దివికేగిన పద్య పారిజాతం

దివికేగిన పద్య పారిజాతం

March 10, 2022

అక్షరానికి ప్రాణవాయువతడు… సాహితీ జీవన నిరాశావాదాన్ని పారదోలిన ఆశావాది తెలుగు పదాల చిరునవ్వుతో…. ఆడుతూ పాడుతూ పద్యాన్ని అవలీలగా అల్లి.., సర్వేపల్లి రాధాకృష్ణకు తెలుగు తీయదనాన్ని పంచిన “బాలకవి”. ‘శారదా తనయుడిగా తెలుగు పద్యానికి పట్టం కట్టాడు. దేశం నలుమూలల్లో అవధాన కళా తోరణం కట్టి “అవధాన కోకిలై” ప్రపంచమంతా తెలుగు మాధుర్యాన్ని చాటిన ‘మధురకవి’ వాణీ వరపుత్రుడై…

27వ అంతర్జాతీయ ఉగాది రచనల పోటీ

27వ అంతర్జాతీయ ఉగాది రచనల పోటీ

March 8, 2022

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా 27వ అంతర్జాతీయ స్థాయి ఉగాది ఉత్తమ రచనల పోటీ (రచనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ: మార్చ్ 15, 2022) గత 27 సంవత్సరాల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, రాబోయే “శుభకృతు” నామ సంవత్సర ఉగాది (ఏప్రిల్ 1, 2022) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు అంతర్జాతీయ స్థాయిలో 27వ ఉగాది…

దాచుకోలేమా….! దామెర్ల బొమ్మల్ని…?

దాచుకోలేమా….! దామెర్ల బొమ్మల్ని…?

March 7, 2022

పవిత్ర గోదావరీ నదీమతల్లి ఉరుకుల, పరుగులతో సాగే పుణ్యక్షేత్రం రాజమండ్రి. అటు ప్రాచ్యకళా సాంప్రదాయాలనూ, ఇటు పాశ్చాత్య కళారీతులనూ పుణికిపుచ్చుకుని చిత్రకళలో “ఆంధ్రసాంప్రదాయాని”కి నాందీ పలికిన దామెర్ల రామారావు జన్మస్థలం రాజమహేంద్రవరమే. వందేళ్ళ క్రితమే అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఈ తెలుగు చిత్రకారుడిని ఇప్పుడు తలచుకునే సమయం మరోసారి వచ్చింది. దశాబ్దకాలం తర్వాత మరోమారు దామెర్ల రామారావుగారి కళా…

సమాజానికి సాహితీవేత్తలు దిక్సూచి

సమాజానికి సాహితీవేత్తలు దిక్సూచి

March 6, 2022

విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మల్లెతీగ, చిన్ని నారాయణరావు ఫౌండేషన్ కథల పోటీల విజేతలకు బహుమతి ప్రదానం స్వాతంత్ర్యోద్యమంలో తమ సాహిత్యం ద్వారా ప్రజలను చైతన్యపరిచి ముందుకు నడిపించారని, సమాజానికి సాహితీవేత్తలు దిక్సూచిలాంటి వారని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. మల్లెతీగ, చిన్ని నారాయణరావు ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీల విజేతలకు బహుమతి…

చిత్రసీమ కళానిధి …త్యాగరాజ భాగవతార్

చిత్రసీమ కళానిధి …త్యాగరాజ భాగవతార్

March 6, 2022

(మార్చి 7 త్యాగరాజ భాగవతార్ జన్మదిన సందర్భంగా ఆచారం షణ్ముఖాచారిగారి వ్యాసం….) పుట్టుకతోనే ప్రావీణ్యులుగా గుర్తింపు పొందే కళాకారులు అతి కొద్దిమంది మాత్రమే. వారిలో అగ్రగణ్యులు ఎం.కె.టి అని ఆప్యాయంగా తమిళులు పిలుచుకొనే త్యాగరాయ భాగవతార్. మార్చి 7, 1910 న తంజావూరు జిల్లాలోవున్న మైలదుత్తురై (మాయవరం)లో జన్మించిన త్యాగరాజ భాగవతార్ పూర్తి పేరు మాయవరం కృష్ణసామి త్యాగరాజ…

ఆంధ్ర చిత్రకళారంగంలో ధృవతార – దామెర్ల

ఆంధ్ర చిత్రకళారంగంలో ధృవతార – దామెర్ల

March 4, 2022

మార్చి 8 న దామెర్ల రామారావు 125 వ జయంతి సందర్భంగా …. ఒకనాడు ఆంధ్ర చిత్రకళ ఉన్నత స్థానానికి చేరింది. అజంతా గుహలోని కుడ్య చిత్రాల్ని ఆంధ్ర చిత్రకళాకారులే చిత్రీకరించారు. ఆ క్షీణించిన చిత్రకళలకు ఆంధ్రదేశంలో ఆధునీకరణ తెచ్చిన కళాకారుడు దామెర్ల రామారావు, చిన్నతనం నుండి గీసిన గీతలు పిచ్చిగీతలు కావు అని, అతనిలోని చిత్రకారుడిని వెలికి…

మట్టి పాటల మేటి-పెండ్యాల

మట్టి పాటల మేటి-పెండ్యాల

March 4, 2022

పెండ్యాల నాగేశ్వరరావుగారు తెలుగు చిత్రాలకు దొరికిన అద్భుత సంగీత దర్శకులలో ఒక్కరు. తెలుగు సినిమా సంగీతాన్ని గగనదిశకు తీసుకువెళ్లి తారాపథంలో నిలబెట్టి, ఆచంద్రతారార్కం ఆ మధురసంగీతాన్ని వింటూ, పరవశిస్తూ పాడుకునేలా చేసిన చలనచిత్ర సంగీతసమ్రాట్‌ పెండ్యాల నాగేశ్వరరావు. తెలుగు సినిమాల్లో నిలిచి ఉండి విలసిల్లే వెలకందని ఎన్నో పాటలను‌ రూపొందించిన‌ పె‌ండ్యాల‌ నాగేశ్వరరావు పుట్టినరోజు (మార్చి 6) నేడు….

కథలపోటీ విజేతలకు బహుమతులు

కథలపోటీ విజేతలకు బహుమతులు

March 3, 2022

మల్లెతీగ మరియు చిన్ని నారాయణరావు ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కథల పోటీ విజేతలకు బహుమతి ప్రదానోత్సవ సభ మార్చి 6న ఆదివారం ఉదయం విజయవాడ ఠాగూర్ స్మారక గ్రంథాలయం ఆడిటోరియంలో జరుగుతుంది. సుప్రసిద్ధ నవలా రచయిత శ్రీరామకవచం సాగర్ అధ్యక్షత వహించే ఈ సభకు ముఖ్య అతిధిగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్ హాజరవుతారు. అతిధులుగా…

సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం

సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం

జర్నలిస్టుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టీబడి ఉందన్న సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.శుక్రవారం(3-3-22) విజయవాడ గాంధీ నగర్ ఐఎంఏ హల్ లో జర్నలిస్ట్ మిత్రుల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో డైరి అవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. ఈ…

స్ఫూర్తి ప్రదాతలకు పురస్కారాలు

స్ఫూర్తి ప్రదాతలకు పురస్కారాలు

March 3, 2022

ఆస్తులు అంతస్థులు ఎవరి వెంటారావని, ప్రతి ఒక్కరు సేవా భావం పెంపొందించు కోవాలంటూ సమాజానికి కరోనా వైరస్ గొప్ప సందేశం అందించిందని తెలంగాణ శాసన మండలి సభ్యులు యెగ్గె మల్లేశం అన్నారు. శనివారం రవీంద్రభారతిలో ప్రాగ్నిక ఆర్ట్స్ అకాడమీ, సీల్ వెల్ కార్పొరేషన్, కెవిఎల్ ఫౌండేషన్, వాసు స్వరాంజలి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో సమాజంలో వివిధ రంగాల్లో సేవలు…