నా కార్టూన్స్ తో పుస్తకం తేవాలి-గోపాలకృష్ణ

నా కార్టూన్స్ తో పుస్తకం తేవాలి-గోపాలకృష్ణ

September 11, 2020

నా పేరు వేండ్ర గోపాలకృష్ణ పుట్టింది అక్టోబర్ 8 న… పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ గ్రామంలో. నా తల్లిదండ్రులు వేండ్ర వెంకన్న, మంగమ్మగార్లు – చదివింది బి.యస్సీ., యం.ఏ. చిన్నప్పట్నుంచీ చిత్రకళపై అభిరుచి ఏర్పడి చూసిందల్లా గీసేవాడ్ని – పెద్దయ్యాక గొప్ప ఆర్టిస్ట్ ని కావాలన్న ఆశతో… పత్రికలు చదవటం అలవాటు. బొమ్మలు, కార్టూన్లు ఎక్కువగా చూసేవాడ్ని. బొమ్మలు…

కోటి గొంతుల ‘తోట’ సిల్వర్‌స్టార్

కోటి గొంతుల ‘తోట’ సిల్వర్‌స్టార్

September 11, 2020

కవులు వేనవేలు కాళిదాసొక్కడు బుధులు వేనవేలు బుద్ధుడొక్కడు ఘనులు వేనవేలు గాంధీజీ ఒక్కడు అన్నట్లు వేనవేల ధ్వన్యనుకరణ కళాకారులలో మేటి సిల్వెస్టర్. తెలుగుజాతి గర్వించదగ్గ తెలుగుబిడ్డ. గుంటూరు జిల్లా, ముట్లూరు గడ్డపై ది. 5-12-1949న తోట జాకబ్, తామాసమ్మ పుణ్యదంపతులకు జన్మించటం కళలకే కళ వచ్చినట్లైంది. ధ్వని కంటే ప్రతిధ్వని ఎంతో వినసొంపుగా ఉంటుంది. నాదం చరాచర జగత్తుకు…

ఆయన సాహిత్యం ఓ విశ్వ సందేశం…!

ఆయన సాహిత్యం ఓ విశ్వ సందేశం…!

September 4, 2020

ఆయన సాహిత్యవారథి. సాంస్కృతిక రథసారథి ..!! ఆయన జీవితమే సాహిత్యం…. ఆయన సాహిత్యం ఓ విశ్వ సందేశం !! కవిత్వం ఆయన రుచి…. అనువాదం ఆయన అభిరుచి !! భారతీయ కవిత్వాన్ని పుక్కిట పట్టిన అపరఅగస్త్యుడు !! ఆయనే కవి, కథకుడు, అనువాదకుడు, వ్యాసకర్త మకుంద రామారావు. ప్రపంచ కవిత్వాన్నీ, భారతీయ భాషల కవిత్వాన్ని తెలుగులోకి అనువదించారాయన. మనల్ని…

‘వపా ‘ జాతీయ అంతర్జాల చిత్రకళా ప్రదర్శన

‘వపా ‘ జాతీయ అంతర్జాల చిత్రకళా ప్రదర్శన

September 4, 2020

వడ్డాది పాపయ్య తెలుగు వారికి సుపరిచితుయిన పేరు. నాటి చందమామ, యువ పత్రికల నుండి స్వాతి పత్రిక వరకు నేటికీ వన్నె తరగని తన చిత్రాల ద్వారా కళాభిమానులను అలరిస్తున్నారు. సెప్టెంబర్ 10 న, 2020 రంగుల రారాజు వడ్డాది పాపయ్య గారి జన్మదిన సందర్భంగా విజయవాడ ఆర్ట్ సొసైటీ ‘వపా ‘ జాతీయ అంతర్జాల చిత్రకళా ప్రదర్శన…

శ్రీకళాక్షేత్ర జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీలు

శ్రీకళాక్షేత్ర జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీలు

September 3, 2020

ఇటీవల శ్రీకళాక్షేత్ర ఆర్టిస్ట్స్ వెల్ఫేర్ ఆసోసియేషన్, తిరుపతి వారు జాతీయ స్థాయిలో చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఆగస్ట్ 22 న ఫలితాలు ప్రకటించారు. భారతదేశాన్ని కాక యావత్ ప్రపంచాన్నే గడగడ లాడిస్తున్న కరోనా ప్రభావంతో ఇళ్ళకే పరిమితం అయిన పిల్లలను చిత్రకళ వైపుకు మరల్చాలనే సదుద్దేషంతో విద్యార్థులకు జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీలు నిర్వహించారు తిరుపతిలోని శ్రీకళాక్షేత్ర వారు….

విజయవాడలో వై.ఎస్.ఆర్. నాటకోత్సవాలు

విజయవాడలో వై.ఎస్.ఆర్. నాటకోత్సవాలు

September 3, 2020

5 రోజులపాటు విజయవాడలో డా. వై.ఎస్.ఆర్. నాటకోత్సవాలు-2020 (డిసెంబర్ 9 నుండి 13 వరకు) గత ఆరు నెలలుగా ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు లేక నిరుత్సాహంతో, నిత్తేజంగా వున్న కళాకారులకు, కళాభిమానులకు ఉపశమనం కలిగించే వార్త ఇది. ప్రముఖ సంస్థ కిన్నెర ఆర్ట్ థియేటర్స్ గత 42 సంవత్సరాలుగా కొన్ని వందల, వేల సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించింది….

“తెలంగాణ టాపిక్స్ ” ఆన్‌లైన్ ఆర్ట్ షో

“తెలంగాణ టాపిక్స్ ” ఆన్‌లైన్ ఆర్ట్ షో

September 1, 2020

హెరిటేజ్ ఫౌండేషన్ ఆఫ్ ఆర్ట్ అండ్ కల్చర్ మన భారతీయ వారసత్వం యొక్క సాంప్రదాయ విలువలు మరియు సంస్కృతిని కళ ద్వారా పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. మన సంస్కృతి యొక్క వివిధ కోణాలను ప్రదర్శించడం ద్వారా సమాజంలో అవగాహన కల్పించడం, ఒకరినొకరు గౌరవించడం నేర్చుకోవటానికి వివిధ మూలాల ప్రజలను అనుసంధానించడానికి వేదికగా నిలువనుంది. ఇది “హెరిటేజ్ ఫౌండేషన్ ఆఫ్…

సురభి-2020 అంతర్జాల సాంసృతిక ఉత్సవం

సురభి-2020 అంతర్జాల సాంసృతిక ఉత్సవం

August 31, 2020

సురభి-2020 అంతర్జాల సాంసృతిక ఉత్సవం-సెప్టెంబర్ 4 నుండి 6 తేదీ వరకు… కె. ఎల్. యూనివర్సిటీ ఆధ్వర్యంలో ‘జిజ్ఞాస ‘ సహకారంతో సురభి 2020 అనే గొప్ప అంతర్జాల ఉత్సవం సెప్టెంబర్ 4,5 మరియు 6 తేదీలలో నిర్వహింపబడుతుంది. దీనిలో 5 వ సంవత్సరం నుంచి 29 సం। వయస్సు వారందరూ పాల్గొనవచ్చు. భారత దేశ వ్యాప్తంగా సుమారు…

అపర సత్యభామ – జమున

అపర సత్యభామ – జమున

August 30, 2020

జమున ఈ పేరు వినగానే గోదారిగట్టుంది..గట్టు మీన చెట్టుంది..చెట్టు మీద పిట్టంది..అనేపాట గుర్తొస్తుంది చాలామందికి.. ఒకప్పుడు తెలుగుసినిమా ప్రేక్షకులను తన అందం… నటనాకౌశల్యంతో ఉర్రూతలూగించిన మహానటి జమునగారు..1936 ఆగష్టు 30 గురజాలలో శ్రీనివాసరావు , కౌసల్య దంపతులకు జన్మించిన జమునగారు చిన్నతనం నుండే చాలా హుషారుగా ఉండేవారు. వాళ్ళమ్మ గారికి కళలపట్ల మమకారం వుండటంతో ఆమెకు సంగీతం, నాట్యం…

ఆనందాన్ని పంచిన తెలుగు భాషా దినోత్సవం

ఆనందాన్ని పంచిన తెలుగు భాషా దినోత్సవం

August 30, 2020

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ముప్పవరపు వెంకయ్య నాయుడు (భారత గౌరవ ఉపరాష్ట్రపతి) గారి స్పందన… …. తెలుగు భాషా దినోత్సవాన్ని స్వాభిమాన దినోత్సవంగా జరుపుకోవడం ప్రతి తెలుగు వాడి బాధ్యత. మన కట్టు, బొట్టు, మన భాష, ప్రాస, యాస, మన గోస.. మనమెప్పుడూ విడవరాదు. మనపద్యం, గద్యం, మన పండుగలు, పబ్బాలు, ఉత్సవాలు అన్నింటినీ గౌరవించుకోవాలి….