అలరించిన మొబైల్ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్

అలరించిన మొబైల్ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్

August 20, 2023

యువతలో అంతర్లీనంగా దాగి ఉన్న ఫోటోగ్రఫీ టాలెంట్ ని వెలికి తీయాలనీ, వారు మొబైల్స్ తో వండర్స్ క్రియేట్ చేయొచ్చని నిరూపించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్, ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా, జాషువా సాంస్కృతిక వేదిక మరియు కామ్రేడ్ జి.ఆర్.కే & పోలవరపు సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో ఈ రోజు(20-08-2023) విజయవాడలో బాలోత్సవ్ భవన్ మొదటి…

ఆగస్ట్ 20న మొబైల్ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్

ఆగస్ట్ 20న మొబైల్ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్

August 18, 2023

(ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ ఆధ్వర్యంలో మొబైల్ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ మరియు ఫోటో ఆర్ట్ కాంటెస్ట్) 184 వ వరల్డ్ ఫోటోగ్రఫీ డే ని పురస్కరించుకొని యువతలో అంతర్లీనంగా దాగి ఉన్న ఫోటోగ్రఫీ టాలెంట్ ని వెలికి తీయాలనీ, వారు మొబైల్స్ తో వండర్స్ క్రియేట్ చేయొచ్చని నిరూపించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్, ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్…

“జయహో భారత్” లో వెల్లివిరిసిన దేశభక్తి

“జయహో భారత్” లో వెల్లివిరిసిన దేశభక్తి

August 17, 2023

పిల్లల్లో కళలయందు ఆశక్తిని కలిగించేందుకు … చిన్నారుల్లో దేశభక్తిని పెంపొందించాలనే‌‌ ముఖ్య ఉద్దేశ్యంతో ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ మరియు మాకినేని బసవపున్నయ్య విజ్జాన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో… విజయవాడ, మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో…ఆగస్ట్ 15 న టాట్మోర్ లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన జయహో భారత్… Proud to…

మూడు పురస్కారాలు – నాల్గు ఆవిష్కరణలు

మూడు పురస్కారాలు – నాల్గు ఆవిష్కరణలు

August 16, 2023

(ఘనంగా హైదరాబాద్ లో మువ్వా పద్మావతి, రంగయ్య పురస్కారాల ప్రదానోత్సవం) ప్రముఖ కవి మువ్వా శ్రీనివాసరావు తన తల్లిదండ్రుల పేరిట ప్రతి సంవత్సరం నిర్వహించే మువ్వా పద్మావతి, రంగయ్య పురస్కారాలప్రదానోత్సవం ఆగస్ట్ 12 న హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో క్రిక్కిరిసిన సాహితీ వేత్తలు, కవులు, రచయితలు, సాహిత్యాభిమానులు, భాషాప్రియుల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. మువ్వా…

ఆగస్ట్ 15వ ‘జయహో భారత్’ ఆర్ట్ కాంటెస్ట్

ఆగస్ట్ 15వ ‘జయహో భారత్’ ఆర్ట్ కాంటెస్ట్

August 12, 2023

(ఆగస్ట్ 15వ చిన్నారులకు జయహో భారత్.. Proud to be an Indian ఆర్ట్ కాంటెస్ట్) కళల్నీ… కళాసంసృతిని కాపాడుకోవటంతో పాటు నేటి తరం చిన్నారుల్లో దేశభక్తిని పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ‘ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్’ మరియు మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం సంయుక్త నిర్వహణలో… టాట్మోర్ లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (TautMore Learning Pvt Ltd) వారి…

న్యూజెర్సీలో ఆకట్టుకున్న ‘శ్రీకృష్ణ రాయబారం’

న్యూజెర్సీలో ఆకట్టుకున్న ‘శ్రీకృష్ణ రాయబారం’

August 9, 2023

కళావేదిక ఆధ్వర్యంలో శ్రీకృష్ణ రాయబారం నాటక ప్రదర్శన, అన్నమయ్య సంకీర్తనల కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దాదాపు 300 మందికి పైగా హాజరయ్యారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని తిలకించేందుకు వచ్చిన వారందరికీ కార్యదర్శి రవికృష్ణ అన్నదానం, ఉపాధ్యక్షురాలు బిందు యలమంచిలి సాదర స్వాగతం పలికారు. కళావేదిక అధ్యక్షురాలు స్వాతి అట్లూరి, తెలుగు కళా సమితి కార్యవర్గం జ్యోతి…

హకీంజాని, బెల్లంకొండలకు “భాషా పురస్కారాలు”

హకీంజాని, బెల్లంకొండలకు “భాషా పురస్కారాలు”

August 9, 2023

హకీంజాని, బెల్లంకొండలకు ‘ఎ.పి.రచయితల సంఘం భాషా పురస్కారాలు’ గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం తెలుగు భాషా వ్యాప్తికి విశేష కృషి చేసిన వ్యక్తులకు తెలుగు భాషా పురస్కారాలను ప్రకటించింది. వేలాది వ్యాసాల ద్వారా తెలుగు భాష, సంస్కృతిని పరివ్యాప్తం చేసిన తెనాలికి చెందిన షేక్‌ అబ్దుల్‌ హకీంజానీకి, బాలల్లో ఆసక్తికరంగా ఆలోచనల్ని రేకెత్తించే…

గుజరాత్ లో జాతీయ స్థాయి “ఆర్ట్ కాంప్ “

గుజరాత్ లో జాతీయ స్థాయి “ఆర్ట్ కాంప్ “

August 6, 2023

కళాకారులను ప్రోత్సహించడం, కచ్ జిల్లాలో కళను అభివృద్ధి చేయడం మరియు యువతరంలో కళ పట్ల ఆసక్తిని కలిగించాలనే ఉద్దేశ్యంతో ఈ ఆర్ట్ ఫెస్టివల్ నిర్వహించారు.భారతదేశం నలుమూలల నుండి కళాకారులను సేకరించే మొత్తం ఆర్ట్ సెక్షన్ ఆర్ట్ క్యూరేటర్ బాబు (బుజ్జిబాబు దొంగ) ద్వారా జరిగింది.ఈ ఆర్ట్ కాంప్ ను రాడిసన్ హోటల్ ఈవెంట్ మేనేజర్ రిధిమా అగర్వాల్ నిర్వహించారు….

‘రమణీ’య చిత్రపతి ‘మారుతి’

‘రమణీ’య చిత్రపతి ‘మారుతి’

July 31, 2023

ఓవియర్ మారుతిగారు తన 85వ పుట్టిన రోజుకు ఒక నెల ముందు, 2023 జూలై 27న మధ్యాహ్నం 2.30 గంటలకు మహారాష్ట్రలోని పూణెలోని తన కుమార్తె ఇంట్లో కన్నుమూశారు. చిత్రకళా జగతిలో వినూత్న చిత్రకారుడు ఓవియర్ మారుతి అసలు పేరు ఇరంగనాథన్. వీరు తమిళనాడుకు చెందిన పత్రికా చిత్రకారుడు మరియు ఫ్యాషన్ డిజైనర్. అతను తమిళ సాహిత్య పత్రికలు…

ఉద్యమ పాట మూగవోయింది

ఉద్యమ పాట మూగవోయింది

July 30, 2023

ఎప్పుడొచ్చినా ఆ నవ్వు చెదిరేది కాదు. విద్యార్థి నాయకుడిగా, కమ్యూనిస్ట్ నేతగా, ఉద్యమకారుడిగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా… ఇన్ని దశల్లో చూసిన వేద సాయిచంద్ (39) లో ఎప్పుడూ నవ్వు చెదరలేదు. నన్ను కలసిన రోజే ఇతనికి మంచి భవిష్యత్ ఉందని చెప్పాను. నేను కల్చరల్ కౌన్సిల్ లో పని చేస్తున్నప్పుడు కలిశాడు…