విజయవాడలో ఒక రోజు ‘ఆర్ట్ ఫెస్ట్’

విజయవాడలో ఒక రోజు ‘ఆర్ట్ ఫెస్ట్’

February 16, 2024

జిజ్ఞాస కలిగిన వర్ధమాన చిత్రకారులకు, చిత్రకారులకు, చిత్రకళా ఉపాధ్యాయులకు వివిధ విభాగాల్లోని ప్రతిభ కలవారిని ప్రోత్సహిస్తూ పెయింటింగ్ మరియు డ్రాయింగ్ పోటీలను క్రమానుగతంగా డ్రీం యంగ్ అండ్ చిల్డ్రన్ ఆర్ట్ అకాడెమి, విజయవాడలో గత పదేళ్ళుగా నిర్వహిస్తుంది. డ్రీం వర్క్స్ ఆర్ట్ గేలరీ, అనంత డైమండ్స్ మరియు కె. ఎల్. యూనివర్సిటి సంయుక్తంగా మార్చి 2 వ తేదీన…

తిరుపతిలో జాతీయ స్థాయి చిత్ర ప్రదర్శన-ఆర్ట్ క్యాంప్

తిరుపతిలో జాతీయ స్థాయి చిత్ర ప్రదర్శన-ఆర్ట్ క్యాంప్

February 13, 2024

తిరుపతిలో రెండు రోజుల పాటు జాతీయ స్థాయి చిత్ర ప్రదర్శన-ఆర్ట్ క్యాంప్————————————————————————————— అరవై నాలుగు కళలలో చిత్రకళ కూడా ఒకటి. ప్రతీ ఒక్కరూ… ఏదో ఒక సమయంలో తమకు నచ్చిన చిత్రాలను వేస్తూ.. రంగులు అద్దుతూ మురిసిపోతారు. అలాంటివారంతా ఒకే వేదికపై తమ ప్రతిభను ప్రదర్శిస్తే చూసేందుకు అద్భుతంగా ఉంటుంది. అలాంటి వారంతా మనముందే కుంచెపట్టి లైవ్ పెయింటింగ్స్…

హాస్యపు జల్లుల ఆనందం! సుమధుర నాటక పోటీలు!!

హాస్యపు జల్లుల ఆనందం! సుమధుర నాటక పోటీలు!!

February 12, 2024

–హాస్యబ్రహ్మ జంధ్యాల స్మారక పురస్కారం అందుకున్న ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయిమాధవ్ నాటకేషు హాస్య! నాటకం రమ్యాతి రమ్యం!… అని భావించి విజయవాడ నగర కళాప్రియులు మనసారా నవ్వుకోవాలని, ఆనందంగా ఉండాలని సుమధుర భావన. సుమధుర కళానికేతన్ 50వ వార్షికోత్సవం, 26వ తెలుగు హాస్య నాటికల పోటీలు 1 నుండి 4 ఫిబ్రవరి 2024 తేదీలలో విజయవాడ,…

స్వర్ణోత్సవం వేళ… “సుమధుర కళానికేతన్”

స్వర్ణోత్సవం వేళ… “సుమధుర కళానికేతన్”

January 31, 2024

‘హాస్యమేవ జయతే’ అంటున్న సుమధుర కళానికేతన్-విజయవాడ ఫిబ్రవరి 1 నుండి 4 తేదీలో నాలుగు రోజుల పాటు “హాస్యనాటిక”ల పోటీలు………………………………………………………………………………………. 50 సంవత్సరాల క్రితం అంటే 1973 వ సంవత్సరంలో సుమధుర మనసుల కలయికతో ఓ నవ్వుల పువ్వు మొగ్గ తొడిగింది విజయవాడలో. దాని ఆహ్లాదకరమైన పేరే సుమధుర కళానికేతన్. ఆనాడు యువతరంగం “శ్రీయుతులు H.V.R.S ప్రసాద్, J.S.T. శాయి,…

అలరించిన ‘చిత్రకళా ప్రదర్శన’

అలరించిన ‘చిత్రకళా ప్రదర్శన’

January 30, 2024

“చిత్రకళాతపస్వి” వేముల కామేశ్వరరావు చిత్రకళా ప్రదర్శన మరియు చిత్రలేఖనం పోటీలు…………………………………………………………………………………………………. కళనీ, కళా సంస్కృతిని పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్, జాషువా సాంస్కృతిక వేదిక సంయుక్త ఆధ్వర్యంలో యంగ్ ఇండియన్స్, ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ, శిరీష క్లినిక్ ప్రోత్సాహంతో మన విజయవాడ నగరానికి చెందిన ప్రముఖ సీనియర్ చిత్రకారులు, చిత్రకళా తపస్వి, స్వర్గీయ…

ఆజాద్ హింద్ ఫౌజ్ నేత

ఆజాద్ హింద్ ఫౌజ్ నేత

January 24, 2024

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో…

ఏ.పి.’స్టేట్ యూత్ ఫెస్టివల్’

ఏ.పి.’స్టేట్ యూత్ ఫెస్టివల్’

January 6, 2024

విజయవాడ, కె.ఎల్. యూనివర్సిటీ లో జనవరి 7 నుండి 9 వ వరకు ‘స్టేట్ యూత్ ఫెస్టివల్’____________________________________________________________________కొండపల్లి – ఏటికొప్పాక బొమ్మలు, తోలు బొమ్మలు, కలంకారీ వస్తాలు, లీఫ్ ఆర్ట్, స్క్రాప్ శిల్పాల ప్రదర్శన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ ఆధ్యర్యంలో నిర్వహిస్తున్న యువజనోత్సవాలు విజయవాడ లో మూడు రోజులపాటు జరుగనున్నాయి. యువతలో…

సాహితీ జ్ఞాన ‘ముని’ ప్రతాప్ సింగ్

సాహితీ జ్ఞాన ‘ముని’ ప్రతాప్ సింగ్

January 5, 2024

64కళలు.కాం పత్రిక కాలమిస్ట్, ధృవతారలు పుస్తక రచయిత బి.ఎం.పి. సింగ్ 2023, డిసెంబర్ 31 న గుండె పోటుతో విజయవాడలో కన్నుమూశారు. వారి ఆకస్మిక మరణానికి నివాళి గా 64కళలు.కాం పత్రిక సమర్పిస్తున్న వ్యాసం… సాహితీ లోకంలో వన్నెతరగని ‘మణి’ ముని ప్రతాప్ సింగ్పెదవి విప్పినా… పెన్ను కదిపినా మాటల మరాఠీలా మాయ చేస్తాడుఅలవోకగా అంత్య ప్రాసలతో ఎదుటివారిని…

విజయవంతంగా ముగిసిన ‘నంది’ నాటకోత్సవాలు

విజయవంతంగా ముగిసిన ‘నంది’ నాటకోత్సవాలు

December 30, 2023

గుంటూరు లో డిశంబర్ 23 నుండి 28 వరకు నాటక ప్రదర్శనలు_________________________________________________________ఎంటీఆర్ రంగస్థల పురస్కారం డా. మీగడ రామలింగస్వామి_________________________________________________________వైయస్సార్ రంగస్థలం పురస్కారం : యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ (కాకినాడ) గుంటూరు, వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో డిశంబర్ 23 నుండి 29 వరకు 22 వ ‘నంది’ నాటకోత్సవాలు ఘనంగా జరిగాయి. వేదికకు బలిజేపల్లి లక్ష్మీకాంతం కళా ప్రంగణంగా…

యుద్ధాల వల్ల కొన్ని తరాలు నాశనమవుతాయి

యుద్ధాల వల్ల కొన్ని తరాలు నాశనమవుతాయి

December 27, 2023

విజయవాడలో యుద్ధోన్మాదులపై గళమెత్తిన గాయకులు, కలమెత్తిన కవులు యుద్ధాల వల్ల కొన్ని తరాలు నాశనమవుతాయని, అందుకే యుద్ధం కోరే దేశాలపై మనం అప్రమత్తంగా వుండాలని నోబెల్ పీస్ ప్రైజ్ సెలక్షన్ కమిటీ మెంబర్, ప్రపంచశాంతి దూత డా. బాలకృష్ణ కుర్వే అన్నారు. ది. 27-12-23 న, విజయవాడ, గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నవభారత్ నిర్మాణ సంఘం-గాంధీ దేశం…