వంశీ రామరాజుకు బాలు పురస్కారం!

వంశీ రామరాజుకు బాలు పురస్కారం!

September 30, 2022

“…అవునా? వంశీ రామరాజు గారు ఏమన్నా గాయకుడా? పైగా మీరు కూడా గెస్ట్ అటగా?!”… ఇది ఒక పెద్దాయన ఉదయాన్నే ఫోన్ చేసి నన్ను అడిగిన ప్రశ్న.నేను ఆయనకు ఒక్కటే చెప్పాను… మీకెందుకు ఆశ్చర్యం కలిగింది? వంశీ రామరాజు గారిని కేవలం ఒక సాంస్కృతిక సంస్థ నిర్వాహకుడిగా చూడకండి. హీరో శోభన్ బాబు చేతుల మీదుగా వంశీ సంస్థను…

విజయవాడలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు

విజయవాడలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు

September 27, 2022

(‘మల్లెతీగ’ అధ్వర్యంలో నవంబర్ 19, 20 తేదీలలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు) సాహిత్య, సాంస్కృతిక, కళా రంగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి అనంతరం ఒక పెద్ద శూన్యత ఏర్పడిందనే చెప్పాలి. ఏవో చిన్న చిన్న పుస్తకావిష్కరణలు తప్ప కవులు, రచయితలు, కళాకారులు మనస్ఫూర్తిగా పాల్గొనే, హృదయపూర్వకంగా ఆస్వాదించే కార్యక్రమాలేవీ జరగడం లేదు ఆంధ్రప్రదేశ్ లో. ముఖ్యంగా…

పాత్రికేయుల బాధ్యత పెద్దదే!

పాత్రికేయుల బాధ్యత పెద్దదే!

September 23, 2022

మీడియా వ్యాపార ధోరణి లోకి మారిపోయిందని, అన్ని రంగాల్లో మంచి చెడు వున్నట్లే మీడియాలోను మంచి జర్నలిస్టులు ఉన్నారని తెలంగాణ శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి అభినందించారు. సమాజంలో జర్నలిస్టుల బాధ్యత చాలా పెద్దదని, వ్యవస్థను కాపాడటంలో మీడియాదే కీలకపాత్ర అని ఆయన స్పష్టం చేశారు. తాను వార్డ్ మెంబర్ నుంచి ఉన్నత స్థాయికి…

బొమ్మలు చెక్కిన శిల్పం

బొమ్మలు చెక్కిన శిల్పం

September 21, 2022

(మరో ప్రపంచంలో తన బొమ్మలతో దుమారం రేపడానికి మోహన్ బయలు దేరి అయిదేళ్లు అయిన సందర్భంగా చిన్న జ్ఞాపకం) బొమ్మలు కూడా మాట్లాడతాయి.మాట్లాడ్డమే కాదు జనం తరపున పోట్లాడతాయి.కత్తులు దూస్తూ ముందుకు ఉరుకుతాయి.కదం తొక్కుతూ పరుగులు తీస్తాయి.రాజుగారి దురహంకారాన్ని ఎడంకాలితో తన్ని పారేస్తాయి.అయితే అన్ని బొమ్మలూ అలా చేయవు.బొమ్మకు ప్రాణం పోసే చేయిని బట్టిఆ చేతిని కదిపే కళాకారుడి…

సుప్రసిద్ధ కవి డా౹౹ బోయి భీమన్న జయంతి

సుప్రసిద్ధ కవి డా౹౹ బోయి భీమన్న జయంతి

September 19, 2022

బోయి భీమన్న సామాజిక చైతన్యాన్ని ఆశించి రచనలు చేసి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవి, రచయిత. మారుమూల పల్లెలో దళిత పాలేరు ఇంట పుట్టి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, పద్మ భూషణ్ తో పాటు లెక్కకు మిక్కిలిగా గౌరవ, సన్మానాలందుకున్న కవి, బోయి భీమన్న. పేదరికంతో పాటు, అంటరానితనం వంటి దురాచారాలు కూడా చిన్నప్పటినుండి భీమన్నకు…

జీవనసరళిని మార్చే గొప్ప సాధనం’పుస్తకం’

జీవనసరళిని మార్చే గొప్ప సాధనం’పుస్తకం’

September 16, 2022

‘పుస్తకం చదవడం వ్యాపకం కాదు… అది మన జీవన సరళిని మార్చే గొప్ప సాధనం’ అన్నారు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి. విజయవాడ, బందరురోడ్డులో గల రాగూర్ స్మారక గ్రంథాలయంలో శుక్రవారం(16-9-22) సాయంత్రం 5 గంటలకు మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ రచన సత్యశోధన-ఆత్మకథ’ పుస్తకం మూడు వేల ప్రతులను రాష్ట్ర గ్రంథాలయాలకు వితరణ చేశారు. ఈ…

ప్రేమ అంత మధురం

ప్రేమ అంత మధురం

September 13, 2022

“ఎవ్వరికీ ఇవ్వనంతవరకే హృదయం విశాలంగా వుంటుంది. ఒకసారి ఇచ్చాక ఇరుకైపోతుంది. ఇంకెవ్వరికీ ఇవ్వనంటుంది”; “ఒకరికిస్తే మరలిరాదు. ఓడిపోతే మరచిపోదు. గాయమైతే మాసిపోదు. పగిలిపోతే అతుకు పడదు” (ప్రేమనగర్); “తనువుకెన్ని గాయాలైనా మాసిపోవునేలాగైనా… మనసు కొక్క గాయమైనా మాసిపోదు చితిలోనైనా… ఆడవాళ్ళు ఆడుకొనే ఆటబొమ్మ ఈ మగవాడు… ఆడుకున్న ఫరవాలేదు, పగులగొట్టి పోతారెందుకో” (ఆడబ్రతుకు)… ఈ డైలాగులు, ఈ పాటల…

సినీ కవికుల గురువు… మల్లాది

సినీ కవికుల గురువు… మల్లాది

September 12, 2022

(మల్లాది పుట్టినరోజు సందర్భంగా ఆచారం షణ్ముఖాచారిగారి వ్యాసం…) తెలుగు సారస్వతాన్ని అభిమానించే సాహితీ ప్రియులకు అతడు ఒక విశ్వవిద్యాలయం. సంప్రదాయపు వైభవాన్ని, సంస్కృతీ వికాసాన్ని, వాటిలో వున్న మాధుర్యాన్ని చవిచూడాలంటే ఆ విద్యాలయ కులపతి మల్లాది సాహిత్యాన్ని చదువుకోవాలి. మల్లాది సాహిత్యాన్ని అధ్యయనం చేసినవారు అనిర్వచనీయమైన రసానుభూతిని పొందుతారు అనే విషయాన్ని ఎందరో గుర్తించారు. “సినిమా పాటకు మల్లాది…

నిక్ అంటే ఒక ప్రేరణ

నిక్ అంటే ఒక ప్రేరణ

September 11, 2022

(యువతకు గొప్ప స్పూర్తి నిచ్చే గ్రంధం నికోలస్ జేమ్స్ వుయిచిన్ విజయ గాధ) పుస్తకం కొందరికి కేవలం హస్తభూషణం, కొందరికి మంచి నేస్తం కూడా, మనిషికి కాలక్షేపంతో పాటు చక్కని విజ్ఞానాన్నివినోదాన్ని, కళా సాహితీ సాంస్కృతిక విషయాలను తెలియజెసేవి కొన్నైతే, ఆర్ధిక విషయాలను ఆధ్యాత్మిక విషయాలను తెలిపేవి కొన్ని, ఇవన్ని ఒకెత్తయితే మనుషుల చరిత్రలు, మనిషిజీవితాలను ప్రభావితం చేసే…

‘దానవీర శూర కర్ణ’ సినిమాకు ప్రేరణ మోదుకూరి జాన్సన్!

‘దానవీర శూర కర్ణ’ సినిమాకు ప్రేరణ మోదుకూరి జాన్సన్!

September 6, 2022

మోదుకూరి జయంతి నెల ఆగస్టులో జెండా పండుగ సంబరాలు ముగిశాక, విజయవాడ ఐ.ఎం.ఏ. హాలులో సంస్కరణ సభ ఆగస్ట్ 20 శనివారం సాయంత్రం ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. ఇందులో పలువురు సాహితీ వేత్తలు పాల్గొని జాన్సన్ రచనల వైశిష్ట్యాన్ని కొనియాడారు. ‘విరసం’ రాష్ట్ర కార్యదర్శి అరసవిల్లి కృష్ణ మాట్లాడుతూ గ్రామీణ నేపధ్యం తెలిసిన రచయిత మాత్రమే, ‘రైతు లేనిదే…