కలయిక ఫౌండేషన్-క్యారికేచర్, కవితల పోటీ

కలయిక ఫౌండేషన్-క్యారికేచర్, కవితల పోటీ

March 21, 2022

(తెలుగు నేలపై క్యారికేచర్ పోటీలో మొదటి బహుమతిగా లక్ష రూపాయలు ప్రకటించడం శుభపరిణామం…) తెలుగుజాతికీ, తెలుగుభాషకూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు. పురాణాల్లోని రాముడు, కృష్ణుడు ఎలా ఉంటారో ఎవ్వరికీ తెలీదు. కానీ, ఏ తెలుగింటికి వెళ్లి అడిగినా ఆ రూపాల్లో ఉన్న తారక రాముడినే చూపిస్తారు. తెలుగు వారికి రాముడు ఆయనే…..

ఘనంగా కృష్ణంరాజు అభినందన సభ

ఘనంగా కృష్ణంరాజు అభినందన సభ

March 17, 2022

పాత్రికేయ రంగంలో పక్షపాత ధోరణలు పెరిగిపోతున్నాయని ఫలితంగా ఆ రంగం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. సీనియర్ పాత్రికేయుడు వివిఆర్. కృష్ణంరాజు 35 సంవత్సరాల పాత్రికేయ జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనను నేడు పలు సంఘాలు ఘనంగా సన్మానించాయి. విజయవాడలో జరిగిన ఈ సభకు ఆంధ్రా ఆర్ట్ అకాడమీ అధ్యక్షుడు గోళ్ళ…

నాటకం ప్రజారంజకమైనది

నాటకం ప్రజారంజకమైనది

March 16, 2022

సమాజంలో నాటకం శక్తిమంతమైన మాధ్యమం. శ్రవణం ద్వారా కాక దృశ్యం వల్ల ప్రేక్షకుడిని రంజింప చేయడం సులువైన మార్గం. గతంలో కందుకూరి, కాళ్లకూరి వంటి వారు సమాజంలో చైతన్యం కోసం నాటకాలు రాశారు. అప్పట్లో నటులు కూడ ఒక ధ్యేయంతో వేషం వేసేవారు. ఆ రోజుల్లో జమీందారులు పోషకులుగా ఉండేవారు. రాజుల అనంతరం జమీందారులు పోషించకపోతే ఆనాడు నాటకాలు…

జర్నలిజం జగాన కృష్ణం’రాజు’

జర్నలిజం జగాన కృష్ణం’రాజు’

March 16, 2022

(పాత్రికేయునిగా కృష్ణంరాజుగారి మూడున్నర దశాబ్దాల కృషి గురించి వెంకట్ పూలబాలగారి వ్యాసం…) జనహితు లెల్లరు కనఘన కార్యశీలు రేతమ కీర్తిని శిరమున దాల్చికాంతు లీనుచు సాగరె కారణ జన్ములేమి యులెక్క సేయరు రేరాజు ల్వారె రాష్ట్ర ఆర్ధిక, సాంఘిక పరిస్థితులతో పాటు, దేశ సాంస్కృతి, ప్రపంచ చరిత్రపై లోతైన అవగాహన కలిగి నిత్యం ప్రజాసమస్యలపై టీవీ కార్యక్రమాల్లో పాల్గొడమే…

దేవదానంరాజుకు సాహితీ పురస్కారం

దేవదానంరాజుకు సాహితీ పురస్కారం

March 11, 2022

‘మట్టినీ ఆకాశాన్నీ నదినీ పర్వతాన్నికరుణనీ మానవతనీ ఒక సమూహం కోసంఏకాంతంగా ప్రేమించేవాడే కవి’ ఇలా సహృదయతతో ‘మాటల దానం’ మూడున్నర దశాబ్దాలుగా చేస్తూ, రాస్తూ పాఠకజన ప్రేమను పొందిన ‘అక్షరగోదావరి‘ రచయిత దాట్ల దేవదానం రాజు. ‘వేదంలా ప్రవహించే గోదావరి’ని ‘కథల గోదారి’గా ప్రవహింపజేసిన దేవదానంరాజు ఆ నదీ తీరంలోని యానాంలో జీవిస్తూ యానాం బ్రాండ్ అంబాసిడర్‌గా సాహిత్య…

దివికేగిన పద్య పారిజాతం

దివికేగిన పద్య పారిజాతం

March 10, 2022

అక్షరానికి ప్రాణవాయువతడు… సాహితీ జీవన నిరాశావాదాన్ని పారదోలిన ఆశావాది తెలుగు పదాల చిరునవ్వుతో…. ఆడుతూ పాడుతూ పద్యాన్ని అవలీలగా అల్లి.., సర్వేపల్లి రాధాకృష్ణకు తెలుగు తీయదనాన్ని పంచిన “బాలకవి”. ‘శారదా తనయుడిగా తెలుగు పద్యానికి పట్టం కట్టాడు. దేశం నలుమూలల్లో అవధాన కళా తోరణం కట్టి “అవధాన కోకిలై” ప్రపంచమంతా తెలుగు మాధుర్యాన్ని చాటిన ‘మధురకవి’ వాణీ వరపుత్రుడై…

27వ అంతర్జాతీయ ఉగాది రచనల పోటీ

27వ అంతర్జాతీయ ఉగాది రచనల పోటీ

March 8, 2022

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా 27వ అంతర్జాతీయ స్థాయి ఉగాది ఉత్తమ రచనల పోటీ (రచనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ: మార్చ్ 15, 2022) గత 27 సంవత్సరాల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, రాబోయే “శుభకృతు” నామ సంవత్సర ఉగాది (ఏప్రిల్ 1, 2022) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు అంతర్జాతీయ స్థాయిలో 27వ ఉగాది…

సమాజానికి సాహితీవేత్తలు దిక్సూచి

సమాజానికి సాహితీవేత్తలు దిక్సూచి

March 6, 2022

విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మల్లెతీగ, చిన్ని నారాయణరావు ఫౌండేషన్ కథల పోటీల విజేతలకు బహుమతి ప్రదానం స్వాతంత్ర్యోద్యమంలో తమ సాహిత్యం ద్వారా ప్రజలను చైతన్యపరిచి ముందుకు నడిపించారని, సమాజానికి సాహితీవేత్తలు దిక్సూచిలాంటి వారని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. మల్లెతీగ, చిన్ని నారాయణరావు ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీల విజేతలకు బహుమతి…

కథలపోటీ విజేతలకు బహుమతులు

కథలపోటీ విజేతలకు బహుమతులు

March 3, 2022

మల్లెతీగ మరియు చిన్ని నారాయణరావు ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కథల పోటీ విజేతలకు బహుమతి ప్రదానోత్సవ సభ మార్చి 6న ఆదివారం ఉదయం విజయవాడ ఠాగూర్ స్మారక గ్రంథాలయం ఆడిటోరియంలో జరుగుతుంది. సుప్రసిద్ధ నవలా రచయిత శ్రీరామకవచం సాగర్ అధ్యక్షత వహించే ఈ సభకు ముఖ్య అతిధిగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్ హాజరవుతారు. అతిధులుగా…

‘జన రంజక కవి’ ప్రతిభా పురస్కారాలు

‘జన రంజక కవి’ ప్రతిభా పురస్కారాలు

“రావి రంగారావు సాహిత్య పీఠం” పురస్కారాల సభలో డా. జి.వి. పూర్ణచందు ఏక వ్యక్తికి పురస్కారం కాకుండా బహు వ్యక్తి పురస్కార విధానం చాలా మంది కవులకు మంచి ప్రోత్సాహం కల్పిస్తుందని కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డా. జి.వి. పూర్ణచందు తెలియజేసారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదిక మీద శనివారం…