గవర్నర్ తో ‘గిల్డ్’ చిత్రకారుల సమావేశం

గవర్నర్ తో ‘గిల్డ్’ చిత్రకారుల సమావేశం

December 1, 2023

ఆర్ట్ అసోసియేషన్ ‘గిల్డ్’ ప్రచురణలు రాష్ట్ర గవర్నర్ కి అందజేత డిసెంబర్1 వ తేదీ ఉదయం 11:30 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారితో విజయవాడ రాజ్ భవన్ లో ‘గిల్డ్’ చిత్రకారులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గిల్డ్ అధ్యక్షులు డా.బి. ఎ.రెడ్డి, కార్యదర్శి శ్రీమతి ఎన్.వి.పి.ఎస్.ఎస్.లక్ష్మి, గిల్డ్ కన్వీనర్ మరియు డ్రీమ్ యంగ్ అండ్…

తెలుగు భాష, తెలుగు చిత్రకళపై నాట్స్ వెబినార్

తెలుగు భాష, తెలుగు చిత్రకళపై నాట్స్ వెబినార్

November 30, 2023

ప్రముఖ రచయిత్రి కొండపల్లి నీహారిణి ముఖ్యఅతిధిగా ‘నాట్స్’ వెబినార్ భాషే రమ్య, సేవే గమ్యం నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. తెలుగు భాష పరిరక్షణ కోసం తెలుగు లలిత కళావేదిక అధ్వర్యంలో ప్రతి నెల ఆన్లైన్ వేదికగా సదస్సులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే…

విజయవాడలో ఘనంగా ఆర్ట్ ప్యారడైజ్

విజయవాడలో ఘనంగా ఆర్ట్ ప్యారడైజ్

November 21, 2023

చిత్రకళకు పూర్వ వైభవాన్ని తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ‘ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్’ మరియు జాషువా సాంస్కృతిక వేదిక వేస్తున్న అడుగుల్లో భాగమే ఈ ఆర్ట్ ప్యారడైజ్ ఈవెంట్. ఫోరం ఫ‌ర్ ఆర్టిస్ట్స్‌‌ మరియు జాషువా సాంస్కృతిక వేదిక సంయుక్త ఆధ్వ‌ర్యంలో… నడిపల్లి రవికుమార్ శ్రీమతి రజని చౌదరి దంపతుల ప్రోత్సాహం తో… నవంబర్ 19, ఆదివారంస్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్…

నఖ చిత్రాల ఖిల్లా – పల్లా పర్సినాయుడు

నఖ చిత్రాల ఖిల్లా – పల్లా పర్సినాయుడు

November 20, 2023

కళపట్ల నిజమైన ఆసక్తి అభిలాష వుండాలేకాని కళాకారుడు తన ప్రావీణ్యం ఎన్నో విధాల ప్రదర్శించవచ్చు. ఇందులో చిత్రకళ ఓ ప్రత్యేకమైన కళ. ఒకరు పేపర్ పై పెన్సిల్ తో బొమ్మలు వెస్తే, మరొకరు కాన్వాస్ రంగులతో రంగుల చిత్రాలు చిత్రీకరిస్తారు. పెన్సిల్, కుంచెలు లేకుండా కేవలం తన చేతి గోళ్ళనే కుంచెగా చేసుకొని దళసరి పేపర్ పై చిత్రాలు…

న‌డిప‌ల్లి సంజీవ‌రావు స్మార‌క చిత్ర‌లేఖ‌నం పోటీలు

న‌డిప‌ల్లి సంజీవ‌రావు స్మార‌క చిత్ర‌లేఖ‌నం పోటీలు

November 16, 2023

*(చిత్ర‌లేఖ‌నాన్ని ప్రోత్స‌హించేందుకు ‘ఫోరం ఫ‌ర్ ఆర్టిస్ట్స్’ చేస్తున్న కృషి అభినంద‌నీయం – జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు)*(న‌డిప‌ల్లి సంజీవ‌రావు స్మార‌క చిత్ర‌లేఖ‌నం పోటీలు, ఈ నెల 19న విజయవాడ, మాకినేని బ‌స‌వ‌పున్న‌య్య విజ్ఞాన కేంద్రంలో) స‌హ‌జ‌త్వాన్ని ప్ర‌తిబింబించేందుకు.. అంద‌మైన ఊహ‌కు చ‌క్క‌ని రూపమిచ్చే క‌ళారూపం చిత్ర‌లేఖ‌నాన్ని ప్రోత్స‌హించేందుకు, విద్యార్థుల్లో దాగున్న చిత్ర‌లేఖ నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఫోరం ఫ‌ర్ ఆర్టిస్ట్స్‌, జాషువా…

ఘనంగా ‘బాలల దినోత్సవ’ చిత్రలేఖన పోటీలు

ఘనంగా ‘బాలల దినోత్సవ’ చిత్రలేఖన పోటీలు

November 15, 2023

బాలల దినోత్సవము సందర్భముగా నవంబర్ 14 తేదీన డ్రీమ్ యంగ్ అండ్ చిల్డర్న్స్ ఆర్ట్ అకాడెమీ & అనంత్ డైమండ్స్ వారి ఆధ్వర్యములో విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ & ఆర్కిటెక్చర్ విజయవాడ సంయుక్తంగా NTR & కృష్ణా జిల్లాల, పాఠశాల, కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ చిత్రలేఖన పోటీలలో అన్ని గ్రూపుల నుండి…

క్యాలిగ్రఫీ చిత్రకళలో మేటి-పూసపాటి

క్యాలిగ్రఫీ చిత్రకళలో మేటి-పూసపాటి

November 11, 2023

ఇటీవల విజయవాడలో క్యాలిగ్రఫీ ఆర్ట్ లో వైఎస్సార్ ఎఛీవ్ మెంట్ అవార్డు-2021 అందుకున్న పరమేశ్వర రాజు గురించి… ఆయన కళ ప్రత్యేకత గురించి… ఈ అవార్డు అందుకోవడానికి విజయవాడ వచ్చిన రాజుగారిని కలిసి తెలుసుకున్న ఆశక్తికర విషాయాలు మీకోసం…. పూసపాటి పరమేశ్వరరాజుగారి పేరు గత ఆరేళ్ళుగా వింటున్నాను. నా ఫేస్ బుక్ ఫ్రెండ్ అయిన వీరితో గతంలో మాట్లాడుతూ…

బాలల దినోత్సవ చిత్రలేఖన పోటీలు

బాలల దినోత్సవ చిత్రలేఖన పోటీలు

November 9, 2023

బాలల దినోత్సవము సందర్భముగా చిత్రలేఖన పోటీలు డ్రీమ్ యంగ్ అండ్ చిల్డర్న్స్ ఆర్ట్ అకాడెమీ & అనంత్ డైమండ్స్ వారి ఆధ్వర్యములో విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ & ఆర్కిటెక్చర్ విజయవాడ సంయుక్తంగా NTR & కృష్ణా జిల్లాల, పాఠశాల, కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు మాత్రమే పోటీలు. తేదీ: నవంబర్ 14, ఉదయం 10 గంటల నుంచి 12…

భీమవరంలో బాలల ‘చిత్ర’కళోత్సవం

భీమవరంలో బాలల ‘చిత్ర’కళోత్సవం

November 8, 2023

రెండువేల మందికి పైగా విద్యార్థులతో భీమవరం ‘చిత్ర’కళోత్సవం గ్రాండ్ సక్సెస్ విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించడానికి బాలల చిత్రకళోత్సవం దోహదం పడుతుందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి అన్నారు. బాలోత్సవాల్లో భాగంగా ఆదివారం(5-11-23) భీమవరం, చింతలపాటి బాపిరాజు హైస్కూల్లో నిర్వహించిన విజయవాడ ఫోరం ఫర్ ఆర్ట్స్ వారి ఆలోచనతో అడవి బాపిరాజు స్మారక చిత్రలేఖనం పోటీలను…

‘విశ్వవిఖ్యాత’ చిత్రకారుడు – ఎస్వీ రామారావు

‘విశ్వవిఖ్యాత’ చిత్రకారుడు – ఎస్వీ రామారావు

November 1, 2023

(ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ జీవితసాఫల్య పురస్కారం-2023 అందుకున్న సందర్భంగా…) ఆధునిక చిత్రకళలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన మన తెలుగువాడు డాక్టర్ ఎస్వీ రామారావు. నైరూప్య చిత్రకళలో సంపూర్ణత్వాన్ని సాధించి ప్రపంచ ఖ్యాతి గడించారు. నవ్యచిత్రకారుడే కాకుండా, కళా విమర్శకుడు, వ్యాస రచయిత, కవిత్వంలో కూడా చేయితిరిగిన దిట్ట ఎస్వీ. తైలవర్ణంలో ఆయన గీసిన అద్వితీయమైన చిత్రాలు ఓ సంచలనం….