తెలుగు వెలుగుల తెల్లదొర – సి.పి.బ్రౌన్

తెలుగు వెలుగుల తెల్లదొర – సి.పి.బ్రౌన్

November 10, 2022

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో…

ఒంగోలులో నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్

ఒంగోలులో నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్

October 21, 2022

ఆంధ్రప్రదేశ్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ సహకారంతో సృష్టి ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో అక్టోబర్ 8న, శనివారం ఒంగోలు అంబేద్కర్ భవన్‌లో ఏర్పాటు చేసిన నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను ఒంగోలు మేయర్ జి.సుజాత ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ చైర్ పర్సన్ కె. సత్య శైలజ మాట్లాడుతూ వర్ధమాన చిత్రకారుల ప్రతిభను గుర్తించి వారిని తీర్చిదిద్దేందుకు ఇలాంటి…

ఎందరో యువ కళాకారులకు   స్ఫూర్తి – కృష్ణ’మూర్తి’

ఎందరో యువ కళాకారులకు స్ఫూర్తి – కృష్ణ’మూర్తి’

October 20, 2022

(అక్టోబర్ 11 న నరసాపురంలో కన్నుమూసిన ‘మూర్తి ఆర్ట్స్’ కృష్ణ’మూర్తి’ గారి గురించి…) కమర్షియల్ ఆర్ట్ అంటే ఒకప్పుడు ఎంతో ఆదరణ ఉండేది. ప్రతీ పట్టణానికి ఇద్దరు – ముగ్గురు కమర్షియల్ ఆర్టిస్టులు వుండేవారు. నగరాల్లో అయితే పదుల కొద్దీ వుండేవారు. షాపులకు సైన్ బోర్డుల దగ్గర నుండి వాల్ పబ్లిసిటీ, బేనర్ల వరకూ వీరే రాసేవారు. వినియోగదారుల్ని…

కలియుగ సత్యభామ

కలియుగ సత్యభామ

October 14, 2022

(నేడు(14-10-21) ప్రముఖ నాట్య కళాకారిణి శోభానాయుడు వర్ధంతి) ఆ అమ్మాయి రూపురేఖలు నృత్యానికి ఏమాత్రం సరిపోవని నాటి గురువులన్నారు. నృత్య అభ్యసనకు పనికిరాదన్న తిరస్కారాలు పొందిన ఆమె పట్టుదలతో నృత్యసామ్రాజ్యంలో ఉన్నతశిఖరాలను చేరారు. ముద్రలు సరిగ్గా లేవన్న విమర్శలను పొందిన ఆమె అనంతర కాలంలో శాస్త్రీయ నృత్యంలో తనదైన ముద్ర వేశారు. కూచిపూడి అభినయానికి దేశ విదేశాల్లో గొప్ప…

‘మహాకవి శ్రీశ్రీ బొమ్మల పోటీ’ బహుమతి ప్రదానోత్సవం

‘మహాకవి శ్రీశ్రీ బొమ్మల పోటీ’ బహుమతి ప్రదానోత్సవం

October 12, 2022

(శ్రీశ్రీ సాహిత్యనిధి విజయవాడ & 64కళలు.కాం ‘మహాకవి శ్రీశ్రీ బొమ్మల పోటీ’) శ్రీశ్రీ సాహిత్యనిధి విజయవాడ & 64కళలు.కాం ఆధ్వర్యంలో ‘మహాకవి శ్రీశ్రీ బొమ్మల పోటీ ‘ విజేతలకు బహుమతి ప్రదానోత్సవం ఎక్స్ రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ వారి నిర్వహణలో విజయవాడ టాగూర్ గ్రంథాలయంలో 09-10-2022 ఆదివారం సా. 6:00 గంటలకు ఘనంగా జరిగింది. శ్రీశ్రీ…

‘చిత్రం’ మహాత్ముని చరితం

‘చిత్రం’ మహాత్ముని చరితం

October 3, 2022

(గాంధి జయంతి రోజున విజయవాడలో గాంధిజీ జీవితం-చిత్రకళా ప్రదర్శన) దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు అయిన సందర్భంలో జాతి మొత్తాన్ని ఏకతాటిపై నడిపిన మహాత్ముడు గాంధిజీ చిత్రాలతో విజయవాడ కల్చరల్ సెంటర్ ఆర్ట్ గ్యేలరీలో ఒక ప్రత్యేక చిత్రకళా ప్రదర్శన గాంధీ జయంతి రోజున అక్టోబర్ 2న ఆదివారం ప్రారంభమయ్యింది. మండలి ఫౌండేషన్, కొలుసు ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో…

పి.యస్. ఆచారి కి రాజాజీ పురస్కారం

పి.యస్. ఆచారి కి రాజాజీ పురస్కారం

October 2, 2022

(నేడు చిత్రకారుడు పి.యస్. ఆచారికి ఆచార్య రాజాజీగారి స్మారక పురస్కారం ప్రదానం) ఆచార్య మాదేటి రాజాజీ గారు రాజమండ్రిలోని దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీని పునరుజ్జీవింప చేసినటువంటి వ్యక్తి. వరద వెంకటరత్నం గారు దామర్ల రామారావుగారి ఆర్ట్ గాలరిని నిర్మించి రామారావు గారి కళను శాశ్వతమయ్యేటట్లు కృషి చేశారు. వారి శిష్యుడైనటువంటి మాదేటి రాజాజీ గారు చక్కని ఆర్టిస్టుగా…

బ్లాక్ అండ్ వైట్ బొమ్మ-అందాల బతుకమ్మ

బ్లాక్ అండ్ వైట్ బొమ్మ-అందాల బతుకమ్మ

October 1, 2022

ప్రకృతికి భగవంతుడు ప్రసాదించిన రెండు అద్భుత వరాలు పుష్పం, పడతి, పుష్పాలు వన ప్రకృతికి కారణమైతే. జన ప్రకృతికి కారనమౌతారు పడతులు. పుష్పాలు లేనప్పుడు వనాలకు ఆస్కారం లేదు. అలాగే పడతుల్లెనిదే జనాలకు ఆస్కారం లేదు. పుష్పాలు వనప్రక్రుతికి సౌందర్యాన్నిసమకూరిస్తే, పడతులు జన ప్రకృతికి సౌందర్యాన్ని చేకూరుస్తారు. రెండూ సౌందర్య కారకాలు మాత్రమే కాదు ప్రగతి కారకాలు కూడా….

నేడు ‘చందమామ’ శంకర్ వర్థంతి

నేడు ‘చందమామ’ శంకర్ వర్థంతి

September 30, 2022

చందమామ…..ఈ పేరు వినగానే ఎవరికైనా ఎంతో చల్లగా హాయిగా అనిపిస్తుంది. ఒకప్పటి మన బాల్యం గుర్తుకొచ్చి….ఆపైన ‘చందమామ’ కథల పుస్తకం గుర్తొచ్చి….మనసునల్లరల్లరి చేస్తుంది. అందులో రంగురంగుల బొమ్మలు మైమరపిస్తూ ఊహాలోకాల్లో విహరింప చేస్తుంది…చందమామ పత్రిక ద్వారా ఆబాలగోపాలాన్ని అలరించిన చిత్రకారులు శంకర్ గారు (29-9-20)న కన్నుమూశారు. నేడు శంకర్ వర్థంతి. వారి వయసు 97 ఏళ్లు. చెన్నైలోని పోరూరు…

నేడు “ప్రపంచ పర్యాటక దినోత్సవం”

నేడు “ప్రపంచ పర్యాటక దినోత్సవం”

September 27, 2022

“వెయ్యి సార్లు వినడం కన్నా ఒక్క వాక్యం చదవడం మేలు. వెయ్యి వాక్యాలు చదవడం కన్నా ఒక్కసారి చూడడం మేలు” అని లోక నానుడి ఉంది. అంటే యాత్రల వలన ఎంతో అనుభవం, విజ్ఞానం వస్తుందనేది నిర్వివాదాంశం.అసలు మొదటగా ఈ యాత్ర అనే శబ్దం ఎలా వచ్చిందో చూద్దాం. “యాన్తి అస్యామ్‌ ఇతి యాత్రాయా- ప్రాపణే” అని సంస్కృతం…