జాతి నిర్మాణంలో ఉపాధ్యాయుడే కీలకం

జాతి నిర్మాణంలో ఉపాధ్యాయుడే కీలకం

September 5, 2021

సెప్టెంబర్ 5 – జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలతో… “ఉపాధ్యాయులు ఒక జాతిని నిర్మిస్తారు” అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఒక విశాలమైన ప్రదేశంలో నివశించే విభిన్న వర్గాల ప్రజల సమూహాన్నే ఒక జాతి అంటారు.అంటే ఉపాధ్యాయులు భిన్న వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. వారు విద్యార్థులలో సోదరభావం, ఐక్యత, జాతీయ సమగ్రత వంటి అంశాలు నేర్పితేనే ఒక…

సంతోషం ఫిల్మ్ న్యూస్ 500 ఎపిసోడ్స్

సంతోషం ఫిల్మ్ న్యూస్ 500 ఎపిసోడ్స్

September 4, 2021

తెలుగు సినిమా హిస్టరీలో సంతోషం ఒక చెరగని ముద్ర. సంతోషం మ్యాగజైన్ … సంతోషం అవార్డ్స్ కు ఉన్న ప్రత్యేక స్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు. గత 20 ఏళ్లుగా సంతోషం మేగజైన్ ఎడిటర్ గా పబ్లిషర్ గా నిరంతర సినీసమాచారాన్ని రీడర్ కి అందిస్తూ అజేయంగా పత్రికను నడుపుతున్నారు. నిర్మాతగా పంపిణీదారుగానూ ఆయన తనదైన ముద్రవేశారు. నేటి…

మసకబారుతున్న గౌరవ డాక్ట ” రేట్లు “..

మసకబారుతున్న గౌరవ డాక్ట ” రేట్లు “..

September 4, 2021

సమాజానికి ఒక వ్యక్తి చేసిన విశిష్ట సేవలను గుర్తించి ఆవ్యక్తికి విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ఇచ్చి సన్మానాలతో గౌరవిస్తుంటాయి. దీనివలన ఆవ్యక్తిని బట్టి ఆవిశ్వ విద్యాలయాలకు గౌరవం పెరుగుతుంది. ఆవ్యక్తికి కూడా సమాజంలో మంచి గౌరవం ఉంటుంది. గతంలో రాజగోపాలాచారి (రాజాజీ)గారికి ఒక యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ యిచ్చింది. తరువాత రాజాజీ గారు బయటికొచ్చినపుడు ఙనం డాక్టరుగారు, డాక్టరు…

గుడిపాటికి డా.నాగభైరవ పురస్కారం

గుడిపాటికి డా.నాగభైరవ పురస్కారం

September 3, 2021

ఆగస్టు 14న శనివారం సాయంత్రం 5 గంటలకు డా. నాగభైరవ 10వ అవార్డు ప్రదానోత్సవ సభ జూమ్ వేదికలో జరిగింది. ఈ సభకు ముఖ్య అతిధులుగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు కె.శివారెడ్డి, నిఖిలేశ్వర్ హాజరయ్యారు. పురస్కార వ్యవస్థాపకులు ‘మాట’ దీర్ఘకావ్యం రూపశిల్పి చిన్ని నారాయణరావు నిర్వహణ పర్యవేక్షణలో జరిగిన ఈ సభలో గుడిపాటి రచించిన పుట్టబంగారం’…

మానవతామూర్తి చిరంజీవి – సమరం

మానవతామూర్తి చిరంజీవి – సమరం

September 3, 2021

చిరంజీవి గారు మనసున్న మనిషి. మనసెరిగిన మనిషి, మానవత్వం మూర్తీభవించిన మనిషి. చక్కని హృదయ స్పందన కలిగిన మనిషి. మంచితనానికి రూపుకడితే చిరంజీవి అవుతారు. చిరంజీవిగారిని తలకుంటే అభిమానులకు ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఇవాల్టికీ ఆ ఎనర్జీ లెవెల్స్ తగ్గకపోవడానికి కారణం చిరంజీవిగారి హృదయసంస్కారం. అందుకే ముందుగా జన్మదిన శుభాకాంక్షలు.. వార్తా కథనాల్లో, ప్రత్యేక కథనాల్లో గానీ పత్రికా…

‘ఝమ్మంది నాదం’ బ్రోచర్ విడుదల

‘ఝమ్మంది నాదం’ బ్రోచర్ విడుదల

September 2, 2021

కరోనా థర్డ్ వేవ్ పొంచి వున్న సమయం లో కళాకారులు, నిర్వాహకులు తగిన జాగ్రత్తలు పాటిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని ప్రముఖ సమాజ సేవకులు, సీల్ వెల్ కార్పొరేషన్ సిఎండి శ్రీ బండారు సుబ్బారావు సూచించారు. హైదరాబాద్ లో మంగళవారం సీల్ వెల్ కార్పొరేషన్ కార్యాలయం లో “ఝమ్మంది నాదం ” సంగీత విభావరి కార్యక్రమ బ్రోచర్ ను…

మృత్యుంజయ కార్టూన్ల పుస్తకాలను ఆవిష్కరించిన కె.సి.ఆర్.

మృత్యుంజయ కార్టూన్ల పుస్తకాలను ఆవిష్కరించిన కె.సి.ఆర్.

August 26, 2021

తెలంగాణ మలిదశ ఉద్యమ కాలంలోని వివిధ ఘట్టాలను ప్రతిబింబించే విధంగా, నమస్తే తెలంగాణ దిన పత్రిక కార్టూనిస్టు మృత్యుంజయ గీసిన కార్టూన్ల సంకలనం…ఉద్యమ గీత.. పుస్తకాన్ని బుధవారం(25-08-21) ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆవిష్కరించారు. దానితో పాటు, కార్టూనిస్టుగా 25 ఏండ్ల కాలంలో మృత్యుంజయ గీసిన కార్టూన్లు మరియు క్యారికేచర్ల ఇంగ్లీషు సంకలనం…ఎకోస్ ఆఫ్ లైన్స్…..

జాతీయ స్థాయి చిత్రకళా పోటీఫలితాలు

జాతీయ స్థాయి చిత్రకళా పోటీఫలితాలు

August 26, 2021

తూర్పు గోదావరి జిల్లా, కాట్రేనికోన చెందిన క్రియేటీవ్ హార్ట్స్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సంస్థ శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని జాతీయ స్థాయిలో ఆన్లైన్లో నిర్వహించిన చిత్రకళా పోటీలలో 23 రాష్ట్రాలకు చెందిన 215 మంది చిత్రకారులు పాల్గొన్నారని అని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు అంజి ఆకొండి తెలియియజేశారు. వీరిలో అత్యున్నత ప్రతిభను ప్రదర్శించిన వారి వివరాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర…

మరో జీసస్ మదర్ థెరిసా ఆగ్నస్

మరో జీసస్ మదర్ థెరిసా ఆగ్నస్

August 26, 2021

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో…

ఎవరు? మీలో కోటీశ్వరులు!!

ఎవరు? మీలో కోటీశ్వరులు!!

August 25, 2021

ఆగస్ట్ 22, 2021 సాయంత్రం 8.30 గంటలకు జెమిని టెలివిజన్ ఛానెల్ లో ప్రశ్నావళి (QUIZ) కార్యక్రమం ” ఎవరు మీలో కోటీశ్వరులు” ప్రారంభమయ్యింది …. ఈ క్విజ్ కార్యక్రమానికి హోస్ట్ గా ప్రముఖ తెలుగు చలన చిత్ర నటుడు నందమూరి తారక రామారావు @ జూనియర్ ఎన్.టీ.ఆర్ (38)… మొదటి ఎపిసోడ్ లో మరొక ప్రముఖ తెలుగు…