విశ్వానికి వివేకం పంచిన ప్రసిద్ధానందుడు

విశ్వానికి వివేకం పంచిన ప్రసిద్ధానందుడు

January 12, 2020

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో…

కొండపల్లి కోటలో గుడిసంబరాలు

కొండపల్లి కోటలో గుడిసంబరాలు

January 9, 2020

కొండపల్లి ఖిల్లా లో పురావస్తు శాఖ – పరంపర సంస్థ ఆధ్వర్యంలో అనుభవ నృత్య రూపకం కొండపల్లి ఖిల్లా లో పురావస్తు శాఖ – పరంపర సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గుడిసంబరాల కార్యక్రమాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు,ప్రభుత్వ కమ్యూనికేషన్ సలహాదారు జి.వి.డి. కృష్ణమోహన్, ఎం.ఎల్.ఎ. లు వసంత కృష్ణ ప్రసాద్, మల్లాది…

సినీ కళామతల్లి నుదుట అభ్యుదయ తిలకం – కెబి తిలక్

సినీ కళామతల్లి నుదుట అభ్యుదయ తిలకం – కెబి తిలక్

January 9, 2020

‘ శ్రేయోభిలాషి ‘ పుస్తక ఆవిష్కరణ సభలో వక్తలు. తెలుగు చిత్ర పరిశ్రమలో కె.బి. తిలక్ వంటి నిర్మాత, దర్శకులు ఇకముందు ఉండరేమో అని పూర్వ తమిళనాడు గవర్నర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి శ్రీ కొణిజేటి రోశయ్య ఆవేదన వెళ్లబుచ్చారు. మంగళవారం ఆయన క్యాంప్ కార్యాలయంలో ప్రఖ్యాత సాంస్కృతిక సంస్థ ఆకృతి సంస్థ నిర్వహించిన ‘ శ్రేయోభిలాషి…

బాపు-రమణ అవార్డుల ప్రదానం

బాపు-రమణ అవార్డుల ప్రదానం

January 9, 2020

డిశంబర్ 15న హైదరాబాద్, తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ కళామందిరంలో బాపు-రమణ అకాడమీ (ఆత్రేయపురం-హైదరాబాద్) ఆధ్వర్యవంలో బాపు జయంతి ఉత్సవం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ ‘ముఖ’ చిత్రకారులు శంకర్ నారాయణకు బాపు పురస్కారంతో, ప్రముఖ సినీ దర్శకులు వంశీకి ‘రమణ’ పురస్కారంతో ఘనంగా సత్కరించారు. అవార్డుల ప్రదానం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా.కె.వి.రమణాచారి, సినీనటుడు…

పుస్తక మహోత్సవంలో గొబ్బిపాటలు పుస్తకావిష్కరణ

పుస్తక మహోత్సవంలో గొబ్బిపాటలు పుస్తకావిష్కరణ

January 8, 2020

‘గొబ్బిపాటలు’ పుస్తకాన్ని రాష్ట్ర తెలుగు అకాడమీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి ఆవిష్కరించారు. విజయవాడ స్వరాజ్యమైదానంలో నిర్వహిస్తున్న 31వ పుస్తకమహోత్సవంలో 6వరోజు (08-01-2020) బుధవారం శ్రీ చక్రవర్తుల రాఘవాచారి సాహిత్యవేదికపై రాష్ట్ర తెలుగు అకాడమీ సంచాలకులు ఆచార్య పపేట శ్రీనివాసుల రెడ్డి రాసిన ‘గొబ్బిపాటలు’ పుస్తకాన్ని రాష్ట్ర తెలుగు అకాడమీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి, ఎస్సారార్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్…

పుస్తకాల పండుగ

పుస్తకాల పండుగ

January 7, 2020

(జనవరి 3 నుండి 12 వరకు విజయవాడ పుస్తక ప్రదర్శన సందర్భంగా) జనవరి! – అనగానే మనకు జ్ఞాపకం వచ్చేవి – నూతన సంవత్సరాది, సంక్రాంతి, రిపబ్లిక్ దినోత్సవం – జాతీయ స్థాయి పండుగలే ! కాని, జనవరి అనగానే విజయవాడ, పరిసర ప్రాంతాల ప్రజలకు ఒక ప్రత్యేకమైన – విశిష్టమైన – “పండుగ” జ్ఞాపకం వస్తుంది! అది…

బ్రెయిలీ చిరస్మరణీయుడు

బ్రెయిలీ చిరస్మరణీయుడు

January 6, 2020

లూయిస్ బ్రెయిలీ 211వ జయంతి జనవరి4 ప్రపంచంలోని అంధులందరికీ అక్షర జ్ఞానాన్ని ప్రసాదించిన శాస్త్రీ‌య వాది, మేధావి అయిన లూయిస్‌ బ్రెయిలీ ఫ్రాన్స్‌ దేశంలో పారిస్‌ నగరానికి 20 మైళ్ళ దూరంలో నున్న మారుమూలలోఉన్న రానక్రూవె గ్రామంలో మౌనిక్‌, సైమన్‌ దంపతులకు ముగ్గురు సంతానంలో చివరి వాడిగా జనవరి 4, 1809లో జన్మించారు మౌనిక్‌ సైమన్‌ దంపతులు వృత్తిరీత్యా…

మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నేడే

మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నేడే

January 3, 2020

సావిత్రి బాయిపూలే జయంతి జనవరి 3 ను భారతదేశ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం. మనదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, మహిళలకు మొదటిపాఠశాల స్ధాపించిన, సంఘ సంస్కర్త సావిత్రీబాయి పూలే. మన రాష్ట్ర ప్రభుత్వం ఈమె జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా అత్యుత్తమ ప్రతిభకల ఉత్తమ ఉపాధ్యాయినల సత్కారం ఏర్పాటుచేయడం ముదావహం. అట్టడుగు వర్గాలు, మహిళలకు…

రేపే విజయవాడ పుస్తక మహోత్సవం ప్రారంభం

రేపే విజయవాడ పుస్తక మహోత్సవం ప్రారంభం

January 2, 2020

విజయవాడ స్వరాజ్య మైదానంలో పుస్తక ప్రదర్శన జనవరి 03 నుంచి 12వ తేదీ వరకూ నిర్వహణ ఈ సంవత్సరం 270 స్టాళ్లు ఏర్పాటు విజయవాడలో ఏటా సంక్రాంతికి ముందే వచ్చే పెద్ద పండగ రేపటి నుంచి ఆరంభం కాబోతోంది. 31వ విజయవాడ పుస్తక మహోత్సవం జనవరి 03 నుంచి 12వ తేదీ వరకూ నిర్వహించనున్నారు. పుస్తకాలకు పట్టం కట్టే…

ఆధునిక చారిత్రిక కాల్పనిక సాహిత్యం రావాలి!

ఆధునిక చారిత్రిక కాల్పనిక సాహిత్యం రావాలి!

January 2, 2020

నేటి యువతరంలో చరిత్ర పట్ల అవగాహన పెరగాలంటే ఆధునిక రీతిలో చారిత్రక కాల్పనిక సాహిత్యాన్ని అందించాల్సిన అవసరం ఉందని ‘ఆంధ్రనగరి’ ‘ఆంధ్రపథం’ రచయిత, ప్రముఖ చారిత్రక కాల్పనిక రచయిత సాయి పాపినేని అన్నారు. ‘చారిత్రక అవగాహనను ముందు తరాలకు అందించటంమెలా’ అన్న విషయంపై గురువారం నాడు, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ & అమరావతి లో జరిగిన చర్చా…