గ్రంథాలయ ‘వేసవి విజ్ఞాన శిబిరం’ ముగింపోత్సవం

గ్రంథాలయ ‘వేసవి విజ్ఞాన శిబిరం’ ముగింపోత్సవం

June 30, 2022

నిర్విరామంగా జరిగిన 45 రోజుల ‘వేసవి విజ్ఞాన శిబిరం’ఠాగూర్ స్మారక గ్రంధాలయం, విజయవాడ నందు గత 45 రోజులుగా నిర్వహిస్తున్న ‘వేసవి విజ్ఞాన శిబిరం’ ముగింపు కార్యక్రమం గురువారం 30-6-22, ఉదయం 11 గంటలకు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ శ్రీమతి తిప్పారమల్లి జమల పూర్ణమ్మ హాజరు అయి విద్యార్థులను…

సాంస్కృతిక సౌందర్య సృష్టికర్త వడ్డాది పాపయ్య

సాంస్కృతిక సౌందర్య సృష్టికర్త వడ్డాది పాపయ్య

June 27, 2022

వ్యవసాయ కళాశాలలో ఆర్టిస్టు – ఫోటోగ్రాఫర్ గా, సినిమా రంగంలో కళాశాఖలోనూ పనిచేసిన సింగంపల్లి సత్యనారాయణ గారికి వపా తో వున్న అనుబంధం … చిత్రకళా రంగంలో నిష్ణాతులు, ఎంతో ప్రతిభావంతులైన వడ్డాది పాపయ్యగారి గురించి – వారితో నాకున్న ప్రత్యక్ష అనుబంధం గురించి సాగర్ గారు వ్రాయమనటం నా అదృష్టం. ఇది నేను ఊహించని పరిణామం. ఈ…

వడ్డాది పాపయ్య కు ‘చిత్రకళార్చన’

వడ్డాది పాపయ్య కు ‘చిత్రకళార్చన’

June 26, 2022

ప్రముఖ చిత్రకారులు కీర్తిశేషులు వడ్డాది పాపయ్యగారి శతజయంతి సందర్భంగా వారి చిత్రాలను నేటి చిత్రకారులతో చిత్రంపచేసి వపా గారికి చిత్రకళార్చన చేయడంతోపాటు చిత్రకళా సమాజంలో మరో సారి వారిని స్మరించుకునే తలంపుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సుంకర చలపతిరావు గారు, కళాసాగర్ గారు, భాస్కరరావుగారు వీరందరితో పాటు వీరికి సహకరించిన కమిటీ మెంబర్స్ అందరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను….

‘కళావాహిని’ కాన్వాస్ విన్యాసం

‘కళావాహిని’ కాన్వాస్ విన్యాసం

June 21, 2022

(జె.బి.ఆర్. ఆర్కిటెక్చర్ కాలేజీ, హైదరాబాద్ లో 15 మంది చిత్రకారులతో వర్క్ షాప్) కుంచె పట్టిన చిత్రకారుడు తన మనసులోనున్న భావాలకు కాన్వాసుపై అంచెలంచెలుగా చిత్రరూపాన్ని కల్పిస్తుంటే …చూపరులకు కలిగే అనుభూతికి…ఆనందాశ్చర్యాలకు అవధులుండవు… మరి అలాంటి పదిహేను మంది మేటి చిత్రకారులు ఒకే వేదికమీద చేసే వర్ణ విన్యాసాన్ని ఊహించుకుంటే…అందుకే ఈ కార్యక్రమానికి ‘కళావాహిని’ (Battalion of Arts)…

చిత్రాక్షర గుణశీలి శీలా వీర్రాజు

చిత్రాక్షర గుణశీలి శీలా వీర్రాజు

June 18, 2022

నా చిన్నతనంలో పెద్దవాల్లనుండి అప్పుడప్పుడూ నేను వినే ఒక మాట ఇది. పూర్వం సత్యలోకం అనే ఒక విశిష్టమైన లోకం వుండేదని, ఆ లోకంలో వున్న మనుషులందరూ నీతి నియమాలతో పాటు గొప్ప మానవతా విలువలను కలిగి వుండే వారని, అంతే గాక ఎంతటి అసామాన్యమైన ప్రతిభా పాటవాలు కలిగి వున్నప్పటికీ వారు అతి సామాన్యులవలె వుంటూ తోటి…

మురళీధర్ ‘క్యారికేచర్స్’ డెమో

మురళీధర్ ‘క్యారికేచర్స్’ డెమో

June 16, 2022

విజయవాడ ఆర్ట్ సొసైటీ ‘మోటివేషనల్ ప్రోగ్రాం” కార్యక్రమంలో భాగంగా జూన్ 12, ఆదివారం విజయవాడ నల్లూరి వారి కళ్యాణ మండపంలో ప్రముఖ క్యారికేచరిస్టు కార్టూనిస్టు అచ్యుతన్న మురళీధర్ గారు క్యారికేచర్ విశేషాలు, చరిత్ర, తమ అనుభవాలను హాజరైన చిత్రకార మిత్రులతో, కార్టూనిస్టులు, సాహితీ వేత్తలతో పంచుకున్నారు. కొన్ని రాజకీయ నాయకుల క్యారికేచర్స్ అలవోకగా వేసి ఆహుతులను ఆశ్చర్యచకితులను చేశారు….

విశాఖలో జాతీయ గిరిజన నృత్యోత్సవం

విశాఖలో జాతీయ గిరిజన నృత్యోత్సవం

June 11, 2022

జాతీయ గిరిజన నృత్య ఉత్సవం విశాఖపట్నం Andhra University కన్వేన్షన్ సెంటర్ లో శుక్రవారం( జూన్ 10) ప్రారంభమైంది. ఈ ఉత్సవం మూడు రోజులపాటు జరుగుతుంది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు పోరాట ఘట్టాలను దృశ్య రూపం చేసిన మాదేటి రాజాజీ ఆర్ట్ అకాడమీ స్టాల్ ను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి – గిరిజన సంక్షేమ…

శిలారేఖ – శీలా వీర్రాజు

శిలారేఖ – శీలా వీర్రాజు

June 3, 2022

చిత్రకారుడిగా, కవిగా, నవలా రచయితగా బహుముఖ ప్రజ్ఞావంతుడైన శీలా వీర్రాజుగారు జూన్ 1 వ తేదీన తన 83 వ ఏట హైదరాబాద్ లో గుండెపోటుతో కన్నుమూశారు. రచయితగా, చిత్రకారుడిగా లబ్ధ ప్రతిష్టులైన శీలా వీర్రాజుగారు ఏబై ఏళ్ళ క్రితమే లేపాక్షి ని సందర్శించి అక్కడి శిల్పాలకు స్కెచ్ లు వేశారు. వాటిని 1990 సం.లో పుస్తకంగా ప్రచురించారు….

ఎన్టీఆర్ క్యారికేచర్ పోటీలో విజేతలు

ఎన్టీఆర్ క్యారికేచర్ పోటీలో విజేతలు

May 29, 2022

బాలకృష్ణ చేతుల మీదుగా విజేతల లిస్ట్ విడుదల స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి శత జయంతిని పురస్కరించుకుని “నందమూరి తారక రామారావు – ఆయన వ్యక్తిత్వం” అనే అంశం పై కలయిక ఫౌండేషన్ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన క్యారికేచర్ మరియు కవితల పోటీ ఫలితాలను యువరత్న నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. క్యారికేచర్ విభాగంలో బెంగుళూర్(ఇండియా)కు చెందిన కె….

విశాఖలో కార్టూన్ ప్రదర్శన-శిక్షణా శిబిరం

విశాఖలో కార్టూన్ ప్రదర్శన-శిక్షణా శిబిరం

May 19, 2022

(మూడు రోజులపాటు విశాఖలో పిల్లలకు కార్టూన్ శిక్షణా శిబిరం) బుధవారం(18-5-2022) నాడు విశాఖపట్నంలో బాల వికాస ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో 16-5-2022 నుండి గత మూడు రోజులుగా జరుగుతున్న కార్టూన్ శిక్షణ శిబిరం జయప్రదంగా ముగిసినది. విశాఖపట్నం ఏ యస్ రాజా మహిళా జూనియర్ కళాశాల ప్రాంగణంలో 16-5-2022 నుంచి జరుగుతున్న ఉచిత సమ్మర్ కేంపులో భాగంగా తొలి…