రవీంద్రభారతిలో ఎ.ఆర్.కృష్ణ స్మారక నాటకోత్సవాలు

రవీంద్రభారతిలో ఎ.ఆర్.కృష్ణ స్మారక నాటకోత్సవాలు

December 25, 2021

నాటకోత్సవాలతో మళ్ళీ నాటక రంగానికి పూర్వ వైభవం వస్తుందనే ఆశాభావాన్ని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి వ్యక్తం చేశారు. నాటకోత్సవాల సందర్భంగా ఇబ్బందుల్లో ఉన్న కళాకారులకు ఆర్ధిక సాయం అందించడం స్ఫూర్తిదాయకం అని ఆయన అభినందించారు. శుక్రవారం(24-12-21) రవీంద్రభారతి పైడిరాజ్ మూవీ థియేటర్ లో గుమ్మడి గోపాలకృష్ణ ఫౌండేషన్, శ్రీసత్యసాయి కళా నికేతన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం…

పామర్తి సుబ్బారావు గ్రంథావిష్కరణ

పామర్తి సుబ్బారావు గ్రంథావిష్కరణ

December 24, 2021

నటదర్శకునిగా, రచయితగా, శ్రీ ప్రభాకర నాట్యమండలి సమాజ వ్యవస్థాపకునిగా 60 ఏండ్ల అవిరామ, అవిశ్రాంత బహుముఖీన కృషి చేసి, చరిత్ర సృష్టించిన ప్రజ్ఞాశాలి పామర్తి సుబ్బారావు.ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించి అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని, వాటన్నింటినీ అధిగమించి విజేతగా నిలిచిన పామర్తి వారి జీవితయానాన్ని చిత్రించుతూ నేను రచించిన “నాట్యకళాయోగి పామర్తి సుబ్బారావు” గ్రంధావిష్కరణ…

పద్య నాటకరంగ గగనాన మెరిసే ‘నక్షత్ర’కుడు

పద్య నాటకరంగ గగనాన మెరిసే ‘నక్షత్ర’కుడు

November 30, 2021

తెలుగునాట నక్షత్రకుడిన్ని హీరో చేసిన గొప్ప రంగస్థల కళాకారుడు పద్మశ్రీ యడ్ల గోపాలరావు. ఐదువేల పద్య నాటక ప్రదర్శనలు, యాభై సంవత్సరాల నట జీవితాన్ని పూర్తి చేసుకున్న పద్మశ్రీ ఎడ్ల గోపాలరావు గురించి పల్లి నల్లనయ్య అందిస్తున్న వ్యాసం.. “మా చిన్నాన్నలు పల్లి లక్ష్మీనారాయణ, పల్లి నరసింహులు, పల్లి రామ్మూర్తి అందరూ పౌరాణిక నటులే. వారు మా ఊరిలో…

రజతోత్సవాల ‘సాయికళాస్రవంతి’

రజతోత్సవాల ‘సాయికళాస్రవంతి’

November 21, 2021

రజతోత్సవాల ‘సాయికళాస్రవంతి’ భారతదేశవ్యాప్తముగా పలు రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద దాదాపు 1000 పైబడి ప్రదర్శనలు ఇచ్చి పలు ప్రతిష్టాత్మక పురస్కారాలు, బహుమతులు పొంది తెలుగు నాటక గౌరవాన్ని ఇనుమడింప జేసిన సంస్థగ – తమ అనుబంధ సంస్థ యగు యన్టీఆర్ కళాపరిషత్ ద్వారా అఖిల భారత బహు భాషా నాటకపోటీలు, ఉత్సవాలు నిర్వహించి తెలుగు నాటక…

రేపే వైఎస్సార్ ఎచీవ్ మెంట్ అవార్డులు

రేపే వైఎస్సార్ ఎచీవ్ మెంట్ అవార్డులు

October 31, 2021

ఆగస్ట్ 14న జరగాల్సిన వైఎస్సార్ ఎచీవ్ మెంట్ అవార్డుల కార్యక్రమం రేపు(01-11-21) విజయవాడలో జరుగనుంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాల్గొనే ఈ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా రానున్నారు. వైయస్సార్ పార్టీ అధికారం లోకి వచ్చక గత రెండేళ్ళుగా కోవిడ్ కారణంగా ఉగాది పురస్కారాలు రద్దుచేశారు. అయితే ఉగాది పురస్కారాలు స్థానే వైయస్సార్ అవార్డులు ప్రకటించారా ?…

గుమ్మడి నటవారసుడు జీవన్ కుమార్

గుమ్మడి నటవారసుడు జీవన్ కుమార్

October 28, 2021

పౌరాణిక నాటక రంగంలో ధ్రువతారగా వెలుగొంది పండిత,పామరులచే ప్రశంసలు పొంది,గానకోకిల,గానగంధర్వ, గజరోహణుడు, గండపెండేరధారి, ఆంధ్ర క్రైస్తవ నటసామ్రాట్, అనేక బిరుదులు, సత్కారాలు పొంది షుమారు 12 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చి, నెలకు 30, 31 రోజులుంటే 35, 40 నాటక ప్రదర్శనలు ప్రదర్శించిన అరుదైన రంగస్థల నటులు శ్రీ గుమ్మడి జైరాజ్ గారు. ముఖ్యంగా ఇప్పటి వరకు…

రేడియో నాటకం

రేడియో నాటకం

October 16, 2021

రేడియో నాటక రచన ఒక ప్రత్యేక రచనా ప్రక్రియగా చెప్పుకోవచ్చు. నాటక సాహిత్యాన్ని పరిపుష్టం చేసేందుకే, నాటక రచన చేస్తున్నానని ఇవాళ ఎవరూ చెప్పుకోరు. దాని పరమావధి రంగస్థలంపై ప్రదర్శింపబడడం. “నాటకాంతం హి సాహిత్యం” అన్న ఆర్యోక్తిని బట్టి సాహిత్య సృజనలో నాటక ప్రక్రియకు మరింత పెద్దపీట వేయబడింది. చేయితిరిగిన రచయిత అధిరోహించవలసిన తుది శిఖరంగా నాటక రచన…

“అసమర్థుడు” నాటక ప్రదర్శన

“అసమర్థుడు” నాటక ప్రదర్శన

October 8, 2021

బతుకమ్మ తెలంగాణకి మాత్రమే సొంతమైన ప్రకృతి పండగ. ప్రకృతిని ఆరాధించే పండగ. ప్రకృతిని తల్లిలా స్త్రీలా కొలిచే పండగ. స్త్రీని ప్రకృతిలా ఆరాధించే పండుగ. అలాంటి పండుగను తెలంగాణ ప్రభుత్వం చాలా మహోన్నతంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. భాషా సాంసాంస్కృతిక శాఖ, తెలంగాణ బతుకమ్మ సంబురాలలో భాగంగా .. మరోమారు మీ ముందుకు “అసమర్థుడు” నాటకం మరో ప్రదర్శన ఇవ్వబోతున్నాం….

రంగస్థల సినీ నటులు నూతలపాటి కన్నుమూత

రంగస్థల సినీ నటులు నూతలపాటి కన్నుమూత

September 22, 2021

సుప్రసిద్ధ రంగస్థల సినీ నటులు, రసమయి చెరువు జమ్ములపాలెం వ్యవస్థాపకులు, దర్శకులు నూతలపాటి సుబ్బారావు(77) అకస్మాత్తుగా 19.09.2021 ఆదివారం సాయంత్రం 4 గంటలకు గుండెపోటుతో చికిత్స పొందుతూ మరణించారు.ఎ.శివరామరెడ్డి గురుత్వాన నటనాలయంలో నాగభూషణం పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుబ్బారావు స్వీయ దర్శకత్వంలో పులీ మేకలొస్తున్నాయి, ఆ ఉదయమెప్పుడో, గరీబి హఠావో వంటి నాటికలను పరిషత్ లలో ప్రదర్శించి…

ఉత్తమ పాత్రికేయ శిరోమణి పురస్కారాలు

ఉత్తమ పాత్రికేయ శిరోమణి పురస్కారాలు

September 21, 2021

వైభవంగా అక్కినేని 98వ జయంతి వేడుకలుఘనంగా అక్కినేని – శృతిలయ ఉత్తమ పాత్రికేయ శిరోమణి పురస్కారాల ప్రదానోత్సవం సమాజంలో పాత్రికేయులు కీలక బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్.వేణుగోపాలాచారి ప్రశంసించారు. తెలుగు జాతి ఉన్నంతకాలం అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు తరతరాలుగా గుర్తు ఉండిపోతారని అయన అన్నారు. సోమవారం రవీంద్రభారతిలో…