తి మధునాపంతుల సత్యనారాయణ – డా. రాధశ్రీ చారిత్రక కావ్యాల చక్రవర్తి మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి అని “పద్య మౌళి” ప్రముఖ పద్య కవితా ఉద్యమకారుడు డా. రాధశ్రీ (హైదరాబాదు) తెలియజేసారు. బుధవారం(4-03-20) ఉదయం గుంటూరు లో “అమరావతి సాహితీమిత్రులు”, “మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి శత జయంతి సంఘం” సంయుక్త నిర్వహణలో జరిగిన “మధునాపంతుల శత జయంతి…

తొలి తెలుగు రాజకీయ కార్టూనిస్ట్ – రాంభట్ల

తొలి తెలుగు రాజకీయ కార్టూనిస్ట్ – రాంభట్ల

March 5, 2020

రాంభట్ల కృష్ణమూర్తి (1920-2020) రాంభట్ల శతజయంతి సంవత్సరం తొలి రాజకీయ కార్టూన్ కవిగా ప్రజా రచయితగా, జర్నలిస్టుగా, కమ్యూనిస్టువాదిగా 20వ శతాబ్దంలో ప్రత్యేక గుర్తింపు పొందిన కవి పండితుడు రాంభట్ల కృష్ణమూర్తి, పాఠశాలలో చదివినది 5వ తరగతే, కానీ వందలాది గ్రంథాలు పాఠశాల బయట పుక్కిట పట్టారు. సంస్కృతాంధ్ర, ఆంగ్ల, ఉర్దూ భాషలలో నిష్ణాతులుగా ఎదిగారు. ఆయన మెదడు…

March 5, 2020

తొలి తెలుగు రాజకీయ కార్టూనిస్ట్ జర్నలిస్టు: రాంభట్ల కృష్ణమూర్తి (1920-2020 రాంభట్ల శతజయంతి సంవత్సరం) తొలి రాజకీయ కార్టూన్ కవిగా ప్రజా రచయితగా, జర్నలిస్టుగా, కమ్యూనిస్టువాదిగా 20వ శతాబ్దంలో ప్రత్యేక గుర్తింపు పొందిన కవి పండితుడు రాంభట్ల కృష్ణమూర్తి, పాఠశాలలో చదివినది 5వ తరగతే, కానీ వందలాది గ్రంథాలు పాఠశాల బయట పుక్కిట పట్టారు. సంస్కృతాంధ్ర, ఆంగ్ల, ఉర్దూ…

అతివల ఆలోచనలకు దృశ్య రూపం ఈ ‘ ఆర్ట్ కాంప్ ‘  

అతివల ఆలోచనలకు దృశ్య రూపం ఈ ‘ ఆర్ట్ కాంప్ ‘  

March 3, 2020

– ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక సమితి, కొలుసు ఫైన్ ఆర్ట్ స్టూడియోస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్ట్ కాంప్ … – 50 మంది మహిళా చిత్రకారిణులతో విజయవాడలో రెండు రోజులపాటు (మార్చి 1,2 మరియు 3) ఆర్ట్ కాంప్, మూడవ రోజు ప్రదర్శన… మగవారికన్నా మగువలు ఏ విషయలంలోనూ తక్కువ కాదని ఆవకాశం వస్తే తమ…