తొలి కార్టూన్ అచ్చులో చూసుకోడానికి మూడేళ్ళు పట్టింది!

తొలి కార్టూన్ అచ్చులో చూసుకోడానికి మూడేళ్ళు పట్టింది!

November 1, 2020

ప్రభాకర్ పేరుతో కార్టూన్లు గీస్తున్న నా పూర్తి పేరు కొల్లి ప్రభాకర్. పుట్టింది 20 మార్చి 1975, కృష్ణాజిల్లా, ‘పామర్రు’లో. సింహాచలం, రమణమ్మ అమ్మనాన్నలు. కార్టూనిస్టులకు స్వర్ణయుగం అయిన 80 దశకంలోనే నేను కూడా కార్టూనిస్టుగా మారాను. కార్టూన్లు గీయడం ప్రాక్టీసు చేసిన తర్వాత నాతొలి కార్టూన్ అచ్చులో చూసుకోడానికి నాకు ‘మూడేళ్ళు పట్టింది! ఎటువంటి సైజులో ఎలా…

రోజారమణి-చక్రపాణిలకు ‘జీవిత సాఫల్య పురస్కారం ‘

రోజారమణి-చక్రపాణిలకు ‘జీవిత సాఫల్య పురస్కారం ‘

October 31, 2020

హీరో తరుణ్ తల్లిదండ్రులైన రోజారమణి, చక్రపాణి దంపతులు, ‘ఆదర్శ దంపతుల జీవిత సాఫల్య పురస్కారం 2020 ‘కి ఎంపికయ్యారు. అమెరికా గానకోకిల శారద ఆకునూరి నిర్వహణలో వంశీ ఇంటర్నేషనల్ ఇండియా మరియు యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఇంటర్నెట్ ద్వారా.. స్వర్ణోత్సవ నటీమణి రోజారమణి, చక్రపాణి దంపతులకు ఆదర్శ దంపతుల జీవిత సాఫల్య పురస్కారాన్ని అక్టోబర్…

మనల్ని ఈ ప్రపంచం గుర్తించాలంటే…?

మనల్ని ఈ ప్రపంచం గుర్తించాలంటే…?

October 30, 2020

మనకు సాధించాలనే తపన… అద్భుతాలు సాధించాలనే ఆశయమే ఉంటే… చరిత్రలో మనకు ఎన్నో ఉదాహరణలు కళ్లముందు కదలాడుతాయి.నీవు ఏ రంగాన్ని ఎంచుకున్నావన్నది కాదు, ఆరంగంలో నీవు ఎంత వరకు అంకితభావం ప్రదర్శించావన్నది ముఖ్యం. సృజనాత్మకతతో కూడిన కళారంగం సినిమానే తీసుకుంటే… ముఖ్యంగా తెలుగులో కమర్షియల్ సినిమాలకు తెరతీసింది పెద్దాయన యన్టీఆర్ నటించిన ‘అడవిరాముడు’ అప్పట్లో అదొక ట్రెండు. ఆ…

కూచిపూడి నృత్య ప్రదర్శన పోటీలు

కూచిపూడి నృత్య ప్రదర్శన పోటీలు

October 30, 2020

సంస్కార భారతి ఆంధ్ర ప్రదేశ్ మరియు అఖిల భారత కూచిపూడి నృత్యమండలి వారి సంయుక్తం నిర్వహనలో రాష్ట్ర స్థాయి కూచిపూడి స్వీయ నృత్య ప్రదర్శన పోటీలు ఆన్ లైన్లో జరుగనున్నాయి. ఈ పోటీలో పాల్గొనదలచిన వారు తమ తమ వివరాలను క్రింది ఇవ్వబడిన మెయిల్ కు నవంబర్ 8 లోపు పంపగలరు. నియమ-నిబందనలు తదితర వివరాలు ఇక్కడ ఇవ్వబడినవి.

పల్లె జీవన ప్రతిబింబాలు – శీలా వీర్రాజు చిత్రాలు

పల్లె జీవన ప్రతిబింబాలు – శీలా వీర్రాజు చిత్రాలు

October 29, 2020

‘శిఖామణి సాహితీ పురస్కారం ” అందుకోబోతున్న సందర్భంగా …. కుంచె ఆధారంగా భవితను నిర్మించే వాళ్ళు చిత్రకారులైతే… కలం ఆధారంగా చరిత్రను సృష్టించే వాళ్ళు కవులౌతారు. కలం కుంచె రెండు విభిన్నసాధనాలు. రెండు విభిన్నకళా ప్రక్రియలకు ఆధారాలు. కలం పట్టినవారు కుంచె పట్టలేరు, కుంచె పట్టినవారు కలాన్నీ పట్టలేరు . కలం పట్టిన వారంత కవులు కాలేరు, అలాగే…

అమరావతి లో ‘అంతర్జాతీయ కవి సమ్మేళనం ‘

అమరావతి లో ‘అంతర్జాతీయ కవి సమ్మేళనం ‘

October 29, 2020

అమరావతి అంతర్జాతీయ కవి సమ్మేళనం-2020 కు ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ ప్రారంభించిన మండవ, శివనాగిరెడ్డి.మాలక్ష్మి గ్రూప్, కల్చరల్ సెంటర్ అఫ్ విజయవాడ, అమరావతి (CCVA) సంయుక్త ఆధ్వర్యంలో 2020 డిసెంబర్ 19, 20 తేదీల్లో జరిగే అమరావతి అంతర్జాతీయ కవి సమ్మేళనం-2020కు నమోదు ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. కల్చరల్ సెంటర్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, మాలక్ష్మి గ్రూపు…

వపాతో నా జ్ఞాపకాలు !-చలపతిరావు

వపాతో నా జ్ఞాపకాలు !-చలపతిరావు

October 27, 2020

ప్రముఖ చిత్రకారులు, రచయిత, కార్టూనిస్టు వడ్డాది పాపయ్యతో నాకు ఒక దశాబ్దంపాటు స్నేహం కొనసాగింది. అంటే చాలామంది ఆయన అభిమానులు అతిపెద్ద జోక్ గానో, అబద్దంగానో కొట్టిపడేస్తారు. ఎందుకంటే ఆయన ఎవ్వరికి ఇంటర్వూలు ఇవ్వరు, ఎవ్వరితోనూ మాట్లాడరు అనే అసత్యవార్త ఎక్కువ ప్రచారంలో వుంది కాబట్టి. ఈ ప్రచారం అంతా తప్పని వారితో నాకున్న అనుబంధంతో చెప్పగలను. వపా…

ఆస్కార్ అందుకున్న తొలి మహిళా’చిత్రకారిణి ‘

ఆస్కార్ అందుకున్న తొలి మహిళా’చిత్రకారిణి ‘

October 26, 2020

సాధారణంగా సినీ రంగంలో ఆర్ట్ డైరెక్టర్ గా చిత్రకారులు పనిచేస్తారు… కాస్టూం డిజైనర్ కి కావలసిన స్కెచ్ లు కూడా ఆర్ట్ డైరెక్టరే ఇస్తాడు. కాని కాస్టూం డిజైనర్ గా చిత్రకారులే పనిచేస్తే ఆ ఫలితాలు ఎలావుంటాయో చూపించారు భాను అతియా. ముంతాజ్ ‘బ్రహ్మచారి’ సినిమాలో వేసుకున్న ‘టైట్లీ డ్రాఫ్ట్’ ఆరెంజ్ చీర దగ్గరి నుంచి… శ్రీదేవి ‘చాందిని’…

ఆధునిక చిత్రకళకు ఆధ్యుడు ‘పికాసో’

ఆధునిక చిత్రకళకు ఆధ్యుడు ‘పికాసో’

October 25, 2020

అక్టోబరు 25 న పికాసో జన్మదిన సందర్భంగా ….. మానవులు సృషించే సౌందర్యం, మానవులు సృష్టించని సౌందర్యం ప్రకృతి సౌందర్యం. రెండిటీనీ కూడా రసాస్వాదన చేస్తాడు మానవుడు. కళా సౌందర్యంలో అభివ్యక్తమయ్యే నిర్మాణ కౌశల్యం ప్రకృతి సౌందర్యంలో అభివ్యక్తం కాదు. అయినప్పటికీ కొన్ని ప్రకృతి సౌందర్య రూపాలు కళాసౌందర్యం కంటే కూడా ఎక్కువ కమనీయంగా వుంటాయి. ప్రకృతికి ప్రకృతిని…

అసామాన్య ‘రాజకీయ వ్యంగ్య చిత్రకారుడు ఆర్కే !

అసామాన్య ‘రాజకీయ వ్యంగ్య చిత్రకారుడు ఆర్కే !

October 23, 2020

ఆర్కే లక్షణ్ శతజయంతి(1921 -2020 ) సందర్భంగా ప్రత్యేక వ్యాసం….. భారతదేశంలో కార్టూన్ కళ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది కార్టూన్ త్రిమూర్తులు అనతగ్గ కేశవ శంకర్ పిళై (కేరళ), రాసీపురం కృష్ణస్వామి లక్ష్మణ్ (కన్నడ), ‘బాపు’ అను సత్తిరాజుల లక్ష్మీనారాయణ (ఆంధ్ర). శంకర్ మనదేశంలో రాజకీయ వ్యంగ్య చిత్రకళకు ఆదిపురుషుడు. ఆయన బాంబే క్రానికల్, ఫ్రీగ్రెస్ జర్నల్,…