‘ఒక హిజ్రా ఆత్మకథ’ అనువాదంకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎన్నికయినారు. ”మహిళలు తమ మనోభావాలను స్వేచ్ఛగా వెల్లడించే పరిస్థితి కుటుంబంలోనే లేనప్పుడు సమాజంలో ఇంకెలా వస్తుంది?” అంటారు ప్రఖ్యాత కథారచయిత్రి పి సత్యవతి. ‘ఇంట్లో ప్రజాస్వామిక వాతావరణం ఉన్నప్పుడే మహిళలకు ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుంది. అప్పుడే ఆమె తన విముక్తి దిశగా మేల్కొంటుంద’ని చెబుతారు. సత్యవతి ……