ఘనంగా కృష్ణంరాజు అభినందన సభ

ఘనంగా కృష్ణంరాజు అభినందన సభ

March 17, 2022

పాత్రికేయ రంగంలో పక్షపాత ధోరణలు పెరిగిపోతున్నాయని ఫలితంగా ఆ రంగం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. సీనియర్ పాత్రికేయుడు వివిఆర్. కృష్ణంరాజు 35 సంవత్సరాల పాత్రికేయ జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనను నేడు పలు సంఘాలు ఘనంగా సన్మానించాయి. విజయవాడలో జరిగిన ఈ సభకు ఆంధ్రా ఆర్ట్ అకాడమీ అధ్యక్షుడు గోళ్ళ…

శీలా వీర్రాజు ఆర్ట్ గాలరీ ప్రారంభం

శీలా వీర్రాజు ఆర్ట్ గాలరీ ప్రారంభం

March 15, 2022

(రాజమండ్రి దామెర్ల ఆర్ట్ గ్యాలరీలో శీలా వీర్రాజు చిత్రాల విభాగం ప్రారంభం) సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడానికి సాహిత్యం చిత్రలేఖనం దోహదం చేస్తాయని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. రాజమండ్రి దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ (2nd Block)లో ప్రముఖ సాహిత్యవేత్త, చిత్రకారులు శీలా వీర్రాజు కుంచె నుంచి జాలువారిన చిత్రాల ప్రదర్శన గ్యాలరీ…

రాష్ట్ర స్థాయి నాటకోత్సవాలు

రాష్ట్ర స్థాయి నాటకోత్సవాలు

March 12, 2022

తోరం రాజా ఆద్వర్యంలో మే 1వ తేదీ నుండి మే 31వ తేదీల మధ్య రాష్ట్ర స్థాయిలో నాటకోత్సవాలు జరుగును. విజయవాడ కేంద్రంగా మే1 వ తేదీ నుండి 10 వ తేదీ మధ్యలో 12 నాటికల ప్రదర్శనా పోటీలు జరపబడును. విశాఖపట్నం నందు మే 11 వ తేదీ నుండి మే 20 వ తేదీ మధ్యలో…

దేవదానంరాజుకు సాహితీ పురస్కారం

దేవదానంరాజుకు సాహితీ పురస్కారం

March 11, 2022

‘మట్టినీ ఆకాశాన్నీ నదినీ పర్వతాన్నికరుణనీ మానవతనీ ఒక సమూహం కోసంఏకాంతంగా ప్రేమించేవాడే కవి’ ఇలా సహృదయతతో ‘మాటల దానం’ మూడున్నర దశాబ్దాలుగా చేస్తూ, రాస్తూ పాఠకజన ప్రేమను పొందిన ‘అక్షరగోదావరి‘ రచయిత దాట్ల దేవదానం రాజు. ‘వేదంలా ప్రవహించే గోదావరి’ని ‘కథల గోదారి’గా ప్రవహింపజేసిన దేవదానంరాజు ఆ నదీ తీరంలోని యానాంలో జీవిస్తూ యానాం బ్రాండ్ అంబాసిడర్‌గా సాహిత్య…

దామెర్ల చిత్రాలను పరిరక్షించాలి

దామెర్ల చిత్రాలను పరిరక్షించాలి

March 10, 2022

(మార్చి 8 న దామెర్ల రామారావు 125 వ జయంతి సందర్భంగా వివిధ ప్రాంతాలలో జరిగిన కార్యక్రమాల వివరాలు ….) తొలి తెలుగు చిత్రకారుడిగా గుర్తింపు పొందిన దామెర్ల రామారావు చిత్రాలను పరిరక్షించడానికి ప్రభుత్వం కృషి చేయాలని చిత్రకళా పరిషత్ ప్రతినిధి సుంకర చలపతిరావు కోరారు. దామెర్ల 125వ జయంతి సందర్భంగా విశాఖపట్నం జీవీఎంసీ పాఠశాలలో మంగళవారం దామెర్ల…

సమాజానికి సాహితీవేత్తలు దిక్సూచి

సమాజానికి సాహితీవేత్తలు దిక్సూచి

March 6, 2022

విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మల్లెతీగ, చిన్ని నారాయణరావు ఫౌండేషన్ కథల పోటీల విజేతలకు బహుమతి ప్రదానం స్వాతంత్ర్యోద్యమంలో తమ సాహిత్యం ద్వారా ప్రజలను చైతన్యపరిచి ముందుకు నడిపించారని, సమాజానికి సాహితీవేత్తలు దిక్సూచిలాంటి వారని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. మల్లెతీగ, చిన్ని నారాయణరావు ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీల విజేతలకు బహుమతి…

కథలపోటీ విజేతలకు బహుమతులు

కథలపోటీ విజేతలకు బహుమతులు

March 3, 2022

మల్లెతీగ మరియు చిన్ని నారాయణరావు ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కథల పోటీ విజేతలకు బహుమతి ప్రదానోత్సవ సభ మార్చి 6న ఆదివారం ఉదయం విజయవాడ ఠాగూర్ స్మారక గ్రంథాలయం ఆడిటోరియంలో జరుగుతుంది. సుప్రసిద్ధ నవలా రచయిత శ్రీరామకవచం సాగర్ అధ్యక్షత వహించే ఈ సభకు ముఖ్య అతిధిగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్ హాజరవుతారు. అతిధులుగా…

సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం

సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం

జర్నలిస్టుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టీబడి ఉందన్న సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.శుక్రవారం(3-3-22) విజయవాడ గాంధీ నగర్ ఐఎంఏ హల్ లో జర్నలిస్ట్ మిత్రుల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో డైరి అవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. ఈ…

స్ఫూర్తి ప్రదాతలకు పురస్కారాలు

స్ఫూర్తి ప్రదాతలకు పురస్కారాలు

March 3, 2022

ఆస్తులు అంతస్థులు ఎవరి వెంటారావని, ప్రతి ఒక్కరు సేవా భావం పెంపొందించు కోవాలంటూ సమాజానికి కరోనా వైరస్ గొప్ప సందేశం అందించిందని తెలంగాణ శాసన మండలి సభ్యులు యెగ్గె మల్లేశం అన్నారు. శనివారం రవీంద్రభారతిలో ప్రాగ్నిక ఆర్ట్స్ అకాడమీ, సీల్ వెల్ కార్పొరేషన్, కెవిఎల్ ఫౌండేషన్, వాసు స్వరాంజలి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో సమాజంలో వివిధ రంగాల్లో సేవలు…

విజయవాడ ఆర్ట్ సొసైటీ సప్తమ వార్షికోత్సవం

విజయవాడ ఆర్ట్ సొసైటీ సప్తమ వార్షికోత్సవం

March 2, 2022

విజయవాడ ఆర్ట్ సొసైటీ స్థాపించి 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని 7వ వసంతంలోకి అడుగెడుతున్న సందర్భంలో సప్తమ వార్షికమహోత్సవం పేరిట 27 ఫిబ్రవరి 2022న విజయవాడ మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రం బాలోత్సవ భవన్ లో కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. దీనిలో భాగంగా విజయవాడ ఆర్ట్ సొసైటీ సభ్యులు చిత్రించిన చిత్రాలతో ఏర్పాటు చేసిన చిత్రకళా…