మెగా ఐకాన్ ఉగాది అవార్డుల వేడుక

మెగా ఐకాన్ ఉగాది అవార్డుల వేడుక

March 26, 2021

హైదరాబాద్ లో సందడి గా మెగా ఐకాన్ ఉగాది అవార్డుల వేడుక రాబోయే ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మెగా రికార్డ్స్ క్రియేషన్స్ కళా సంస్థ ఆధ్వర్యంలో మెగా ఐకాన్ ఉగాది అవార్డుల కార్యక్రమం హైదరాబాద్ లో సందడిగా సంప్రదాయ బద్ధంగా జరిగింది . హైదరాబాద్ లోని మాదాపూర్ లో గల ఫీనిక్స్ ఆడిటోరియం లో గురువారం రాత్రి (మార్చి…

అస్తమించిన అక్షరాల ఆసామి ‘రామస్వామి’

అస్తమించిన అక్షరాల ఆసామి ‘రామస్వామి’

March 25, 2021

అమ్మను ఆశ్రయించిన అండం ‘మనిషి’ ఐనట్లే….అక్షరాన్ని ఆశ్రయించిన మనిషి ‘మనీషి’ అవుతాడన్నది నిజం.అసాధ్యాలను సుసాధ్యం చేసేది ‘అక్షరం’అజ్ఞానాన్ని జయించే ఆయుధం ‘అక్షరం’మనిషి మనసుకి ‘అద్దం’ అక్షరంమనిషి మేధస్సుకి ఆలంబన అక్షరం.ఆధునిక దైవం అక్షరం ! ఇంతటి మహిమాన్విత “అక్షర పాత్ర” విక్రమ్ పబ్లిషర్స్! విక్రమ్ పబ్లిషర్స్ అధినేత రావిక్రింది రామస్వామి గారు మార్చి 13 న తన 73…

లక్కరాజు విజయగోపాలరావు

లక్కరాజు విజయగోపాలరావు

March 9, 2021

రంగస్థల దర్పణం – 4 ఓ వ్యక్తి తన సమకాలీన సమాజంచే అందునా తానున్న రంగంలోని వ్యక్తులచే కీర్తింపబడుట చాలా అరుదగా జరిగే సంఘటన. కళారంగాన అట్టి స్థితి దాదాపు మృగ్యం. అట్టి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన అరుదైన ప్రతిభాశాలి ‘లక్కరాజు విజయగోపాలరావు’. కళారంగంలో కొనసాగింది కొలదికాలమే ఐనా ఓ ‘జీవిత కాలపు’ ఎదుగుదలను ఆ కొద్దికాలంలోనే సాధించిన…

కృష్ణ జిల్లా కలెక్టర్ కు-కరోన వారియర్ అవార్డ్

కృష్ణ జిల్లా కలెక్టర్ కు-కరోన వారియర్ అవార్డ్

March 8, 2021

విశ్వగురు అంతర్జాతీయ కరోన వారియర్ అవార్డ్ – కృష్ణ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజెస్ట్రేట్ ఎ.యమ్.డి ఇంతియాజ్ గారికి ప్రధానం చేసిన సత్యవోలు రాంబాబు.కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంక్లిష్ట సమయంలో కలెక్టర్ ఇంతియాజ్ కృష్ణ జిల్లా వారికి ఆ జిల్లాలో ఉన్న ప్రజలకు, వలస కార్మికులకు, కరోనా బాధితులకు కరోనా కుటుంబాలకు వారు అందించిన సేవలను గుర్తించి…

కళలకు ఆకాశమే హద్దు – మేయర్ విజయలక్ష్మి

కళలకు ఆకాశమే హద్దు – మేయర్ విజయలక్ష్మి

March 4, 2021

హైదరాబాద్ లో శోభానాయుడు పురస్కారాల ప్రదానోత్సవం…!కళలకు ఎల్లలు లేవని, కళాకారులకు ఆకాశమే హద్దు అని గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు!. కూచిపూడి నాట్య రంగం లో దివంగత శోభానాయుడు శోభాయమానంగా వెలుగొందారని, కూచిపూడి ని ప్రపంచవ్యాప్తం చేసారని ఘన నివాళులు అర్పించారు. గురువారం(4-03-21) లకిడికపూల్ సెంట్రల్ కోర్టు హోటల్ లో ప్రణవ్ ఇన్ స్టిట్యూట్…

ఆంధ్రభూమి మూసివేత చట్ట విరుద్దం..!

ఆంధ్రభూమి మూసివేత చట్ట విరుద్దం..!

February 27, 2021

పునరుద్ధరణకు పెద్ద ఎత్తున ఆందోళన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజెయు) హెచ్చరిక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ యూనియన్ శాఖల ఆధ్వర్యంలో త్వరలో ఆందోళన కార్యాచరణ: టీయుడబ్ల్యుజె, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్పందన. ఆంధ్రభూమి ఉద్యోగులకు ఏడాది కాలంగా బకాయి పడిన వేతనాలు, ఎఎఫ్, ఎరియర్స్ తో పాటు రిటైర్డు ఉద్యోగుల గ్రాడ్యూటీ, వేతన సవరణ ఎరియర్స్ వెంటనే చెల్లించాలన్న…

వెండి తెరకు మించిన చరిత్ర నాటకరంగానిది…

వెండి తెరకు మించిన చరిత్ర నాటకరంగానిది…

February 26, 2021

నాటకరంగం… నేటి యువతరం లో అంతగా ఆదరణలేని రంగం. సినిమాలకు ఉండే క్రేజ్ ఈ నాటక రంగానికి ఉండదు. బుల్లితెరకు ఉండే ఆదరణ కూడా ప్రజల నుండి ఈ నాటక రంగానికి ఉండదు. కానీ బుల్లితెర, వెండి తెరకు మించిన చరిత్ర నాటకరంగానిది. ప్రజల్ని చైతన్యపరుస్తూ సమాజంలో నెలకొన్న అసమానతలను రూపుమాపేందుకు సంఘసంస్కర్తలు ఎంచుకున్న మహోన్నత ఆయుధం నాటకం….

ఖమ్మంలో వైభవంగా కొవిడ్ కార్టూన్ల ప్రదర్శన

ఖమ్మంలో వైభవంగా కొవిడ్ కార్టూన్ల ప్రదర్శన

February 26, 2021

నార్వే దేశపు ప్రఖ్యాత కళాసంస్థ టూన్స్ మాగ్ 2020 సంవత్సరానికి గానూ ‘మదర్ ఎర్త్’ అన్న అంశంతో ‘వరల్డ్ కార్టూనిస్ట్ అఫ్ ది ఇయర్ 2020’ అంతర్జాతీయ అవార్డ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన కార్టూన్ పోటీలలో భారత దేశానికి చెందిన మన తెలుగు కార్టూనిస్ట్ మరియు ఖమ్మం జిల్లా ఖజానా శాఖ డిప్యూటి డైరెక్టర్ గా పనిచేస్తున్న…

ఆయన మరణం సాహిత్యోద్యమానికి తీరని లోటు …

ఆయన మరణం సాహిత్యోద్యమానికి తీరని లోటు …

February 25, 2021

‘మా అనంతపురంను ఒక దేశం చేస్తే తప్ప అది బాగుపడదు’ అనేవారు సింగమనేని నారాయణ. ఆయన టీచరు. కాని అనంతపురము నేలా, మట్టి, ఎడారి, మొండి కంపలు, మోడు గుట్టలు వాటి నడుమ మాసిన గుడ్డలను కూడా పట్టించుకోకుండా బతుకుబాదరబందీలో తిరుగాడే మనుషులు… వీటిని తన పాఠ్యాంశాలుగా ఆయన స్వీకరించారు. పాఠకులను చూచోబెట్టి బ్లాక్‌బోర్డు మీద ఏమి రాసి…

సమాజ జాగృతి ఆమె ‘ఆనందం ‘

సమాజ జాగృతి ఆమె ‘ఆనందం ‘

February 23, 2021

ప్రముఖ రచయిత్రి సి. ఆనందరామంగారు 11 ఫిబ్రవరి 2021 నాడు హైదరాబాద్లో గుండెపోటుతో పరమపదించారు. ఆమె అసలు పేరు ఆనంద లక్ష్మి. భర్త పేరు రామం ను తన పేరుతో జతపరిచి జీవితాంతం ‘ఆనందరామం’ గా ప్రసిద్ధి చెందారు. తెలుగు సాహిత్య రంగంలో పాఠశాభిమానాన్ని పొందిన అతికొద్ది రచయితల్లో ఆనందరామం అగ్రస్థానంలో ఉంటారు. 1935, ఆగస్ట్ 20 నాడు…