జానపద చిత్రకళాబ్రహ్మ జెమినిరాయ్

జానపద చిత్రకళాబ్రహ్మ జెమినిరాయ్

May 4, 2021

జెమినిరాయ్ ఏప్రియల్ 11న 1887 లో బలియతోర్, కలకత్తాలో జన్మించారు. సాంప్రదాయ పమరియు పశ్చిమ దేశ సాంప్రదాయ చిత్రకళ రెండింటిలోను ఈయన అందెవేసిన చిత్రకారులుగా ప్రసిద్ధిచెందారు.తన 16వ ఏట అవనీంధ్రనాద్ టాగూర్ గారు ప్రిన్సిపల్ గా ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజి ఆఫ్ ఆర్ట్స్ లో చేరి ఆరు సంవత్సరాల తర్వాత 1908వ సం.లో డిగ్రీ తీసుకొని పశ్చిమ దేశ…

రాష్ట్ర సమాచార శాఖ  సంచాలకులుగా స్వర్ణలత

రాష్ట్ర సమాచార శాఖ సంచాలకులుగా స్వర్ణలత

May 3, 2021

రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ తొలి మహిళా అదనపు సంచాలకులుగా బాధ్యతలు స్వీకరించిన ఎల్. స్వర్ణలత విజయవాడ, 03 ఏప్రిల్: రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ తొలి మహిళా అదనపు సంచాలకులుగా (పూర్తి అదనపు బాధ్యతలు) ఎల్. స్వర్ణలత మే 1వ తేదీన విజయవాడలోని కమిషనరేట్ లో బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు సమాచార పౌర…

కార్టూన్ ఆలోచింపజేయాలి-రంగాచారి

కార్టూన్ ఆలోచింపజేయాలి-రంగాచారి

May 3, 2021

రంగాచారి అనే సంతకంతో కార్టూన్లు వేసే నా పేరు కాటూరు రంగాచారి. కార్టూన్ అంటే ఆలోచింపజేస్తూ,నవ్వుకూడా వచ్చేటట్లుండాలని నా ఉద్దేశ్యం. నేను డిసెంబర్ 1955లో కాటూరు వెంకటాచార్యులు, ఆండాళమ్మ గార్లకు వరంగల్ జిల్లాలోని ఏడునూతుల’ గ్రామంలో జన్మించాను. నా విద్యాభ్యాసం అంతా వరంగల్ జిల్లాలోనే జరిగింది. వరంగల్ లోని CKM కాలేజీలో B.Com., గవర్నమెంట్ లా కాలేజీలో L.L.B.,…

ఆంధ్ర పత్రికారంగానికి ఆదిగురువు

ఆంధ్ర పత్రికారంగానికి ఆదిగురువు

May 1, 2021

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో…

అద్భుతాలు ఆవిష్కరిస్తున్న ఆర్టిస్ట్ ‘హర్ష’

అద్భుతాలు ఆవిష్కరిస్తున్న ఆర్టిస్ట్ ‘హర్ష’

April 30, 2021

అద్భుతమైన ఆర్ట్.. వైరల్ అవుతోన్న స్కెచ్ ఆరుగురు టాలీవుడ్ స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్ లో అది కూడా కాఫీ తాగుతూ చిల్ అవుతున్న ఫొటో ఎంతగా వైరల్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు. ఆరుగురు స్టార్స్ నిజజీవితంలో అయితే కలువలేదు కాని ఒక ఆర్టిస్టు తన పెన్సిల్ తో కలిపి అద్భుతంను ఆవిష్కరించాడు. అతడి అద్భుతం ఇప్పుడు నెట్టింట…

గగనానికెగసిన ‘చంద్ర’ కళ

గగనానికెగసిన ‘చంద్ర’ కళ

April 30, 2021

చంద్రంటే తెలీని తెలుగోడిని కనుక్కోవడం కష్టం. కొందరికి ఆయన బొమ్మలంటే ఇష్టం ! కొందరికి ఆయన కార్టూన్లంటే ఇష్టం ! కొందరికి ఆయన రాసిన కథలంటే ఇష్టం ! మరికొందరికి ఆయన నటించిన సినిమాలంటే ఇష్టం ! ఇలా గత ఐదు దశాబ్దాలుగా అన్ని విధాలుగా తెలుగు వారికి దగ్గరయిన పేరు చంద్ర. తన 74 వ యేట…

సజీవ చిత్రపతి …రవివర్మ

సజీవ చిత్రపతి …రవివర్మ

April 29, 2021

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో…

మొదటిసారి మరణం ఒంటరైంది…

మొదటిసారి మరణం ఒంటరైంది…

April 27, 2021

అదేంటో..రాసుకున్న ప్రతీమాటమీ వాయిలోనే వినిపిస్తుంది..ఒక్క పాటేంటి…ప్రతీ వాక్యం , కథా, నవల ఏదైనా సరే…వాటి గొంతు మాత్రం మీదే…అంతలా మాలో అంతర్భాగమైపోయింది…మీ గాత్రం . మీ పాటలు వింటూనో…మీ రాగాలు హమ్ చేస్తూనో…మీ గాత్ర మాధుర్యం గురించి చర్చిస్తూనో…ఎన్నో గంటలు… కాదు….రోజులు… సంవత్సరాలు బ్రతికేశాం… బ్రతికేస్తాం..ఆ రోజులన్నీ మీవే కదా…మీరు మాతో గడిపినవే కదా…అంటే ఒకే రోజు కొన్ని…

93వ ‘ఆస్కార్’ అవార్డ్స్ ఉత్సవం

93వ ‘ఆస్కార్’ అవార్డ్స్ ఉత్సవం

April 27, 2021

సినిమా ప్రపంచంలో శిఖరప్రాయమైన పురస్కారంగా ‘ఆస్కార్’ను భావిస్తారు. 93వ అకాడెమి అవార్డ్స్ ఉత్సవం రంగరంగ వైభవంగా జరిగింది. పరిమితమైన సంఖ్యలోనే ప్రేక్షకులు పాల్గొన్నారు. అది కూడా కొద్దిమంది సినీ ప్రముఖులు మాత్రమే. కోవిడ్ 19 కారణంగా ఇంతకాలం వాయిదా పడుతూ వస్తున్న ఈ వేడుకకు ఎట్టకేలకు శుభం కార్డ్ పడింది.అవార్డ్స్ ఎంపిక ప్రక్రియలో భాగంగా కొన్ని నామినేషన్ దాకా…

కరోనాతో మరణించిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం

కరోనాతో మరణించిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం

April 26, 2021

(కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల తక్షణ ఆర్థిక సహాయం)జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం పక్షాన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రత్యేక చొరవతో కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించారు. కొత్తగా 200 మంది కరోనా సోకిన జర్నలిస్టులకు తక్షణ సాయం,…