విశాఖలో ‘శబలా భోజనాల పండగ’

విశాఖలో ‘శబలా భోజనాల పండగ’

March 30, 2024

*గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులతో భోజనాలు*20 మంది చిత్రకారులతో రెండు రోజులపాటు ‘ఆర్ట్ క్యాంపు’*గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> శుభాష్ పాలేకర్ గారి పద్ధతిలో గత 15 సంవత్సరాలుగా పెట్టుబడి లేని సహజ వ్యవసాయ విధానం ద్వారా గోవులను పెంచుతూ పంటలను పండిస్తూ ఎందరో రైతులకు శిక్షణ సలహాలు ఇస్తున్న విజయరామ్ గారి నేతృత్వంలో విశాఖపట్నం సింహాచలం…

మనోవికాసానికి మంచి మార్గం – చిత్రకళ

మనోవికాసానికి మంచి మార్గం – చిత్రకళ

March 19, 2024

మార్చి 10 న దామెర్ల రామారావు జన్మదినం మరియు మహిళా దినోత్సవం సందర్భంగా ‘మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ’ ఆధ్వర్యంలో జరిగిన ఆర్ట్ క్యాంప్ విశేషాలు.>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> ‘చిత్రాన్ని మనం చూస్తే చిత్రం కూడా మనల్ని చూస్తూ వుంటుంది’ – ప్రముఖ చిత్రకారుడు ఎస్వీరామారావు గారి ప్రసిద్ధ వాక్కు ఇది. పరిశీలనాత్మక దృష్టికోణాన్ని వక్కాణించేందుకే ఇలా చెప్పాడు. అవును, ఆ చిత్రంలో…

“సేవ్ స్పారో” ఆర్ట్ కాంటెస్ట్ పోస్టర్ ఆవిష్కరణ

“సేవ్ స్పారో” ఆర్ట్ కాంటెస్ట్ పోస్టర్ ఆవిష్కరణ

March 13, 2024

పోస్టర్ ను ఆవిష్కరించిన ఎస్.డిల్లీరావు, డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఎన్.టి.ఆర్ జిల్లా>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> విజయవాడ నగరానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు స్ఫూర్తి శ్రీనివాస్ “పిచ్చుక ను చేసుకుందామా” మచ్చిక అనే నినాదంతో ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ మరియు జాషువా సాంస్కృతిక వేదిక సంస్థ ల సహకారంతో జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న సేవ్ స్పారో ఆర్ట్ కాంటెస్ట్ పోస్టర్ ని ఎన్.టి.ఆర్ జిల్లా…

సంప్రదాయ చిత్రకళకు ప్రతీకలు ‘మాశ్రీ’ చిత్రాలు

సంప్రదాయ చిత్రకళకు ప్రతీకలు ‘మాశ్రీ’ చిత్రాలు

March 13, 2024

‘మాశ్రీ’ అన్నది మారేమండ శ్రీనివాసరావు గారి కుంచె పేరు. ఈయన గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో మారేమండ హనుమంతరావు, శకుంతలమ్మ గార్లకు మార్చి 13, 1938 లో జన్మించారు. బాల్యంలో కొలకలూరులోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఎస్.ఎస్.ఎల్.సి వరకు చదివారు. చిత్రలేఖనంలో డిప్లమో కోర్సు అప్పట్లో మద్రాస్ లో పూర్తి చేసేవారు. ‘మాశ్రీ’ చిత్రలేఖనం డిప్లమో…

ఎం.ఎస్. మూర్తి చిత్రకళా ప్రదర్శన

ఎం.ఎస్. మూర్తి చిత్రకళా ప్రదర్శన

March 5, 2024

*‘ది ఆంధ్రా అకాడమీ ఆఫ్ ఆర్ట్స్’ ఆధ్వర్యంలో ఎం.ఎస్. మూర్తి శతజయంతి ఉత్సవాలు*ఎం.ఎస్. మూర్తి లలిత కళా ఆర్ట్ గ్యాలరీలో వారం రోజులపాటు చిత్రకళా ప్రదర్శన>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> లలితకళలు మానవ అభ్యుదయం, శాంతి సహనానికి దోహదపడతాయని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి వినిశ్చిలానంద అన్నారు. విజయవాడ, ముత్యాలంపాడులో వున్న ఎం.ఎస్. మూర్తి…

విజయవంతంగా ‘జాతీయ స్థాయి చిత్రకళా’ ప్రదర్శన

విజయవంతంగా ‘జాతీయ స్థాయి చిత్రకళా’ ప్రదర్శన

March 3, 2024

*డ్రీమ్‌ వర్క్స్‌ ఆర్ట్‌ గ్యాలరీ- అనంత్‌ డైమండ్స్, కేఎల్‌ యూనివర్శిటీ సంయుక్తంగాఉత్సాహంగా సాగిన జాతీయ స్థాయి చిత్రకళా ప్రదర్శన, ‘ఆర్ట్ డెమో‘*పలు రాష్ట్రాల నుండి సుమారు 200 మంది కళాకారులతో ‘ఒన్ డే ఆర్ట్ ఫెస్ట్’*జాతీయ స్థాయి పాఠశాల, కళాశాల స్థాయి పోటిల్లో విజేతలకు బహుమతులు>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> చిత్రకళ ద్వారా మనిషిలో సృజనాత్మకత పెరుగుతుందని విజయవాడ ఎయిర్‌ పోర్ట్‌ డైరెక్టర్‌…

హైదరాబాద్ లో ఫైన్ ఆర్ట్స్ క్యాంప్

హైదరాబాద్ లో ఫైన్ ఆర్ట్స్ క్యాంప్

February 27, 2024

హైదరాబాద్, చైతన్యపురిలో మూడు రోజుల ఫైన్ ఆర్ట్స్ క్యాంప్ అద్భుతంగా నిర్వహించడం అభినందనీయమని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. చైతన్యపురిలో సామల లక్ష్మయ్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ వారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 24 నుండి 26 వరకు మూడు రోజుల పాటు ‘ఫస్ట్ స్టెప్ ఆర్ట్’ పేరుతో నిర్వహిస్తున్న ఫైన్ ఆర్ట్స్ క్యాంపును కోదండరాం శనివారం ప్రారంభించారు. ఈ…

హైదరాబాద్ లో ‘కళోత్సవం’

హైదరాబాద్ లో ‘కళోత్సవం’

February 21, 2024

ఫిబ్రవరి 17 నుండి మార్చి 7 వ తేదీ వరకు హైదరాబాద్, స్టేట్ గ్యాలరీలో ప్రదర్శన>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>> భారతీయ కళాజగత్తు విశ్వజనీనమైంది. అదే సమయంలో తనదైన విశిష్టతనూ కలిగి ఉంటుందనేది తెలిసిందే. ఇది స్థానిక, విదేశీ కళారీతుల సమాగమ ఫలితం. ఈ సమాగమానికి నిలువెత్తు దర్పణం లాంటి కళాప్రదర్శనకు ఇప్పుడు హైదరాబాద్ వేదికయ్యింది. విశిష్ట సాంస్కృతిక కేంద్రంగా, విశ్వనగరంగా వినుతికెక్కిన…

విజయవంతంగా “మాస్టర్ స్ట్రోక్స్-3”

విజయవంతంగా “మాస్టర్ స్ట్రోక్స్-3”

February 20, 2024

హైదరాబాద్, సాలార్ జంగ్ మ్యూజియంలో ఈ నెల 10 తేదీన ప్రారంభమైన..“క్రియేటివ్ హార్ట్స్- అకాడెమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్” వారి మాస్టర్ స్ట్రోక్స్-3 (Master Stroke-3) చిత్రకళా ప్రదర్శన 16 తేదీన విజయవంతంగా ముగిసింది.ఆరు రోజుల పాటుజరిగిన ఈ ప్రదర్శన కళాభిమానుల్ని అలరించింది. వేల సంఖ్యలో సందర్శకులను అలరించింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 50 మంది సీనియర్…

తిరుమల ఆలయంలో వరాహస్వామి వర్ణచిత్రం

తిరుమల ఆలయంలో వరాహస్వామి వర్ణచిత్రం

February 19, 2024

విజయవాడ చిత్రకారునికి దొరికిన అరుదయిన అవకాశం. తిరుమలలోని ఆది వరాహస్వామి ఆలయంలో సెప్టెంబర్ 1 న వరాహస్వామి జయంతిని నిర్వహించారు. రెండు వేల యేళ్ళ చరిత్ర కలిగిన తిరుమలలో కొనేరు సమీపంలో వున్న ఆది వరాహస్వామి విగ్రహ స్వరూపం స్పష్టంగా భక్తుల సందర్శనార్థం వుంచే ఆలోచనతో ఈ.ఓ. ధర్మా రెడ్డి గారు విజయవాడకు చెందిన చిత్రకారుడు ఎన్.వి. రమణ…