అపురూప గ్రంథం “వపాకు వందనం”

అపురూప గ్రంథం “వపాకు వందనం”

July 7, 2022

లోకంలో ఎన్నటికీ విలువ తరగని గొప్ప వస్తువు ఏదైనా వుందంటే అది పుస్తకంగా చెప్పుకోవచ్చు. కారణం – “తలదించి నన్ను చూడు తల ఎత్తుకుని నిలబడేలా నిన్ను చేస్తాను” అంటుంది పుస్తకం. అందుచేతనే అబ్దుల్ కలాం లాంటి వారు పుస్తకం వందమంది మిత్రులతో సమానం అని పేర్కొన్నారు. పుస్తకం అంత గొప్పది, అది సర్వ విషయాల పట్ల విజ్ఞానాన్ని…

అమృత మధురం ‘సలలిత రాగ సుధారస సారం’!

అమృత మధురం ‘సలలిత రాగ సుధారస సారం’!

July 6, 2022

తెలుగునాట పుట్టి కర్ణాటక సంగీతాన్ని ఆపోశన పట్టి నాదవినోదాన్ని సంగీతాభిమానులకు పంచిన గాన గంధర్వడు పద్మవిభూషణ్‌ డాక్టర్‌ మంగళంపల్లి బాలమురళీకృష్ణ. ‘ఎక్కడ మానవ జన్మంబిది.. ఎత్తిన ఫలమేమున్నది’; వస్తా ఒట్టిది పోతా ఒట్టిది ఆశ ఎందుకంటా’ అంటూ తత్వరహస్యాలను రాగమయంగా తెలియజెప్పిన ఈ గానసరస్వతి మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి సందర్భంగా ఆ మహనీయుని గురించి… మంగళంపల్లి జన్మస్థానం… బాలమురళీకృష్ణ…

పల్లె జన జీవన చిత్రాలే ఆయన నేస్తాలు …

పల్లె జన జీవన చిత్రాలే ఆయన నేస్తాలు …

July 6, 2022

కళ అనేది ఒక వరం. అది సహజంగాను, యత్నపూర్వకంగానూ రెండు రకాలుగా కూడా మనిషికి అలవడుతుంది. అయితే ప్రయత్నంవలన వచ్చిన దానికంటే సహజంగా వచ్చేడి కళలో ఒక స్వచ్చత, ప్రత్యేకతలు కనబడతాయి. అలాంటి స్వచ్చమైన కళకు మరింత సాధన తోడయితే ఏ వ్యక్తైనా తాననుకున్న రంగంలో మంచి కళాకారుడిగా రాణిస్తారు. తద్వారా సమాజంలో ఒక మంచి గుర్తింపును, ప్రత్యేకతను…

సాంస్కృతిక పాత్రికేయ శిఖరం గుడిపూడి శ్రీహరి !

సాంస్కృతిక పాత్రికేయ శిఖరం గుడిపూడి శ్రీహరి !

July 5, 2022

సాంస్కృతిక పాత్రికేయ శిఖరం కూలిపోయింది. కళారంగం మూగ వోయింది. నాట్యరంగంలో ఎంతో మందిని సద్విమర్శ చేసి ప్రోత్సహించిన కలం ఇక ఆగిపోయింది. సీనియర్ పాత్రికేయ మహా దిగ్గజం గురుతుల్యులు శ్రీ గుడిపూడి శ్రీహరిగారు కనుమూసారు. 60 ఏళ్లకు పైగా పాత్రికేయ రంగంలో మకుటాయమానంగా వెలిగిన శ్రీహరి గారు ఇక సెలవు అంటూ వెళ్లిపోయారు. నేను అమెరికా లో ఉండటం…

ఆత్మావిష్కరణకు రూపమే-అశోక్ చిత్రాలు

ఆత్మావిష్కరణకు రూపమే-అశోక్ చిత్రాలు

July 4, 2022

అశోక్ చిత్రాలలో వర్ణాలు, ఆ చిత్రాలలోని అంశాల అమరిక చూడగానే ఒక లయను స్ఫురింపచేస్తాయి. ప్రేక్షకుని ఒక విలక్షణమైన అనుభూతికి లోనుచేస్తాయి. ఈ చిత్రాలలో స్త్రీ పురుషులు ఇద్దరూ కనిపిస్తారు. వివిధ భంగిమల్లో ఆలోచనల్లో నిమగ్నమయి ఉంటారు. వారి ఆలోచనలు ఏమిటి? చిత్రకారుడు వ్యక్తం చేయదలచిన వారి అంతరంగం ఏమిటి? అని నిశితంగా పరిశీలించినపుడు మాత్రమే ప్రేక్షకునికి అవగతమవుతుంది….

విశ్వ నటచక్రవర్తి రంగారావు

విశ్వ నటచక్రవర్తి రంగారావు

July 4, 2022

సినిమాలలో నవరసాలు అత్యద్భుతంగా పండించిన ఎస్.వి. రంగారావు చలనచిత్రరంగ ప్రవేశం అంత సజావుగా సాగలేదు. పాతాళభైరవి సినిమా విడుదలయ్యేదాకా రంగారావు సినిమారంగంలో నిలదొక్కుకునేందుకు చాలా కష్టపడ్డారు. నటన మీద మోజుతో చేతికందిన ఉద్యోగాలు కూడా వదులుకున్నారు. తొలిరోజుల్లో రంగారావు నటజీవితం వడ్డించిన విస్తరి కాదు. దాదాపు 300 చిత్రాలకు పైగా నటించిన వాటిలో జానపదాలు, పౌరాణికాలు, చారిత్రాత్మకాలు, సాంఘికాలు…

సంజీవునితో  నా రసమయ రేఖా బంధం 

సంజీవునితో  నా రసమయ రేఖా బంధం 

July 3, 2022

( జూలై 3 ప్రముఖ తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి సూర్యదేవర సంజీవదేవ్ జన్మదినం సందర్భంగా) సాధారణంగా మనుషులు మధ్య ఏర్పడతాయి బంధాలు ఒకరినొకరు తెలుసుకోవడం ద్వారా, తెలియకుండా కూడా ఏర్పడతాయి బంధాలు ఒక్కోసారి, ఇరువ్యక్తుల మధ్య భిన్న విభిన్న కారణాలతో. తెలిసి ఏర్పడే బంధాలను ప్రత్యక్ష బంధాలు గా చెప్పుకుంటే, తెలియకుండా ఏర్పడే బంధాలను పరోక్ష బంధాలు…

ప్రేక్షకులును ఆకట్టుకున్న సాంఘిక నాటికలు

ప్రేక్షకులును ఆకట్టుకున్న సాంఘిక నాటికలు

July 1, 2022

విజయవాడలో ఆరు రోజుల పాటు సందేశాత్మక కధాంశాలతో సాంఘిక నాటికల ప్రదర్శనలు… ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డిగారి 74 జయంతి సందర్భంగా రాష్ట్ర స్థాయిలో సాంఘిక నాటిక పోటీలు నిర్వాహణలో భాగంగా విజయవాడలో 25-06-2022 శనివారం నుండి 30-06-2022 గురువారం వరకు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు కళావేదిక, విజయవాడ నందు నిర్వహిస్తున్న…

శ్రీశ్రీ క్యారికేచర్స్ / పోట్రయిట్స్ బొమ్మల పోటీ

శ్రీశ్రీ క్యారికేచర్స్ / పోట్రయిట్స్ బొమ్మల పోటీ

July 1, 2022

(శ్రీశ్రీ సాహిత్యం – శ్రీశ్రీ పై సాహిత్యం ప్రచురణ ప్రచార ప్రణాళిక) శ్రీశ్రీ సాహిత్యనిధి విజయవాడ, 64కళలు.కాం ఆధ్వర్యంలో మహాకవి శ్రీశ్రీ బొమ్మల పోటీ క్యారికేచర్స్ / పోట్రయిట్స్ కు ఆహ్వానం పలుకుతుంది. క్యారికేచర్ విభాగం బహుమతులు:ప్రథమ బహుమతి – రూ. 3000/ద్వితీయ బహుమతి – రూ. 2000/తృతీయ బహుమతి – రూ. 1000/ప్రోత్సాహక బహుమతులు 5 (ఒక్కొక్కరికి…

గ్రంథాలయ ‘వేసవి విజ్ఞాన శిబిరం’ ముగింపోత్సవం

గ్రంథాలయ ‘వేసవి విజ్ఞాన శిబిరం’ ముగింపోత్సవం

June 30, 2022

నిర్విరామంగా జరిగిన 45 రోజుల ‘వేసవి విజ్ఞాన శిబిరం’ఠాగూర్ స్మారక గ్రంధాలయం, విజయవాడ నందు గత 45 రోజులుగా నిర్వహిస్తున్న ‘వేసవి విజ్ఞాన శిబిరం’ ముగింపు కార్యక్రమం గురువారం 30-6-22, ఉదయం 11 గంటలకు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ శ్రీమతి తిప్పారమల్లి జమల పూర్ణమ్మ హాజరు అయి విద్యార్థులను…