అక్రెడిటిటేషన్ లేని వారు కూడా విలేఖరులే..

అక్రెడిటిటేషన్ లేని వారు కూడా విలేఖరులే..

May 14, 2021

అక్రెడిటిటేషన్ లేకపోతే విలేఖరి కానప్పుడు.. మరి RNI సర్టిఫికెట్ దానికి ఎటువంటి విలువ లేదా? వారు సంపాదకులు కాదా? అక్రెడిటిటేషన్ కన్నా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన R.N.I.కె విలువ ఎక్కువ అక్రెడిటిటేషన్ బస్సులో ప్రయాణించడానికి,రైలు లో ప్రయాణించడానికి మాత్రమే ఉపయోగ పడుతుంది… ఎడిటర్ ఇచ్చే పాస్ కి విలువ ఎక్కువ. అక్రెడిటిటేషన్ బ్రహ్మ పదార్థమైనట్లు అక్రెడిటిటేషన్ ఉంటేనే…

చిత్ర ‘చంద్ర’ జాలం

చిత్ర ‘చంద్ర’ జాలం

May 11, 2021

తెలుగు పాఠకులకు కథా చిత్రాలతో, కార్టూన్లతో రంజింపచేసిన ప్రముఖ చిత్రకారుడు బాపు ఏకలవ్య శిష్యులు ఎందరో. ఆ శిష్యులలో పలువురు బాపు లైన్ మాత్రమే పట్టగలిగి, భావం మిస్ అయ్యారు. కాని బాపు లైన్ నేగాక ఆయనలాగా రచయిత మనోభావాన్ని చిత్రాలలోకి తీసుకురావటమేకాక, ఆ భావాన్ని అధిగమించి చిత్రీకరించటంలో చేయి తిరిగిన చిత్రకారుడుగా నిలబడినవాడు చంద్ర. చంద్రపూర్తి పేరు…

స్వాతి బలరామ్ గారి కుమార్తె మణిచందన కన్నుమూత ..

స్వాతి బలరామ్ గారి కుమార్తె మణిచందన కన్నుమూత ..

May 10, 2021

భయంకరమైన కరోనావైరస్ యొక్క రెండవ తరంగం గత కొన్ని వారాలుగా అనేక మంది ప్రముఖ వ్యక్తుల, ప్రముఖుల, పాత్రికేయుల ప్రాణాలను తీస్తోంది. ప్రముఖ తెలుగు వారపత్రిక “స్వాతి” సంపాదకుడు మరియు ప్రచురణకర్త వేమూరి బలరామ్ గారి కుమార్తె ఎం. మణిచందన సోమవారం(10-5-2021) కొరోనావైరస్ వ్యాధితో మరణించారు. ఆమె స్వాతి వారపత్రిక మేనేజింగ్ ఎడిటర్‌గా పనిచేసింది. మణిచందనకు కేవలం 46…

ప్రముఖ జర్నలిస్ట్, నటుడు టీఎన్ఆర్ ఇకలేరు

ప్రముఖ జర్నలిస్ట్, నటుడు టీఎన్ఆర్ ఇకలేరు

May 10, 2021

కరోనా మరో ప్రముఖ జర్నలిస్టును బలితీసుకుంది. ఇప్పటికే సెకండ్ వేవ్ లో జర్నలిస్టుల ప్రాణాలు పిట్టల్లా రాలుతున్నాయి. ముఖ్యంగా జర్నలిస్టులు కరోనా వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా మండల స్థాయి నుంచి ప్రముఖ జర్నలిస్టుల దాకా చాలా మంది కన్నుమూశారు. ప్రముఖ జర్నలిస్ట్ TNR కరోనాతో హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో చేరిన టీఎన్ఆర్ ఆక్సిజన్…

సంగీత సాహిత్య చిత్రకళాపూర్ణచంద్రుడు, విశ్వకవీంద్రుడు

సంగీత సాహిత్య చిత్రకళాపూర్ణచంద్రుడు, విశ్వకవీంద్రుడు

May 7, 2021

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో…

రాష్ట్ర సమాచార శాఖ  సంచాలకులుగా స్వర్ణలత

రాష్ట్ర సమాచార శాఖ సంచాలకులుగా స్వర్ణలత

May 3, 2021

రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ తొలి మహిళా అదనపు సంచాలకులుగా బాధ్యతలు స్వీకరించిన ఎల్. స్వర్ణలత విజయవాడ, 03 ఏప్రిల్: రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ తొలి మహిళా అదనపు సంచాలకులుగా (పూర్తి అదనపు బాధ్యతలు) ఎల్. స్వర్ణలత మే 1వ తేదీన విజయవాడలోని కమిషనరేట్ లో బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు సమాచార పౌర…

ఆంధ్ర పత్రికారంగానికి ఆదిగురువు

ఆంధ్ర పత్రికారంగానికి ఆదిగురువు

May 1, 2021

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో…

గగనానికెగసిన ‘చంద్ర’ కళ

గగనానికెగసిన ‘చంద్ర’ కళ

April 30, 2021

చంద్రంటే తెలీని తెలుగోడిని కనుక్కోవడం కష్టం. కొందరికి ఆయన బొమ్మలంటే ఇష్టం ! కొందరికి ఆయన కార్టూన్లంటే ఇష్టం ! కొందరికి ఆయన రాసిన కథలంటే ఇష్టం ! మరికొందరికి ఆయన నటించిన సినిమాలంటే ఇష్టం ! ఇలా గత ఐదు దశాబ్దాలుగా అన్ని విధాలుగా తెలుగు వారికి దగ్గరయిన పేరు చంద్ర. తన 74 వ యేట…

సజీవ చిత్రపతి …రవివర్మ

సజీవ చిత్రపతి …రవివర్మ

April 29, 2021

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో…

కరోనాతో మరణించిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం

కరోనాతో మరణించిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం

April 26, 2021

(కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల తక్షణ ఆర్థిక సహాయం)జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం పక్షాన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రత్యేక చొరవతో కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించారు. కొత్తగా 200 మంది కరోనా సోకిన జర్నలిస్టులకు తక్షణ సాయం,…