జనవరి 11, 12 తేదీల్లో హైదరాబాదులో విరసం అర్థశతాబ్ది వేడుకలు ‘సాయుధ విప్లవ బీభత్సుని సారథినై భారత కురుక్షేత్రంలో నవయుగ భగవద్గీతా ఝంఝరిని ప్రసరిస్తాను మంటల చేత మాట్లాడించి రక్తం చేత రాగాలాపన చేయిస్తాను” అని ప్రతిన బూనిన శ్రీశ్రీ అధ్యక్షతన ఏర్పడిన విరసానికి యాభై వసంతాల పండుగ. సంస్కరణల వల్ల సాంఘిక వ్యవస్థలోని అన్ని విషవలయాలలో నూటికి…