యూటూబ్లో తెలుగు టాక్ షో లలో ఆయనే టాప్

యూటూబ్లో తెలుగు టాక్ షో లలో ఆయనే టాప్

November 22, 2020

ఆయన గాయకుడు అయి ఉంటే మరో బాల సుబ్రహ్మణ్యం అయి ఉండేవారేమో. గాంధర్వ గాత్రం.. సినిమా దర్శకుడు అయితే మరో రాజమౌళి అయి ఉండేవారేమో. అత్యద్భుత కథనం…హీరోలకి డబ్బింగ్ చెప్తే ఉత్తమ గాత్రధారిగా నందులు అందుకునేవారేమో. సిరివెన్నెలలా కలం పట్టుకుని ఉంటే అచ్చ తెలుగు పాటలకి ప్రాణం పోసి ఉండేవారేమో. నవలలు రాసి ఉంటే యండమూరిని మించిపోయేవారేమో. తెలుగు…

కవిత్వం మూగవోయింది !

కవిత్వం మూగవోయింది !

November 21, 2020

హెచ్ఎం టీవీ లో వారితో కలసి పని చేసే అదృష్టం లభించింది! కవిత్వం మూగవోయింది ! ‘అమ్మ చెట్టు’ కూలిపోయింది! ‘గాలి రంగు’ మాయమైనది! రన్నింగ్ కామెంట్రీ ఆగిపోయింది! నాకు అత్యంత ఇష్టమైన, నన్ను అమితంగా ఇష్టపడే దేవిప్రియ గారు గత 15 రోజులుగా నిమ్స్ లో చికిత్స పొందుతూ ఈ రోజు (21-11-20) ఉదయం 7.10 గంటలకు…

పెన్ అధ్వర్యంలో’నేషనల్ ప్రెస్ డే ‘

పెన్ అధ్వర్యంలో’నేషనల్ ప్రెస్ డే ‘

November 16, 2020

జాతీయ పత్రికా దినోత్సవం (16-11-20) పురస్కరించుకొని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (పెన్) ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డిని ఘనంగా సత్కరించింది. ఈ మేరకు సంఘ నేతలు సోమవారం ప్రెస్ అకాడమీ కార్యాలయంలో శ్రీనాథ్ రెడ్డిని శాలువాలతో, పూలమాలలతో, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సన్మానించారు. నేషనల్ ప్రెస్ డే…

పాఠకులకు ఒక బహుమానం – ఒక భార్గవి

పాఠకులకు ఒక బహుమానం – ఒక భార్గవి

November 15, 2020

‘ఒక భార్గవి’ తప్పకుండా తెలుగు వ్యాసావళి విభాగంలో తెలుగు సాహిత్యానికి ఒక కమ్మని కుసుమ కదంబం.రచయిత్రి స్వానుభవాల వ్యాసాలన్నీ ఇలా బరువుగా ఉంటాయనుకోకండి. రచయిత్రి తన బాల్యం , యౌవన దశల మీద ఒక పుస్తకం రాయడానికి పూనుకోవాలే కానీ ఆ పుస్తకం ఒక ‘అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్ ని మించిపోతుంది. రచయిత్రి తన బాల్యంలోని సంఘటనలను…

పురస్కారం కోసం ఆహ్వానం

పురస్కారం కోసం ఆహ్వానం

November 15, 2020

గత కొన్ని సంవత్సరాల నుండి డా. పట్టాభి కళాపీరము సౌజన్యంతో శ్రీ మక్కెన రామసుబ్బయ్య స్మారక కమిటీ వివిధ పురస్కారాలు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.. – కరోనా కారణంగా డా. పట్టాభి అవార్డ్స్ రద్దు కాబడినాయి…కానీ1) శ్రీ మక్కెన రామసుబ్బయ్య స్మారక కధా పురస్కారం2) ఆచార్య నెల్లుట్ల స్మారక కవితా పురస్కారం3) డా కె. వి. రావు స్మారక…

“దృశ్యకావ్యధురీణ” భమిడిపాటి రాధాకృష్ణ

“దృశ్యకావ్యధురీణ” భమిడిపాటి రాధాకృష్ణ

November 14, 2020

ఆయన …వృత్తి రీత్యా…చార్టెర్డ్ అకౌంటెంట్ప్రవృత్తి రీత్యా… తొలుత నాటక రచయిత…ఆ పిదప సినీ రచయిత నాటక రచయితగా,తెలుగు నాటక రంగంలోసంచలనం సృష్టించారు.ఆయన – ఇంకెవరో కాదు, భమిడిపాటి రాధాకృష్ణ గారే!ప్రఖ్యాత హాస్య నాటక రచయిత ‘హాస్యబ్రహ్మ ‘ బిరుదాంకితులైన భమిడిపాటి కామేశ్వరరావు గారి పుత్రుడుగా, పుట్టడమే రాధాకృష్ణగారి అదృష్టమేమో! వారికి కూడా నాటక రచయితగా, చిరకీర్తి లభించింది. తండ్రి…

వేదాలు భారతీయ సంస్కృతికి ప్రతిబింబాలు

వేదాలు భారతీయ సంస్కృతికి ప్రతిబింబాలు

November 7, 2020

చరిత్రకారుల ఊహలకు అందని కాలానికే మనదేశంలో వేదాలు వ్యాప్తిలో ఉన్నాయని, వేదాలు భారతీయ వైజ్ఞానికతకు, సంస్కృతికి ప్రతిబింబాలని విఖ్యాత వేదపండితులు ‘స్వాధ్యాయ రత్న’ బ్రహ్మశ్రీ విష్ణుభట్ల లక్ష్మీనారాయణ ఘనపాఠి అన్నారు. కృష్ణా జిల్లా వేద విద్వత్ ప్రవర్థక సభ ఆధ్వర్యాన ఏటా నిర్వహించే వార్షిక వేద పరీక్షలు శుక్రవారం విజయవాడ, లబ్బీపేటలోని శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో ప్రారంభమయ్యాయి….

మనల్ని ఈ ప్రపంచం గుర్తించాలంటే…?

మనల్ని ఈ ప్రపంచం గుర్తించాలంటే…?

October 30, 2020

మనకు సాధించాలనే తపన… అద్భుతాలు సాధించాలనే ఆశయమే ఉంటే… చరిత్రలో మనకు ఎన్నో ఉదాహరణలు కళ్లముందు కదలాడుతాయి.నీవు ఏ రంగాన్ని ఎంచుకున్నావన్నది కాదు, ఆరంగంలో నీవు ఎంత వరకు అంకితభావం ప్రదర్శించావన్నది ముఖ్యం. సృజనాత్మకతతో కూడిన కళారంగం సినిమానే తీసుకుంటే… ముఖ్యంగా తెలుగులో కమర్షియల్ సినిమాలకు తెరతీసింది పెద్దాయన యన్టీఆర్ నటించిన ‘అడవిరాముడు’ అప్పట్లో అదొక ట్రెండు. ఆ…

అమరావతి లో ‘అంతర్జాతీయ కవి సమ్మేళనం ‘

అమరావతి లో ‘అంతర్జాతీయ కవి సమ్మేళనం ‘

October 29, 2020

అమరావతి అంతర్జాతీయ కవి సమ్మేళనం-2020 కు ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ ప్రారంభించిన మండవ, శివనాగిరెడ్డి.మాలక్ష్మి గ్రూప్, కల్చరల్ సెంటర్ అఫ్ విజయవాడ, అమరావతి (CCVA) సంయుక్త ఆధ్వర్యంలో 2020 డిసెంబర్ 19, 20 తేదీల్లో జరిగే అమరావతి అంతర్జాతీయ కవి సమ్మేళనం-2020కు నమోదు ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. కల్చరల్ సెంటర్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, మాలక్ష్మి గ్రూపు…

సాహితీ కైలాస శిఖరం- విశ్వనాథ దర్శనం

సాహితీ కైలాస శిఖరం- విశ్వనాథ దర్శనం

October 18, 2020

“మాటలాడే వెన్నెముకపాటలాడే సుషుమ్ననిన్నటి నన్నయభట్టు ఈనాటి కవిసమ్రాట్టూ గోదావరి పలకరింత కృష్ణానది పులకరింత తెలుగు వాళ్ల గోల్డునిబ్బు అకారాది క్షకారాంతం ఆసేతు మిహికావంతం అతగాడు తెలుగువాడి ఆస్థి అనవరతం తెలుగునాటి ప్రకాస్తి ఛందస్సులేని ఈ ద్విపద సత్యా నికి నా ఉపద”“విశ్వనాథ” వారిని గురించి బెబుతూ అంటాడు శ్రీశ్రీ. “స్పష్టత ఆయనలోని రచనలోని తొలి గుణం. వ్యక్తిగా, రచయితగా…