రజతోత్సవ “మిసిమి” ఆత్మీయ సమావేశం

రజతోత్సవ “మిసిమి” ఆత్మీయ సమావేశం

January 20, 2023

శ్రీ రవీంద్రనాథ్ ఆలపాటి సంస్థాపక సంపాదకులుగా, శ్రీ వల్లభనేని అశ్వినీ కుమార్ సంపాదకులుగా, శ్రీ ఆలపాటి బాపన్న ప్రచురణకర్తగా మేలైన సాహిత్యాంశాలు, వ్యాసాలు, చిత్ర వర్ణచిత్రాలు, ప్రముఖ సంగీత, సాహితీవేత్తల, స్పూర్తి ప్రదాతల జీవితాలను పరిచయంచేస్తూ – గత పాతిక సంవత్సరాల నుండి వెలువడుతూ, రజతోత్సవం జరుపుకుంటున్న “మిసిమి” మాసపత్రిక తెలుగు సాహిత్య చరిత్రలో ఒక కలికి తురాయి….

సత్యహరిశ్చంద్ర నాటక పద్యపఠన పోటీలు

సత్యహరిశ్చంద్ర నాటక పద్యపఠన పోటీలు

December 20, 2022

(డిసెంబర్ 23న నందిగామలో సత్యహరిశ్చంద్ర నాటక పద్యాల పోటీలు) బలిజేపల్లి లక్ష్మీకాంత కవి అందించిన హరిశ్చంద్ర నాటకం తెలుగు నేల నాలుగు చెరగులా నాటక సమాజాలకు ప్రేరణ. రంగస్థల కళాకారులు, పద్య, గద్య రచయితలు బలిజేపల్లి పేరును మరిచిపోలేరు. నిత్య సత్యవంతుడు హరిశ్చంద్రుడు, భార్య చంద్రమతి కథ ఆధారంగా బలిజేపల్లి 1912లో ‘హరిశ్చంద్రీయము’ నాటకం తన 31వ యేట…

కళారంగం పైనా కర్కశ పాదం!

కళారంగం పైనా కర్కశ పాదం!

November 29, 2022

రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్న మోదీ ప్రభుత్వం కళారంగాన్ని కూడా వదిలిపెట్టలేదు. స్వాతంత్య్రానంతరం మన చారిత్రక ఘట్టాలను దృశ్యమానం చేసి, వాటిని భావితరాల కోసం భద్రపరుస్తున్న ఫిలిం డివిజన్‌, నేషనల్‌ ఫిలిం ఆర్కైవ్‌లతో పాటు ఫిలిం ఫెస్టివల్‌ డైరెక్టరేట్‌, చిల్డ్రన్‌ ఫిలిం సొసైటీ ఆఫ్‌ ఇండియాల ఉనికిని దెబ్బతీస్తూ నేషనల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో వాటిని విలీనం చేసింది. చిత్రకళా…

చరిత్ర పరిశోధనా చక్రవర్తి మన్నె- మండలి

చరిత్ర పరిశోధనా చక్రవర్తి మన్నె- మండలి

November 15, 2022

తెలుగు నాటక వికాసంలో బాపట్ల పాత్ర అజరామరమైంది. సింగరాజు నాగభూషణం, కొర్రపాటి గంగాధర వడ్లమూడి సీతారామారావు, మాచిరాజు బాలగంగాధర శర్మ, నిభానుపూడి మురళీ, KST శాయి, PL నారాయణ వంటి అనేక రంగస్థల దిగ్గజాల తరాల వారీ కృషితో తెలుగు నాటక ఆవిర్భాము నుంచి సమాంతరంగా బాపట్ల రంగస్థలం తాను వృద్ది నొందుతూ తెలుగు నాటకారంగాన్ని దేదీప్యమానమ్ చేసింది….

వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డుల ప్రదానోత్సవం

వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డుల ప్రదానోత్సవం

November 4, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వ్యక్తులకు వైయస్సార్ అవార్డుల ప్రదానోత్సవం నవంబరు 1న మంగళవారం విజయవాడ A1 కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా జరిగింది. విభిన్న రంగాల్లో విశిష్ట సేవలందించిన 30 మందికి రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలు అందించి సత్కరించింది. 20 మంది లైఫ్ టైమ్ అవార్డులు, 10 మందికి అచీవ్ మెంట్…

కళాకారులకు గుర్తింపు కార్డులు-మంత్రి రోజా

కళాకారులకు గుర్తింపు కార్డులు-మంత్రి రోజా

November 2, 2022

–విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ నెల 19, 20 తేదీలలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు –జాతీయ సాంస్కృతిక ఉత్సవాల లోగోను ఆవిష్కరించిన పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి శ్రీమతి ఆర్.కె. రోజా జగనన్న ప్రభుత్వం కవులు, కళాకారులకు పెద్దపీట వేస్తుందని, వారికి చేయూతనిస్తుందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖామాత్యులు శ్రీమతి ఆర్.కె.రోజా అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ…

విజయవంతంగా ‘పాకుడు రాళ్లు’ నాటక ప్రదర్శన

విజయవంతంగా ‘పాకుడు రాళ్లు’ నాటక ప్రదర్శన

October 31, 2022

ఈ నెల 29 మరియు 30 వ తేదీలలో హైదరాబాద్ రంగస్థలి ఆడిటోరియమ్ లో టికెట్స్ ప్రదర్శనలు జ్ఞానపీఠ్ అవార్డును ఇంటి ముందుకు తెచ్చి, తలుపు తట్టి, రచయత రావూరి భరద్వాజ గారి అరచేతిలో పెట్టిన గ్రంధము పాకుడు రాళ్లు.560 పేజీల కధాంశము, 24 మంది కళాకారులు, 45-50. పాత్రలు, అంకిత భావముతో ఒక గంటా 40 నిముషాలలో…

కళాకారులకు విశిష్ట కళాసేవ పురస్కారాలు

కళాకారులకు విశిష్ట కళాసేవ పురస్కారాలు

October 28, 2022

రవీంద్ర భారతిలో ఘనంగా శ్రీ సాయి నటరాజ అకాడమీ ఆఫ్ కూచిపూడి వారి 33 వ వార్షికోత్సవం శ్రీసాయి నటరాజ అకాడమీ ఆఫ్ కూచిపూడి డాన్స్ వారు చిన్నారులకు శిక్షణ ఇస్తూ ప్రతి సంవత్సరం విద్యార్థిని విద్యార్థులచే వార్షికోత్సవాన్ని నిర్వహిస్తారు. అలాగే ఈ సంవత్సరం 33 వ వార్షికోత్సవం అక్టోబర్ 22 న హైదరాబాద్, రవీంద్రభారతిలో నిర్వహించారు. చిన్నారులు…

వెండితెర ‘వీరమాత’… కన్నాంబ

వెండితెర ‘వీరమాత’… కన్నాంబ

October 5, 2022

(నేడు పసుపులేటి ‘కన్నాంబ’ జయంతి) నాటకం రసవత్తరంగా సాగడం లేదు. నడవాల్సిన విధంగా సన్నివేశం నడవడం లేదు. నటించాల్సిన విధంగా పాత్రధారులు ఎవరూ నటించడం లేదు. అందులోనూ అది రోహిణీ కార్తె. పేరుకు మాత్రమే అది రాత్రి కానీ, వేడి, ఉక్క మాత్రం ఏమాత్రం తగ్గలేదు. రోజంతా భానుడి ప్రతాపానికి బలైపోయిన ప్రజలు, రాత్రివేళ, అంత ఉక్కబోతలోనూ ఆ…

వంశీ రామరాజుకు బాలు పురస్కారం!

వంశీ రామరాజుకు బాలు పురస్కారం!

September 30, 2022

“…అవునా? వంశీ రామరాజు గారు ఏమన్నా గాయకుడా? పైగా మీరు కూడా గెస్ట్ అటగా?!”… ఇది ఒక పెద్దాయన ఉదయాన్నే ఫోన్ చేసి నన్ను అడిగిన ప్రశ్న.నేను ఆయనకు ఒక్కటే చెప్పాను… మీకెందుకు ఆశ్చర్యం కలిగింది? వంశీ రామరాజు గారిని కేవలం ఒక సాంస్కృతిక సంస్థ నిర్వాహకుడిగా చూడకండి. హీరో శోభన్ బాబు చేతుల మీదుగా వంశీ సంస్థను…